KTR : వార్నర్ బ్రదర్స్ డిస్కవరీస్ కెపాబిలిటీ సెంటర్ను ప్రారంభించిన కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : ఐటీ రంగానికి సంబంధించి తెలంగాణ నేడు దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎంటర్టైన్మెంట్ రంగంలో ప్రపంచ దిగ్గజ సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీస్ హైదరాబాద్లో కాంపిటెన్స్ సెంటర్ను ఆయన బుధవారం ప్రారంభించారు. వార్నర్ మీడియా, డిస్కవరీ సంస్థలు విలీనమై.. డిస్కవరీగా అవతరించిన తర్వాత ఆసియాలోనే మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ఆఫీసును హైదరాబాద్లో ఏర్పాటు చేయడం విశేషం. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మీడియా రంగంలో ఇంత భారీ ఉనికిని కలిగి ఉన్న వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ తన డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్ను ఎంచుకున్నందుకు గర్వపడుతున్నానని ఆయన అన్నారు.
Read Also:Supreme Court: అక్కడి వారికి బ్యాడ్ న్యూస్.. గ్రీన్ క్రాకర్లకు సైతం రెడ్ సిగ్నల్
Also Read
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ అనేది టెలివిజన్, ఫిల్మ్లు, స్ట్రీమింగ్లలో బహుళ ఐకానిక్ బ్రాండ్లతో ప్రపంచంలోనే ప్రముఖ మీడియా, ఎంటర్టైన్మెంట్ కంపెనీ అని హైదరాబాద్ కెపాబిలిటీ సెంటర్ (HCC) ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేటీఆర్ అన్నారు. హెచ్సిసి ప్రకటించిన నాలుగు నెలల్లోనే గొప్ప రూపాన్ని సంతరించుకున్నట్లు ఆయన తెలిపారు. ఐటీ రంగంలో హైదరాబాద్ చాలా ముందంజలో ఉందన్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక 3.23 లక్షలకు పైగా ఐటీ ఉద్యోగాలు ఉండేవని, నేడు కోవిడ్ లాంటి మహమ్మారి విజృంభించిన ఉన్నప్పటికీ ఆ సంఖ్య 10 లక్షలకు చేరుకోవడం ఆనందంగా ఉందన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉపాధి, ఎగుమతులు మూడు రెట్లు, నాలుగు రెట్లు పెరిగాయన్నారు.
Read Also:Perni Nani: చంద్రబాబు అవినీతికి ఆ నోటీసులే సాక్ష్యం..! కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా ఆయనదే..
తాజావార్తలు
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!