జూన్ 20, గురువారం ఆఫ్ఘనిస్తాన్తో తమ మొదటి సూపర్ 8 మ్యాచ్కు ముందు భారత జట్టు బార్బడోస్ చేరుకుంది. గ్రూప్-స్టేజ్ లో కెనడాతో చివరి మ్యాచ్ రద్దు తర్వాత, భారత జట్టు బార్బడోస్ లోని అద్భుతమైన బీచ్ లలో బీచ్ వాలీబాల్ ఆడుతూ కొంత సమయం గడిపింది. తాజాగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) అప్లోడ్ చేసిన వీడియోలో విరాట్ కోహ్లీ, రింకూ సింగ్, అర్ష్దీప్ సింగ్ తమను తాము ఆనందిస్తున్నట్లు కనపడుతుంది. Buchi Babu…
T20 World Cup 2024 Super 8 Teams : అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్కప్ 2024 రెండో స్టేజ్ సూపర్-8 కు చెందిన అన్ని జట్ల వివరాలు ఖరారు అయ్యాయి. ఈ రెండో స్టేజ్ లో ఏ జట్టు ఎవరితో ఎక్కడ ఆడుతుందో తేలిపోయింది. ఇక ఎక్కడ ఆ మ్యాచ్లు జరగనున్నాయి, ఏ రోజు ఆ మ్యాచ్ ఎవరితో ఉంటుందో.. తాజగా పూర్తి వివరాలను ఐసీసీ వెల్లడించింది. గ్రూప్ A నుంచి ఇండియా…
Mujeeb Ur Rahman has been replaced by Hazratullah Zazai: టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8 చేరి మంచి జోష్లో ఉన్న అఫ్గనిస్తాన్కు భారీ షాక్ తగిలింది. అఫ్గాన్ స్టార్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రహ్మాన్ టీ20 ప్రపంచకప్కు దూరమయ్యాడు. వేలి గాయం కారణంగా అతడు మెగా టోర్నీలోని మిగతా మ్యాచ్లకు అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఓ ప్రకటనలో తెలిపింది. ముజీబ్ స్థానంలో హజ్రతుల్లా జజాయ్ జట్టులోకి…
టీ20ప్రపంచకప్ 2024లో గ్రూప్ స్టేజీ మ్యాచ్లు చివరి దశకు చేరుకున్నాయి. ఈ సిరీస్ లో న్యూజిలాండ్, శ్రీలంక లాంటి బలమైన జట్లతో పాటు కొత్త టీఎమ్స్ కూడా గ్రూప్ దశ నుంచి ఇంటి ముఖం పట్టాయి. దింతో సూపర్ 8కి చేరే జట్లపై కాస్త అంచనా వచ్చేసింది. ప్రస్తుతానికి భారత్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్ లు ఇప్పటికే సూపర్ 8కి అర్హత సాధించగా.. మరో మూడు స్థానాల కోసం కాస్త గట్టి పోటీ ఉందనే చెప్పాలి.…
Afghanistan Enters T20 World Cup 2024 Super 8: టీ20 ప్రపంచకప్ 2024లో అఫ్గానిస్థాన్ సంచలనం సృష్టించింది. శుక్రవారం పాపువా న్యూగినీతో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించి.. సూపర్ 8కు దూసుకెళ్లింది. గ్రూప్-సీలో ఉన్న అఫ్గాన్.. ఆడిన మూడింట్లో గెలిచి టేబుల్ టాపర్గా నిలిచింది. మూడు మ్యాచ్లలో గెలిచిన వెస్టిండీస్ కూడా ఇప్పటికే సూపర్ 8కు దూసుకెళ్లింది. దాంతో గ్రూప్-సీలో ఉన్న న్యూజిలాండ్ అధికారికంగా ఎలిమినేట్ అయింది. టీ20 ప్రపంచకప్ 2024…
టీ20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ జట్టుకు ఆఫ్ఘనిస్తాన్ టీమ్ గట్టి షాక్ ఇచ్చింది. గ్రూప్- సీలో భాగంగా ఇవాళ జరిగిన మ్యాచ్ లో 84 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్.. నిర్ణత 20 ఓవర్లలో 159 రన్స్ చేయగా, ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన కివీస్ టీమ్ 15.2 ఓవర్లలో మొత్తం జట్టు 75 పరుగులకే ఆలౌట్ అయింది.
తూర్పు ఆఫ్ఘనిస్థాన్లో పెను విషాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం నది దాటుతుండగా బోటు బోల్తా పడడంతో 20 మంది మృతి చెందారు. ఘటన సంబంధిత వివరాల్లోకెళితే.. మహ్మంద్ దార్ ప్రాంతంలో నది దాటుతుండగా ఓ బోటు బోల్తా పడింది. ప్రమాదంలో పడవలోని వారందరూ మునిగిపోయారని నంగరార్ ప్రావిన్స్కు చెందిన ప్రాంతీయ సమాచార, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఖురేషీ బద్లోన్ తెలిపారు. మృతుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారని ఆయన తెలిపారు. Cyber Crime: 9 కోట్లు…
Afghanistan Flood : ఆఫ్ఘనిస్థాన్లో భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదల కారణంగా 84 మంది మరణించారు. ఈ మేరకు తాలిబన్ అధికార ప్రతినిధి ఆదివారం వెల్లడించారు.