బాలీవుడ్లో తక్కువ టైంలో టాప్ హీరోయిన్గా ఎదిగింది ఆలియా. స్టార్ కిడ్, నెపో కిడ్స్ అన్న విమర్శల నుండి నేడు ఓన్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంది. తనదైన నటనతో నటిగా తనని తాను నిరూపించుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆలియా కెరీర్లో ఫీమేల్ సెంట్రిక్ చిత్రాలకు స్పెషల్ ఫేజ్ ఉంది. చెప్పాలంటే అలాం
ఆర్ఆర్ఆర్ తో టాలీవుడ్ ఆడియన్స్ ని ఫిదా చేసిన బ్యూటీ ఆలియా భట్ దీని తర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు. కానీ ఆమె వెనుక ముందు వచ్చిన భామలు కియారా అద్వానీ త్రీ మూవీస్ తో టాలీవుడ్ ఆడియ న్స్ కు దగ్గరై కూర్చొంది. ప్రభాస్ కల్కితో దీపికా పదుకొనే కూడా టాలీవుడ్ లో జెండా పాతింది. ఆమె వెనుక వచ్చిన జూనియర్ జాన్వీ
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో దర్శకుడు అయాన్ ముఖర్జీకి ఓ ప్రత్యేక అనుబంధం ఉంది. అయాన్ తొలి చిత్రం ‘వేకప్ సిద్’ 2009లో వచ్చింది. అందులో హీరో రణబీర్ కపూర్. ఆ తర్వాత నాలుగేళ్ళకు అంటే 2013లో అయాన్ రెండో సినిమా ‘యే జవానీ హై దివానీ’ వచ్చింది. అందులోనూ రణబీరే హీరో. ఇప్పుడు ఏకంగా తొమ్మిదేళ్ళ తర్�
‘పెళ్ళయింది… ప్రేమవిందుకు వేళయింది…’అంటూ కొత్త జంట రణబీర్ కపూర్- అలియా భట్ పాడుకుంటున్నారు. వారి ప్రేమవిందుకోసం రణబీర్ తండ్రి రిషికపూర్ గతంలో నిర్మించిన బంగ్లాను ముస్తాబు చేస్తున్నారు. ఈ బంగ్లాను రిషికపూర్ తన తండ్రి రాజ్ కపూర్, తల్లి కృష్ణ కపూర్ పేర్ల మీద ‘కృష్ణ-రాజ్’పేరుతో నిర్మించా
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ తన కొత్త చిత్రం ‘గంగూబాయి కతియావాడి’తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవలే అలియా తన సినిమా ప్రీమియర్ షోలకు హాజరయ్యేందుకు బెర్లిన్ వెళ్లింది. ఈ సమయంలో అలియా బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్కు కూడా హాజరయ్యారు. ఇప్పుడు బెర్లిన్ నుండి తిరిగి రావడానికి ముందు అలియా భట్ కొన్న�