Home
Afghanistan
Afghanistan News
-
ISIS-K: మసీదులు, పాఠశాలలు, మైనారిటీ వర్గాలే టార్గెట్.. తాలిబన్లకు అతిపెద్ద శత్రువు!
Explainer: పాక్-అఫ్ఘాన్ సరిహద్దు వెంబడి మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. కొండల మధ్య ఒక్కసారిగా డ్రోన్ల గర్జన వినిపించింది. వరుస పేలుళ్లతో బలోచిస్తాన్, ఖైబర్ పఖ్తున్ ఖ్వా సరిహద్దు ప్రాంతాలు దద్దరిల్లిపోయాయి. పాకిస్తాన్ భూభాగంలోకి నేరుగా డ్రోన్లను పంపి ఐసీస్-K స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నామని తాలిబన్లు ప్రకటించారు. ఈ దాడిలో పలువురు ఐసిస్ ఉగ్రవాదులు హతమైనట్లు చెప్పారు. ఇంతకీ పాక్లోని ఐసీస్-K స్థావరాలను అఫ్ఘాన్ ఎందుకు లక్ష్యంగా చేసుకుంది? ఈ మంటలకు ఆజ్యం పోసింది ఎవరు? అఫ్ఘాన్… -
Pakistan-Afghanistan: పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం.. పాకిస్థాన్పై ఆఫ్ఘనిస్థాన్ డ్రోన్ దాడులు!
Pakistan-Afghanistan: పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పీక్ స్టేజీకి చేరాయి. పాకిస్థాన్ భూభాగంపై ఆఫ్ఘనిస్థాన్లోని తాలిబాన్ దళాలు డ్రోన్ దాడులతో విరుచుకుపడటం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. పాకిస్థాన్లోని బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతాల్లో ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ (ISIS-K) ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా తాము ఈ వైమానిక దాడులు చేసినట్లు తాలిబాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఆఫ్ఘనిస్థాన్లోని సామాన్య పౌరులపై దాడులు, విధ్వంసకర కుట్రలు పన్నేందుకు ఈ స్థావరాలను వాడుకుంటున్నారని, అందుకే తాము రంగంలోకి దిగాల్సి వచ్చిందని… -
Earthquake: ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు..
Earthquake: ఆఫ్ఘనిస్తాన్లోని హిందూ కుష్ పర్వత ప్రాంతాల్లో భారీ భూకంపం సంభవించింది. 6.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.04 గంటలకు భూమికి 215 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి పాకిస్తాన్తో పాటు భారత వాయువ్య ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. జమ్మూ కాశ్మీర్, ఢిల్లీల్లో ప్రకంపలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ భూకంప కేంద్రం ఈశాన్య ఆఫ్ఘనిస్తాన్లోని కలాఫ్గాన్కు సుమారు 81 కిలోమీటర్ల దూరంలో ఉండగా, ఆఫ్ఘనిస్తాన్,… -
Afghan: పాక్ గడ్డపై ఆఫ్ఘన్ డ్రోన్ల పంజా.. గురితప్పని దాడి, కుప్పకూలిన ఐసిస్ అడ్డాలు!
Afghan: పాకిస్థాన్ ఉగ్రవాద చర్యలపై ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ ప్రభుత్వం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. గత కొన్ని రోజులుగా పాకిస్థాన్ తమ దేశంపై నిరంతరం జరుపుతున్న దాడులకు ఆఫ్ఘనిస్థాన్ ‘మహా ప్రతీకారం’ తీర్చుకుంది. పాక్ గడ్డపై ఉన్న ఉగ్రవాద కేంద్రాలే లక్ష్యంగా ఆఫ్ఘన్ వైమానిక దళం (Afghan Air Force) డ్రోన్లతో విరుచుకుపడింది. బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్సులలోని ఐసిస్ (ISIS), ఐసిస్-ఖొరాసన్ (ISIS-K) స్థావరాలపై భీకర వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ఉగ్రవాదుల ఉమ్మడి కార్యాచరణ కేంద్రాలు… -
Pakistan Airstrikes Afghanistan: ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 13 మంది మృతి
ఆఫ్ఘనిస్తాన్ భూభాగంపై పాకిస్థాన్ వైమానిక దాడులు జరిపిందని ఆఫ్ఘన్ ప్రభుత్వం ఆరోపించింది. ఈ దాడుల్లో కనీసం 13 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 14 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో బాంబు దాడులు ఆఫ్ఘనిస్తాన్–పాకిస్థాన్ సరిహద్దు వెంబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, పాకిస్థాన్ యుద్ధ విమానాలు ఆఫ్ఘన్ గగనతలంలోకి ప్రవేశించి వైమానిక దాడులు నిర్వహించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆఫ్ఘన్ సరిహద్దు ప్రాంతాల్లోని పౌర నివాసాలను… -
AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
AFG vs IND: అఫ్గానిస్థాన్తో న్యూ చండీగఢ్ వేదికగా జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో భారత్కు శుభారంభం లభించింది. తొలి రోజు లంచ్ విరామ సమయానికి భారత్ 25 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 96 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్ కేఎల్ రాహుల్ 37 పరుగులతో, సాయి సుదర్శన్ 32 పరుగులతో అజేయంగా నిలిచి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్తున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం… -
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
Pakistan: పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి భారత్ను ఉద్దేశిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘‘ఢిల్లీకి, కాబూల్కి మధ్య ఎలాంటి తేడా లేదు’’ అని అన్నారు. పాకిస్తాన్ తూర్పు, పశ్చిమ సరిహద్దుల్లో ప్రస్తుతం ఒకే శత్రువు ఉన్నాడని అన్నారు. పాకిస్తాన్ భారత్కు ఏ విధంగా ప్రతిస్పందిస్తుందో, ఆఫ్ఘాన్ విషయంలో కూడా అలాగే స్పందిస్తామని ప్రగల్భాలు పలికారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం భారత్కు ‘‘ప్రాక్సీ’’గా మారిందని ఆరోపించారు. Read Also: CM Vijay:… -
Rashid Khan Citizenship: భారత్ పౌరసత్వ ఆఫర్ తిరస్కరణ.. అఫ్గాన్ పట్ల ప్రేమ చాటుకున్న రషీద్ ఖాన్!
Rashid Khan Citizenship Offer: ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ స్పిన్నర్లలో ఒక్కడైన అఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ తన దేశంపై ఉన్న అపారమైన ప్రేమను మరోసారి చాటుకున్నాడు. తనకు భారత్, ఆస్ట్రేలియా దేశాల నుంచి పౌరసత్వం (సిటిజన్షిప్) ఇస్తామని ఆఫర్లు వచ్చినప్పటికీ.. తాను మాత్రం కేవలం అఫ్గానిస్థాన్ తరఫునే అంతర్జాతీయ క్రికెట్ ఆడతానని స్పష్టం చేశాడు. భారత్, ఆస్ట్రేలియా దేశాల నుంచి పౌరసత్వంను సున్నితంగా తిరస్కరించానని రషీద్ వెల్లడించాడు. ‘2023 ఐపీఎల్ సమయంలో గుజరాత్ టైటాన్స్… -
Afghanistan: ఇవేం బుద్ది తక్కువ పనుల్రా బాబు.. ఆఫ్ఘనిస్తాన్లో బాలికల విద్యపై శాశ్వత నిషేధం!
ఆఫ్ఘానిస్తాన్లో తాలిబన్ పాలన కొనసాగుతున్న నేపథ్యంలో, దేశ విద్యాశాఖ మంత్రి ఇటీవల బాలికల విద్యపై శాశ్వత నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇది 2021లో తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత బాలికల సెకండరీ (6వ తరగతి తర్వాత), ఉన్నత విద్యపై ఇప్పటికే అమలులో ఉన్న ఆంక్షలను మరింత బలోపేతం చేసే చర్యగా చెప్పవచ్చు. ఆఫ్ఘానిస్తాన్ విద్యాశాఖ మంత్రి షేక్ నెదా మహమ్మద్ నదీమ్ ఈ నిషేధాన్ని అధికారికంగా ధృవీకరించారు. Also Read:Sanju Samson T20 Captain: T20 తర్వాత… -
Afghan-Pak War: పాక్పై తాలిబన్ సైన్యం మెరుపుదాడులు.. వీడియో విడుదల
పాకిస్థాన్-ఆప్ఘనిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. రెండు దేశాలు యుద్ధానికి దిగాయి. గత కొంత కాలంగా ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
-
Jai Moondra: టీమిండియాపై చెలరేగాడు.. బంపర్ ఛాన్స్ కొట్టేశాడు.. జయహో జై ముంద్రా!
-
Vizag Steel Plant Blast: స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై నివేదిక.. ఏడుగురు సీనియర్ అధికారులపై వేటు..
-
Revolt RVX: రివోల్ట్ నుంచి కొత్త RVX ఎలక్ట్రిక్ బైక్ లాంచ్.. 160KM రేంజ్, 90kmph టాప్ స్పీడ్
-
CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!