భార్యాభర్తలిద్దరు ప్రభుత్వ టీచర్లుగా పనిచేస్తున్నారు. ఇద్దరు పిల్లలతో ఆనందంగా గడుపుతున్న ఆ కుటుంబంలో ఏం కష్టాలు దాపరించాయో ఏమో దారుణానికి ఒడిగట్టారు. టీచర్స్ గా పనిచేస్తున్న భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. భార్య మృతి చెందగా.. భర్త పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన ఏలూరులో చోటు చేసుకుంది. గవర్నమెంట్ టీచర్లుగా పనిచేస్తున్న భార్యాభర్తలు ఆత్మహత్య యత్నించారు. Also Read:Sleeping Prince: 20 ఏళ్లుగా కోమాలోనే.. సౌదీ ‘స్లీపింగ్ ప్రిన్స్’ అల్వలీద్ బిన్ ఖలీద్ మృతి గవర్నమెంట్…
Mudragada Health: వైసీపీ నేత, కాపుసంఘం నాయకుడు ముద్రగడ పద్మనాభం కిడ్నీ ఇన్పెక్షన్, యూరిన్ ఇన్స్పెక్షన్ ప్రోస్టేట్ క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్నారు. ఆయనకు వైద్యులు డయాలసిస్ చేస్తున్నారు. షుగర్ లెవెల్స్ 35కి పడిపోయాయని చెప్పారు.
మీసం సైజు కాస్త పెద్దగా ఉంటేనే రొయ్య మీసం అని కామెంట్ చేస్తుంటారు. అదే బారెడు మీసం కనిపిస్తే ఔరా…! అనాల్సిందే. సరిగ్గా వైజాగులో ఇలాంటి మీసం ఒకటి ఆశ్చర్య పరిచింది. అది మనుషులకు కాదు జానెడు రొయ్య కు కావడం ఆసక్తికరంగా మారింది. సాగర్ నగర్ సమీప సముద్రం లో వేటకు వెళ్ళిన మత్స్య కారులకు రాళ్లపై వెరైటీ రొయ్య పిల్లలు కనిపించాయి. వాటి మీసాలు 2 అడుగుల నుంచి 4 అడుగుల పొడవు ఉన్నాయి.…
Gadikota Srikanth Reddy: సీఎం చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలతో బహిరంగ చర్చకు సిద్ధం అని వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఎక్కువకాలం ముఖ్యమంత్రిగా ఉన్నదే చంద్రబాబు.. ప్రజలను మభ్యపెడుతూ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు.
CM Chandrababu: గ్రీన్ హైడ్రోజెన్ సమిట్ లో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీ ఆలోచనలు వినటానికి ఆవిష్కరణలు తెలుసుకోవడానికి ఇక్కడకు వచ్చాను.. విద్యుత్ సంస్కరణలు దేశంలో తొలి సారి ప్రారంభించింది నేనే.
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం నెలకొంది. కేసు ఛార్జిషీటులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పేరును చేర్చడంతో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ముందుస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. ఆ పిటిషన్ పై ఈ కేసులో పూర్తి వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ పిటిషన్ను కొట్టి వేసింది.