Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh

Andhra Pradesh News

    • IRCTC: రైల్వేశాఖ ఆధ్వర్యంలో ఉత్తర భారత యాత్ర
      #ఆంధ్రప్రదేశ్

      IRCTC: రైల్వేశాఖ ఆధ్వర్యంలో ఉత్తర భారత యాత్ర

      పర్యాటక ప్రియుల కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేకంగా తీర్థయాత్ర రైళ్లను నడుపుతోంది. ఈ నేపథ్యంలో భారత్ దర్శన్‌ కార్యక్రమంలో భాగంగా మార్చిలో ఉత్తర భారత యాత్రను నిర్వహిస్తోంది. రాజమండ్రి నుంచి ఈ రైలు బయలుదేరుతుందని ఐఆర్‌సీటీసీ డీజీఎం కిషోర్‌ సత్య, ఏరియా మేనేజర్‌ కృష్ణ వెల్లడించారు. మార్చి 19న రాజమండ్రి నుంచి ఈ రైలు బయలుదేరి సామర్లకోట, తుని, విశాఖ మీదుగా ఉత్తర భారతమంతా ప్రయాణిస్తుందని తెలిపారు. ఉత్తర భారత యాత్ర ప్యాకేజీ 9 రోజులు, 9 రాత్రులు…
    • 1000 Days: జగన్ అనే నేను.. థౌజండ్ వాలా
      #ఆంధ్రప్రదేశ్

      1000 Days: జగన్ అనే నేను.. థౌజండ్ వాలా

      ఏపీలో వైసీపీ అధినేత జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసి నేటితో వెయ్యిరోజులు పూర్తవుతోంది. వెయ్యి రోజుల పాలనలో సీఎం జగన్ ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, అమ్మ ఒడి, జగనన్న తోడు, జగనన్న చేదోడు, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ బీమా, మనబడి నాడు-నేడు, ఆరోగ్యశ్రీ, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యాకానుక, వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ వాహన మిత్ర వంటి పథకాలతో…
    • Mekapati Gowtham Reddy:  ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు…
      #ఆంధ్రప్రదేశ్

      Mekapati Gowtham Reddy: ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు…

      మేక‌పాటి గౌతం రెడ్డి అంత్య‌క్రియ‌లు ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో పూర్త‌య్యాయి. నెల్లూరు జిల్లాలోని ఉద‌య‌గిరిలోని మేక‌పాటి ఇంజ‌నీరింగ్ కాలేజీలో అంత్య‌క్రియ‌ల‌ను నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌భుత్వం త‌ర‌పున సీఎం వైఎస్ జ‌గ‌న్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు హాజ‌ర‌య్యారు. ఉద‌యం నెల్లూరు నుంచి గౌతం రెడ్డి భౌతిక కాయాన్ని ప్ర‌త్యేక వాహ‌నంలో ఉద‌య‌గిరి వ‌ర‌కు రోడ్డు మార్గం ద్వారా త‌ర‌లించారు. ఈ అంతిమ యాత్ర‌లో నేత‌లు, మంత్రుల‌తో పాటు వైసీపీ పార్టీ కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉద‌యం 11…
    • CM YS Jagan:  నేడు నెల్లూరు జిల్లాకు సీఎం వైఎస్ జ‌గ‌న్‌…
      #ఆంధ్రప్రదేశ్

      CM YS Jagan: నేడు నెల్లూరు జిల్లాకు సీఎం వైఎస్ జ‌గ‌న్‌…

      ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ నేడు నెల్లూరు జిల్లాకు బ‌య‌లుదేరుతున్నారు. ఉద‌యం 9:30 గంట‌ల‌కు తాడేప‌ల్లి నివాసం నుంచి బ‌య‌లుదేరి 10 గంట‌ల‌కు గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్క‌డి నుంచి క‌డ‌పకు వెళ్ల‌నున్నారు. క‌డ‌ప నుంచి హెలికాఫ్ట‌ర్ ద్వారా ఉద‌య‌గిరి వెళ్ల‌నున్నారు. ఉద‌యం 11 గంట‌ల‌కు ఉద‌య‌గిరిలోని మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ అండ్ సెన్సెస్ కాలేజీకీ చేరుకుంటారు. అక్క‌డ దివంగ‌త మేక‌పాటి గౌతం రెడ్డి బౌతిక‌కాయానికి నివాళులు ఆర్పించి అంత్య‌క్రియ‌ల్లో పాల్గొంటారు. Read:…
    • Live:  గౌతమ్ రెడ్డి అంతిమయాత్ర
      #ఆంధ్రప్రదేశ్

      Live: గౌతమ్ రెడ్డి అంతిమయాత్ర

    • Mekapati Goutham Reddy:  నెల్లూరు నుంచి ప్రారంభ‌మైన అంతిమ‌యాత్ర‌…
      #ఆంధ్రప్రదేశ్

      Mekapati Goutham Reddy: నెల్లూరు నుంచి ప్రారంభ‌మైన అంతిమ‌యాత్ర‌…

      ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి మేక‌పాటి గౌతం రెడ్డి సోమ‌వారం రోజున గుండెపోటుతో మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. కాగా, ఆయ‌న భౌతిక‌కాయాన్ని నిన్న హైదరాబాద్ నుంచి నెల్లూరుకు త‌ర‌లించారు. ఈ రోజు నెల్లూరు జిల్లాలోని ఉద‌య‌గిరిలో అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌నున్నాయి. నెల్లూరు నుంచి అంతిమ యాత్ర ప్రారంభం అయింది. జొన్న‌వాడ‌, బుచ్చిరెడ్డిపాలెం, సంగం, వాసిలి, నెల్లూరు పాలెం, డిసీ ప‌ల్లి, మ‌ర్రిపాడు, బ్రాహ్న‌ణ‌ప‌ల్లి మీదుగా ఉద‌య‌గిరికి అంతిమ‌యాత్ర చేరుకోనుంది. ఉద‌య‌గిరిలో జ‌రిగే అంత్య‌క్రియ‌ల‌కు ముఖ్య‌మంత్రి వైఎస్…
    • KIA Cars:  అనంత‌పురం ప్లాంట్ నుంచి 5 ల‌క్ష‌ల కార్లు…
      #ఆటోమొబైల్స్

      KIA Cars: అనంత‌పురం ప్లాంట్ నుంచి 5 ల‌క్ష‌ల కార్లు…

      ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కియా మోటార్స్ కంపెనీ కార్ల ఉత్ప‌త్తి కేంద్రాన్ని నెల‌కొల్పిన సంగ‌తి తెలిసిందే. అనంత‌పురంలో నెల‌కొల్పిన ప్లాంట్ నుంచి పెద్ద ఎత్తున కార్ల‌ను ఉత్ప‌త్తి చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు అనంత‌పురం ప్లాంట్ నుంచి 5 ల‌క్ష‌ల కార్ల‌ను ఉత్ప‌త్తి చేసిన‌ట్టు కంపెనీ యాజ‌మాన్యం తెలియ‌జేసింది. ఇందులో నాలుగు ల‌క్ష‌ల కార్ల దేశీయ మార్కెట్లోకి విడుద‌ల చేయ‌గా, ల‌క్ష కార్ల‌ను విదేశాల‌కు ఎగుమ‌తి చేసిన‌ట్లు కంపెనీ వ‌ర్గాలు పేర్కొన్నాయి. ప్ర‌పంచంలోని 91 దేశాల‌కు కియా కార్ల‌ను ఉత్ప‌త్తి చేస్తున్న‌ట్టు…
    • TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనం టికెట్లపై కీలక నిర్ణయం
      #ఆంధ్రప్రదేశ్

      TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనం టికెట్లపై కీలక నిర్ణయం

      శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా పెద్ద సంఖ్యలో శ్రీవారిని భక్తులు దర్శించుకునే వీలు లేకుండా అయిపోయింది… ఇక, ఆన్‌లైన్‌లో పెట్టే దర్శనం టికెట్లు కూడా నిమిషాల వ్యవధిలోనే అయిపోవడంతో.. సాధారణ భక్తులు, ఆన్‌లైన్‌ సేవలకు దూరంగా ఉండేవారికి ఇబ్బందిగా మారింది.. అయితే, కోవిడ్ తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో దర్శన టికెట్ల పెంపునకు టీటీడీ నిర్ణయం తీసుకుంది.. Read Also: Drunk and Drive: వాహనాదారులకు ఊరట..…
    • Hijab Row: ప్రకాశం జిల్లాలో వివాదం.. పరిస్థితి ఉద్రిక్తం..!
      #ఆంధ్రప్రదేశ్

      Hijab Row: ప్రకాశం జిల్లాలో వివాదం.. పరిస్థితి ఉద్రిక్తం..!

      కర్ణాటకలోని జిల్లాలో కుందాపూర్, ఉడుపి, బిందూర్‌లో మొదలైన హిజాబ్‌ వివాదం.. క్రమంగా మిగతా ప్రాంతాలకు పాకింది.. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ను కూడా తాకింది.. బుర్కా వేసుకొచ్చామన్న కారణంతో కాలేజీ యాజమాన్యం అనుమతించడం లేదంటూ విజయవాడలోని లయోలా కాలేజీలో ముస్లిం విద్యార్థినులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.. బుర్కా వేసుకొచ్చారన్న కారణంతో లోపలికి అనుమతించడం లేదంటూ విద్యార్థినులు తెలిపారు.. దీనిపై విద్యార్థినుల కుటుంబసభ్యులు, ముస్లిం పెద్దలు కూడా ఆందోళన చేసిన సంగతి మరువక ముందే.. ఇప్పుడు మరో చోట హిజాబ్‌…
    • Andhra Pradesh: మహిళా ఎస్సైపై తహసీల్దార్ చిందులు.. గాడిదలు కాచుకో..
      #వార్తలు

      Andhra Pradesh: మహిళా ఎస్సైపై తహసీల్దార్ చిందులు.. గాడిదలు కాచుకో..

      విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండల తహసీల్దార్ కృష్ణమూర్తి ఓ మహిళా ఎస్సైపై చిందులు తొక్కారు. పనిచేతకాకపోతే గేదెలు కాచుకోవాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. పూసపాటిరేగ మండలం గోవిందపురం గ్రామస్థులు కందివలసగెడ్డలోని ఇసుకను లంకలపల్లి గుండా ప్రతిరోజూ ఎడ్లబండిలో తరలిస్తుంటారు. ఇసుక తరలింపు కారణంగా తమ గ్రామంలోని బోరుబావులు ఎండిపోతున్నాయని లంకలపల్లి గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తూ సోమవారం ఇసుక తరలిస్తున్న ఎడ్లబండ్లను అడ్డుకున్నారు. దీంతో వారిమధ్య వివాదం చెలరేగింది. ఈ విషయం తెలిసిన ఎస్సై…
    ←1…1,7561,7571,7581,7591,760…2,042→

తాజావార్తలు

  • MI Vs LSG: ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులన్నీ పటాపంచల్..

  • Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ బిగ్ డెసిషన్స్..!

  • Indigo: టేకాఫ్‌ తర్వాత షాక్.. ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.!

  • Vijay Anil Army: ‘అనిల్’ నుంచి అసెంబ్లీ వరకు.. విజయ్ రాజకీయ ప్రస్థానంలో ఆ ‘ఈల’ వేసిన మలుపులేంటి..?

  • TPCC Mahesh Goud : కేరళలో యూడీఎఫ్ ఘనవిజయం.. తెలంగాణ మోడల్ పాలనే గెలిపించిందన్న మహేష్ గౌడ్.!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions