Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh

Andhra Pradesh News

    • చంద్రబాబు మరోసారి మోసం చేస్తున్నాడు: లక్ష్మీపార్వతి
      #ఆంధ్రప్రదేశ్

      చంద్రబాబు మరోసారి మోసం చేస్తున్నాడు: లక్ష్మీపార్వతి

      ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనపై నందమూరి ఫ్యామిలీ ఖండించడంపై వైసీపీ నేత లక్ష్మీపార్వతి స్పందించారు. అసెంబ్లీలో ఏమీ జరగకపోయినా టీడీపీ నేతలు మసిపూడి మారేడుకాయ చేస్తున్నారని ఆరోపించారు. ఆనాడు ఎన్టీఆర్‌ను మోసం చేసినట్లే.. ఈనాడు నందమూరి కుటుంబాన్ని చంద్రబాబు మోసం చేస్తున్నాడని లక్ష్మీపార్వతి విమర్శలు చేశారు. కన్నీళ్లు పెట్టుకుని చంద్రబాబు పెద్ద సీన్ క్రియేట్ చేస్తున్నాడని ఆమె ఆరోపించారు. చంద్రబాబు వల్ల ఎన్టీఆర్ ఎంతో బాధపడ్డారని లక్ష్మీపార్వతి గుర్తుచేసుకున్నారు. Read Also: అసెంబ్లీ ఘటనపై స్పందించిన ఎన్టీఆర్…
    • వ్యక్తిగత దూషణలు చేయడం బాధాకరం: కళ్యాణ్ రామ్
      #Top Story

      వ్యక్తిగత దూషణలు చేయడం బాధాకరం: కళ్యాణ్ రామ్

      ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం బాధాకరమని హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ వ్యాఖ్యానించాడు. శుక్రవారం ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనపై హీరో కళ్యాణ్ రామ్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు. ‘అసెంబ్లీ అనేది ప్రజా సమస్యలను చర్చించి వాటి పరిష్కారం కోసం పాటుపడే దేవాలయం వంటిది. అక్కడ చాలా మంది మేధావులు, చదువుకున్నవారు ఉంటారు. అలాంటి గొప్ప ప్రదేశంలో రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి గురించి వ్యక్తిగతంగా మాట్లాడటం ఎంతో బాధాకరం. ఇది…
    • రాజకీయ క్రీడకు చంద్రబాబు తెరతీశారు : పేర్ని నాని
      #ఆంధ్రప్రదేశ్

      రాజకీయ క్రీడకు చంద్రబాబు తెరతీశారు : పేర్ని నాని

      చంద్రబాబు తన మేధాశక్తిని క్రోడీకరించి మెలోడీ డ్రామాను క్రియేట్ చేశారు. ఇది దురదృష్టకరం అని మంత్రి పేర్ని నాని అన్నారు. అసెంబ్లీలో ఎవరూ చంద్రబాబు కుటుంబ సభ్యులు, వారి శ్రీమతి ప్రస్తావనే తేలేదు. రాజకీయాలను రాజకీయంగానే ఎదుర్కోవాలి. దాన్ని పక్కన పెట్డి మెలోడీ డ్రామా కోసం కుటుంబ సభ్యులను తెరమీదకు తెచ్చారు. చంద్రబాబు కుటుంబ సభ్యులను ఎవరు? ఏమన్నారో చెప్పాలి. చంద్రబాబు మాటలను వీడియో తీశారు కదా? అందులో ఎక్కడైనా దూషణల గురించి ఉందా అని అడిగారు.…
    • భూవివాదంలో చిక్కుకున్న వైసీపీ మహిళా మంత్రి
      #Top Story

      భూవివాదంలో చిక్కుకున్న వైసీపీ మహిళా మంత్రి

      ఏపీ మహిళా మంత్రి తానేటి వనిత భూ వివాదంలో చిక్కుకున్నారు. తాడేపల్లిగూడెంలో మంత్రి తానేటి వనితకు, శివానంద మఠానికి చెందిన వ్యక్తులకు మధ్య భూ వివాదం నడుస్తోంది. గతంలో కొంతమంది దాతలు 25 సెంట్ల భూమిని శివానంద మఠానికి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ భూమిలో వ్యాపార సముదాయం నిర్మించేందుకు మంత్రి తానేటి వనిత శంకు స్థాపన చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. కాగా ఈ శంకుస్థాపనను బీజేపీ కార్యకర్తలు అడ్డుకోగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. Read Also:…
    • రాజకీయాలు.. రాజకీయంగానే ఉండాలి: నందమూరి సుహాసిని
      #ఆంధ్రప్రదేశ్

      రాజకీయాలు.. రాజకీయంగానే ఉండాలి: నందమూరి సుహాసిని

      శుక్రవారం నాటి అసెంబ్లీ వేడి ఇంకా కొనసాగుతూనే ఉంది. వైసీపీ నేతల వ్యాఖ్యలను టీడీపీ నేతలతో పాటు పలు రాజకీయ పార్టీల నేతలు తప్పుపడుతున్నారు. నందమూరి కుటుంబ సభ్యులు కూడా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని కూడా స్పందించారు. రాజకీయాలు రాజకీయంగానే ఉండాలని నందమూరి సుహాసిని హితవు పలికారు. Read Also: బాబాయ్ గొడ్డలిపై చర్చిద్దాం అని ఎత్తింది చంద్రబాబు : పేర్ని నాని ‘భువనేశ్వరి ఏనాడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు.…
    • సీఎం జగన్‌ పై యనమల ఫైర్‌.. తల్లి-చెల్లికి ఏం గౌరవం ఇస్తున్నారు..?
      #ఆంధ్రప్రదేశ్

      సీఎం జగన్‌ పై యనమల ఫైర్‌.. తల్లి-చెల్లికి ఏం గౌరవం ఇస్తున్నారు..?

      వైసీపీ సర్కార్‌ పై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల ఫైర్‌ అయ్యారు. అధికారం పోతుందనే భయం వైసీపీలో మొదలైందని… ఆ భయంతోనే అసెంబ్లీలో వైసీపీ అడ్డగోలుగా వ్యవహరిస్తోందని ఆగ్రహించారు. సభలో ప్రజా సమస్యలు ప్రస్తావనకు రాకుండా చేయడమే వైసీపీ ఉద్దేశమన్నారు. రంగా, మాధవరెడ్డి, మల్లెల బాబ్జీ అంశాలు ఈనాటివా..? ఆ అంశాలకు.. సభలో జరిగిన ఘటనలకు ఏమమన్నా సంబంధం ఉందా..? అని ఫైర్‌ అయ్యారు. తన గురించి పోరాడిన తల్లి-చెల్లికి జగన్‌ ఏం గౌరవం ఇస్తున్నారు..? అని…
    • బాల‌కృష్ణ ఓ అమాయ‌క చ‌క్ర‌వ‌ర్తి:  పేర్ని నాని
      #Top Story

      బాల‌కృష్ణ ఓ అమాయ‌క చ‌క్ర‌వ‌ర్తి: పేర్ని నాని

      అసెంబ్లీలో జ‌రిగిన ప‌రిణామాల‌పై వైసీపీ నేత‌, మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వివ‌ర‌ణ ఇచ్చారు.  స‌భ‌లో జ‌రిగ‌ని విష‌యాల‌ను జ‌రిగిన‌ట్టుగా క‌ట్టుక‌థ‌లు అల్లి రాజ‌కీయంగా ల‌బ్ది పొందాల‌ని చూస్తున్నార‌ని, అసెంబ్లీలో చంద్ర‌బాబు మైక్ క‌ట్ చేస్తే టీడీపీ ఎమ్మెల్యేలు ఆయ‌న వీడియోలు వైర‌ల్ చేశార‌ని అన్నారు.  చంద్ర‌బాబు స‌తీమ‌ణిని ఎవ‌రైనా దూషించిన‌ట్టు వారి ద‌గ్గ‌ర ఆధారం ఉందా అని ప్ర‌శ్నించారు.  చంద్ర‌బాబు స‌తీమ‌ణి ప్ర‌స్తావ‌న అసెంబ్లీలో రాలేద‌ని, ఎవ‌రూ అమెను ప‌ల్లెత్తు మాట…
    • అసెంబ్లీలో చంద్ర‌బాబు కుటుంబ స‌భ్యుల పేర్లు ప్ర‌స్తావ‌న‌కు రాలేదు:  పేర్నినాని
      #Top Story

      అసెంబ్లీలో చంద్ర‌బాబు కుటుంబ స‌భ్యుల పేర్లు ప్ర‌స్తావ‌న‌కు రాలేదు: పేర్నినాని

      నిన్న‌టి రోజుజ చంద్ర‌బాబుపైన, కుటుంబ స‌భ్యుల‌పైన అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డంపై నంద‌మూరి బాల‌కృష్ణ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వైసీపీ నాయ‌కుల‌కు వార్నింగ్ ఇచ్చారు.  బాల‌కృష్ణ ప్రెస్ మీట్ అనంత‌రం ఏపీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కౌంట‌ర్ ఇచ్చారు.  అసెంబ్లీలో చంద్ర‌బాబు మెలో డ్రామా క్రియేట్ చేయ‌డం దుర‌దృష్ణ‌క‌రం అని, అసెంబ్లీలో చంద్ర‌బాబు కుటుంబ స‌భ్యుల పేర్లుగాని, ఆయ‌న శ్రీమ‌తి పేరుగాని ఎవ‌రూ ప్ర‌స్తావించ‌లేద‌ని, అయినా దూషించార‌ని చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారని…
    • లైవ్‌:  పేర్నినాని ప్రెస్ మీట్‌…
      #Top Story

      లైవ్‌: పేర్నినాని ప్రెస్ మీట్‌…

    • ఇక‌ చంద్ర‌బాబు అనుమ‌తి అవ‌స‌రం లేదు:  బాల‌కృష్ణ‌
      #Top Story

      ఇక‌ చంద్ర‌బాబు అనుమ‌తి అవ‌స‌రం లేదు: బాల‌కృష్ణ‌

      నిన్న‌టి రోజున ఏపీ అసెంబ్లీలో మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడిపై వైసీపీ నేత‌లు వ్య‌క్తిగ‌తంగా అనుచిత వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.  అసెంబ్లీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసిన చంద్ర‌బాబు నాయుడు ప్రెస్ మీట్ లో క‌న్నీళ్లు పెట్టుకున్నారు.  ప‌ర్స‌న‌ల్‌గా విమ‌ర్శించ‌డం త‌గ‌ద‌ని తెలుగుదేశం పార్టీ నేత‌లు ఇప్ప‌టికే పేర్కొన్న సంగ‌తి తెలిసిందే.  అటు బీజేపీ, జ‌న‌సేన, కాంగ్రెస్ పార్టీ నేత‌లు కూడా అసెంబ్లీలో జ‌రిగిన విష‌యాల‌ను ఖండించారు.   Read: అన‌గ‌న‌గా ఓ గ్రామం … ఆ గ్రామంలో…
    ←1…1,8531,8541,8551,8561,857…2,037→

తాజావార్తలు

  • Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి రూ.174 కోట్లు తిరిగి చెల్లింపు

  • Off The Record : కాంగ్రెస్ నేత ప్రపోజల్ విని కేటీఆర్ షాక్?

  • Off The Record: తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్?

  • Deve Gowda: కాంగ్రెస్‌తో అందుకే విడాకులు.. ఖర్గే పంచ్‌లపై దేవెగౌడ కౌంటర్

  • Hyderabad: ఇలా చేస్తుంటే సిలిండర్ల కొరత ఎందుకు రాదు? భారీ దందా!

ట్రెండింగ్‌

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions