Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Six Government Officials Have Been Arrested For Funding Terrorists

J-K: ఉగ్రవాదులకు నిధులు సమకూర్చే రాకెట్ గుట్టు రట్టు..ఆరుగురు ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్

Published Date :August 3, 2024 , 2:08 pm
By RAMAKRISHNA KENCHE
  • జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులకు ప్రభుత్వ ఉద్యోగుల సపోర్ట్
  • ఉగ్రవాదులకు నిధులు సమకూర్చే రాకెట్ గుట్టు రట్టు
  • గ్రవాదులకు సహకరిస్తున్న ఆరుగురు ప్రభుత్వ అధికారులు
  • వారిని విధుల నుంచి తొలగించిన అధికారులు
  • డ్రగ్స్ అమ్మి ఉగ్రవాదులకు ఆ నగదు ఇస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడి
J-K: ఉగ్రవాదులకు నిధులు సమకూర్చే రాకెట్ గుట్టు రట్టు..ఆరుగురు ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్
  • Follow Us :
  • google news
  • dailyhunt

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులకు నిధులు సమకూర్చే రాకెట్ గుట్టు రట్టయింది. డ్రగ్స్ అమ్ముతూ ఉగ్రవాదులకు సహకరిస్తున్న ఆరుగురు ప్రభుత్వ అధికారులపై కఠిన చర్యలు తీసుకుని వెంటనే విధుల నుంచి తప్పించారు. ఇందులో ఐదుగురు పోలీసులు, ఒక ఉపాధ్యాయుడు ఉన్నారు. ఈ ప్రభుత్వ ఉద్యోగులంతా పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐకి చెందిన నార్కో టెర్రర్ నెట్‌వర్క్‌లో భాగమేనని దర్యాప్తులో తేలింది. పీటీఐ కథనం ప్రకారం.. క్రమ మాదకద్రవ్యాల వ్యాపారంలో సహాయం చేసేవారు. దాని నుంచి వచ్చే నిధులను పాకిస్థాన్‌ ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడానికి ఉపయోగిస్తున్నారు. డ్రగ్స్ విక్రయం ద్వారా ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన ఆరుగురు ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు.

READ MORE: Heart transplant: ‘‘ఆ గుండె వేగం ఎంతంటే 13 నిమిషాల్లో 18 కి.మీ.’’..

Also Read

  • Mamata Banerjee: తలకిందులుగా వేలాడదీయడం ఏంటి.? అమిత్ షాపై దీదీ ఆగ్రహం..
  • AAP Crisis: ‘‘పంజాబ్ ద్రోహి’’ అంటూ హర్భజన్ సింగ్ ఇంటిపై ఆప్ దాడి...
  • DC vs PBKS: ఢిల్లీ క్యాపిటల్స్ ఊచకోత.. అభిషేక్ శర్మ రికార్డు బద్దలు.. ఈ సీజన్‌లోనే అత్యధిక స్కోర్..
  • KL Rahul: కేఎల్ రాహుల్ రికార్డుల మోత.. ఒక్క సెంచరీతో అవన్నీ పటాపంచల్.. చరిత్ర తిరగరాశాడు..

నిందితులను కానిస్టేబుల్ ఫరూక్ అహ్మద్ షేక్, కానిస్టేబుల్ ఖలీద్ హుస్సేన్ షా, కానిస్టేబుల్ రహమత్ షా, కానిస్టేబుల్ ఇర్షాద్ అహ్మద్ చాకు, కానిస్టేబుల్ సైఫ్ దీన్, ప్రభుత్వ ఇన్‌స్పెక్టర్ నజం దీన్‌లుగా గుర్తించారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 (2)ని ఉపయోగించి వారందరినీ వెంటనే సర్వీస్ నుంచి తొలగించారు. ఎవరైనా దేశ భద్రతతో ఆటలాడుకుంటే, రాష్ట్రపతి లేదా గవర్నర్‌ ఎలాంటి విచారణ లేకుండా వెంటనే సర్వీసు నుంచి తొలగించవచ్చని రాజ్యాంగంలో ఈ ఆర్టికల్‌ కింద నిబంధన ఉంది.

READ MORE: Paris Olympics : పేరు గొప్ప ఊరు దిబ్బ.. పారిస్‌లో అథ్లెట్స్‌కు చాలి చాలని రూమ్‌లు..!

2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. ఇప్పటి వరకు 70 మంది ప్రభుత్వ ఉద్యోగులను ఇలాంటి ఆరోపణలపై తొలగించారు. గత నెలలో ఇద్దరు పోలీసులు సహా నలుగురు ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు. నార్కో టెర్రర్‌లో పాల్గొన్నందుకు అతన్ని తొలగించారు. నలుగురినీ కానిస్టేబుళ్లు ముస్తాక్ అహ్మద్ పీర్, ఇంతియాజ్ అహ్మద్ లోన్‌గా గుర్తించారు. మరోవైపు విద్యాశాఖలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ అహ్మద్ మీర్, గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన మహ్మద్ జైద్‌లను విధుల నుంచి తొలగించారు.

READ MORE: TRAI: మొబైల్ నెట్‌వర్క్ లో అంతరాయం ఏర్పడితే..వినియోగదారులకు పరిహారం!

వీరంతా ఉగ్రవాద సంస్థల కోసం పనిచేస్తున్నారని కేసు దర్యాప్తు చేస్తున్న అధికారి తెలిపారు. వీరికి సంబంధించిన సమాచారాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు రాబట్టాయి. బ్రౌన్ షుగర్, హెరాయిన్ పాకిస్థాన్ నుంచి జమ్మూ కాశ్మీర్‌కు అక్రమంగా రవాణా చేశారు. తీవ్రవాద సంస్థలకు నిధుల సమీకరణలో ఇది విస్తృతంగా ఉపయోగించబడింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Article 370
  • government employees
  • jammu kashmir
  • LATEST TELUGU NEWS
  • Pakistan

తాజావార్తలు

  • RR vs SRH: ఫస్ట్ టైమ్ టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. బ్యాటింగ్ ఎవరిదంటే?

  • Jio New Plan: జియో చవకైన గేమింగ్ ప్లాన్.. సూపర్ బెనిఫిట్స్.. ధర ఎంతంటే?

  • DC vs PBKS: పంజాబ్ ఢిల్లీ మ్యాచ్ లో షాకింగ్ ఘటన.. తీవ్రంగా గాయపడ్డ లుంగి ఎంగిడి..

  • Mamata Banerjee: తలకిందులుగా వేలాడదీయడం ఏంటి.? అమిత్ షాపై దీదీ ఆగ్రహం..

  • Beetroot Stains : బీట్‌రూట్ మరకలకు బై బై..! ఈ మ్యాజిక్ ట్రిక్ తెలుసా.?

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions