TRAI: మొబైల్ నెట్వర్క్ లో అంతరాయం ఏర్పడితే..వినియోగదారులకు పరిహారం!
- మొబైల్ లేదా బ్రాడ్బ్యాండ్ సేవను ఉపయోగించే కస్టమర్లకు శుభవార్త
- ట్రై కొత్త నిబంధనలు
- 24 గంటల కంటే ఎక్కువ సేవలకు అంతరాయం కలిగితే నష్టపరిహారం
- ఆరు నెలల తర్వాత అమల్లోకి కొత్త నిబంధనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొబైల్ లేదా బ్రాడ్బ్యాండ్ సేవను ఉపయోగించే కస్టమర్లకు శుభవార్త. ఇప్పుడు టెలికాం సేవలను (మొబైల్, బ్రాడ్బ్యాండ్) నిలిపివేసేందుకు కంపెనీ వినియోగదారులకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. వాస్తవానికి, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కస్టమర్ల ప్రయోజనాల కోసం కొత్త నిబంధనను అమలు చేయబోతోంది. శుక్రవారం ట్రై జారీ చేసిన కొత్త సేవా నాణ్యత నిబంధనల ప్రకారం.. టెలికాం ఆపరేటర్లు జిల్లా స్థాయిలో 24 గంటల కంటే ఎక్కువ సేవలకు అంతరాయం కలిగితే వినియోగదారులకు పరిహారం చెల్లించాలి.
READ MORE: Priyadarshi: ప్రియదర్శి హీరోయిన్ గా నిహారిక?
Also Read
- 200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
- Nokia: నోకియా అత్యంత చౌకైన 5G ఫోన్ వచ్చేస్తోంది.. 6000mAh బ్యాటరీ, 6.67-అంగుళాల HD+ డిస్ప్లే
- Google Free Storage: గూగుల్ షాకింగ్ డెసిషన్.. ఫ్రీ స్టోరేజ్లో భారీ మార్పు.. కొత్త అకౌంట్లకు 5GB మాత్రమే!
- AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
ఈ కొత్త నిబంధనల ప్రకారం ప్రతి నాణ్యత బెంచ్మార్క్ను అందుకోలేకపోయినందుకు జరిమానా మొత్తాన్ని రూ. 50,000 నుంచి రూ. 1 లక్షకు పెంచింది. ఆరు నెలల తర్వాత కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. రెగ్యులేటర్ సవరించిన నిబంధనల ప్రకారం వివిధ ప్రమాణాల ఉల్లంఘనలకు రూ. 1 లక్ష, రూ. 2 లక్షల జరిమానాలు విధించింది. 5 లక్షల 10 లక్షల గ్రేడెడ్ పెనాల్టీ విధానాన్ని ప్రవేశపెట్టారు.
READ MORE:Mahesh babu : మహేశ్ సినిమాల రీరిలిజ్ క్రేజ్ మామూలుగా లేదుగా..
కొత్త నియమాలు మూడు వేర్వేరు నిబంధనలను భర్తీ చేస్తాయి. ప్రాథమిక, సెల్యులార్ మొబైల్ సేవలు, బ్రాడ్బ్యాండ్ సేవలు, బ్రాడ్బ్యాండ్ వైర్లెస్ సేవల కోసం క్వాలిటీ ఆఫ్ సర్వీస్ (QoS)ను ఏర్పాటు చేసింది. జిల్లాలో నెట్వర్క్ అంతరాయం ఏర్పడితే, టెలికాం ఆపరేటర్లు పోస్ట్పెయిడ్ కస్టమర్లకు ఛార్జీల రాయితీలను అందించాలి. ప్రీపెయిడ్ కస్టమర్లకు చెల్లుబాటును పొడిగించాలి. రోజులో 12 గంటల కంటే ఎక్కువ నెట్వర్క్ అంతరాయాన్ని ఒక పూర్తి రోజుగా లెక్కిస్తుంది. 24 గంటల కంటే ఎక్కువ సమయం అంతరాయం ఏర్పడితే.. పోస్ట్పెయిడ్ కస్టమర్కు ఛార్జీల రాయితీ, ప్రీపెయిడ్ కస్టమర్కు చెల్లుబాటు పొడిగించాలి. కాగా ఈ నిబంధనలు ఆరు నెలల తర్వాత కొత్త అమల్లోకి వస్తాయని తెలిపారు.
తాజావార్తలు
-
Supreme Court: సుప్రీం కోర్టు పొదుపు మంత్రం.. ఇకపై వర్చువల్ విచారణకు ఆదేశం
-
Iran-US Mediation: పాక్పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్నే నమ్ముతున్న రష్యా
-
Pawan Kalyan : ఏపీలో రక్షణ రంగ విప్లవం.. మెగా ప్రాజెక్టుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం.!
-
Husband Suicide: ‘‘నా చేయి పట్టుకున్న భార్యే నన్ను చంపింది’’.. సూసైడ్ వీడియోలో భర్త ఆవేదన
-
Dollar vs Rupee: రక్తకన్నీరు పెట్టుకుంటున్న రూపాయి.. తొలిసారిగా రూ.96 మార్క్ను దాటిన డాలర్ విలువ!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!