అక్షయ్ కుమార్ తన దాతృత్వం మరోసారి చాటుకున్నాడు. అలాగే, దేశ భద్రతా దళాలపై తనకున్న గౌరవాన్ని కూడా మళ్లీ ఆయన ఋజువు చేసుకున్నాడు. జూన్ 16న జమ్మూలోని లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద ఉన్న తులైల్ ప్రాంతాన్ని సందర్శించాడు. అక్కడి బీఎస్ఎఫ్ జవాన్లతో మాటామంతీ సాగించిన ఆయన స్కూల్ భవనం కోసం కోటి రూపాయలు విరాళం ప్రకటిం�
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ జమ్మూ కశ్మీర్ లోని తులైల్ క్యాంపును సందర్శించారు. ఈమేరకు తన హృదయం పూర్తిగా జవాన్ల పట్ల గౌరవంతో నిండిపోయిందని అక్షయ్ కుమార్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. అక్కడ సరిహద్దు భద్రతా విధులు నిర్వర్తిస్తున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లతో ఉల్లాసంగా గడిపారు. వారి
బాలీవుడ్ ఖిలాడీ హీరో అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న స్పై థ్రిల్లర్ “బెల్ బాటమ్”. ఇందులో వాణి కపూర్, హుమా ఖురేషి, లారా దత్తా ప్రధాన పాత్రల్లో నటించారు. అక్షయ్ రా ఏజెంట్ పాత్ర పోషిస్తుండగా, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను లారా దత్తా పోషిస్తున్నారు. ఈ చిత్రంలో అక్షయ్ భార్యగా వాణి కపూర్ నట�
రొటీన్ రొమాంటిక్ మూవీస్ తీసినంత ఈజీ కాదు చారిత్రక చిత్రాలు రూపొందించటం. పైగా అందులో ఒక మహోన్నతమైన వ్యక్తి గురించి చూపించబోతున్నప్పుడు… సదరు బయోపిక్ మరింత భయభక్తులతో తీయాల్సి ఉంటుంది. ఇప్పుడు ‘పృథ్వీరాజ్’ సినిమా సంకల్పించిన యశ్ రాజ్ ఫిల్మ్స్ వారికి కూడా రాజకీయ సెగ తప్పటం లేదు! ఆ మధ్య కర్ణి సేన �
ఓ సినిమా హిట్టైతే దానికి సీక్వెల్ తీయటంలో బాలీవుడ్ యమ ఫాస్ట్ గా ఉంటుంది. అయితే, ‘ఓ మై గాడ్’ లాంటి బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ ప్లాన్ చేయటంలో కొంత ఆలస్యం అయిందనే చెప్పాలి. కానీ, అక్షయ్ కుమార్ స్టారర్ సొషల్ సెటైర్ కి ఇప్పుడు న్యూ ఇన్ స్టాల్మెంట్ ప్లాన్ చేస్తున్నారట. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగు�
‘ఓ మై గాడ్’… బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం. 2012లో రిలీజైన ఈ కోర్ట్ డ్రామా అక్షయ్ కుమార్, పరేశ్ రావల్, మిథున్ చక్రవర్తి లాంటి పాప్యులర్ స్టార్స్ ఉండటంతో మరింతగా ఆడియన్స్ కు దగ్గరైంది. అయితే, ముంబైలో తాజాగా వినిపిస్తోన్న గుసగుసల ప్రకారం… ‘ఓ మై గాడ్’కి సీక్వెల్ రానుందట!అక్షయ్ కుమార్ ‘ఓ మై
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాకు సంబంధించి ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను నటీనటుల ద్వారా ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో తెలియచేసే ప్రయత్నం చేస్తున్నాయి. కేవలం ప్రభుత్వాలే కాకుండా కొన్ని స్వచ్ఛంద సంస్థలు సైతం పాటలు, షార్ట్ ఫిలిమ్స్ రూపంలో ప్రజలలో అవేర్ నెస్ కలిగిస�
కరోనా వచ్చింది. కొంచెం వెనక్కి తగ్గింది. జనం కాస్త రిలాక్స్ అయ్యారు. అందుకే, సెకండ్ వేవ్ తో కల్లోలం సృష్టించింది. ఇక ఇప్పుడు ఎలాగో నానా తంటాలు పడి రెండో కరోనా తుఫానుని కూడా తగ్గించగలిగాం. కానీ, స్టోరీ ఇంతటితో ముగిసిపోలేదు. ‘హర్ ఘర్ నే థానా హై, కరోనా కో హరానా హై’ అంటున్నారు మన చిరంజీవి, బాలీవుడ్ స్టార్
నటన అంటే కళ. కానీ, కేవలం కళ మాత్రమే కాదు. యాక్టింగ్ అనే ఆర్ట్ కి… కొన్ని కండీషన్స్ అప్లై అవుతాయి అంటున్నారు బాలీవుడ్ స్టార్స్. సల్మాన్ మొదలు సన్నీ లియోన్ వరకూ ఒక్కొక్కరిది ఒక్కో రూల్. దాన్ని ముందుగానే తమ అగ్రిమెంట్ పేపర్స్ లో తెలియజేస్తారట. దర్శకనిర్మాతలు ఒప్పుకుంటేనే… సదరు స్టార్స్ తో సినిమా చేయ�
అక్షయ్ కుమార్ నటిస్తోన్న తొలి చారిత్రక చిత్రం ‘పృథ్వీరాజ్’. ‘చివరి హిందూ సమ్రాట్’గా చరిత్రలో నిలిచిపోయిన ఆ రాజ్ పుత్ మహావీరుడు త్వరలో వెండితెరపై దర్శనం ఇవ్వనున్నాడు. మహారాజు పృథ్వీరాజ్ గా అక్షయ్, ఆయన ప్రియమైన రాణి సంయోగితగా మానుషీ చిల్లర్ నటిస్తున్నారు. ఈ సినిమాతోనే మాజీ మిస్ వరల్డ్ బిగ్ స్క్ర