TRAI: మొబైల్ నెట్వర్క్ లో అంతరాయం ఏర్పడితే..వినియోగదారులకు పరిహారం!
- మొబైల్ లేదా బ్రాడ్బ్యాండ్ సేవను ఉపయోగించే కస్టమర్లకు శుభవార్త
- ట్రై కొత్త నిబంధనలు
- 24 గంటల కంటే ఎక్కువ సేవలకు అంతరాయం కలిగితే నష్టపరిహారం
- ఆరు నెలల తర్వాత అమల్లోకి కొత్త నిబంధనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొబైల్ లేదా బ్రాడ్బ్యాండ్ సేవను ఉపయోగించే కస్టమర్లకు శుభవార్త. ఇప్పుడు టెలికాం సేవలను (మొబైల్, బ్రాడ్బ్యాండ్) నిలిపివేసేందుకు కంపెనీ వినియోగదారులకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. వాస్తవానికి, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కస్టమర్ల ప్రయోజనాల కోసం కొత్త నిబంధనను అమలు చేయబోతోంది. శుక్రవారం ట్రై జారీ చేసిన కొత్త సేవా నాణ్యత నిబంధనల ప్రకారం.. టెలికాం ఆపరేటర్లు జిల్లా స్థాయిలో 24 గంటల కంటే ఎక్కువ సేవలకు అంతరాయం కలిగితే వినియోగదారులకు పరిహారం చెల్లించాలి.
READ MORE: Priyadarshi: ప్రియదర్శి హీరోయిన్ గా నిహారిక?
Also Read
- Apple Products: బిగ్షాక్ ఇచ్చిన యాపిల్.. వాటి ధరలు భారీగా పెంపు.. లక్ష వరకు పెరిగిన రేట్లు..
- Amazon Offers: అమెజాన్లో సేల్స్.. టాప్ బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు..
- 52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
- iQOO Neo11s: ఐకూ Neo11s వచ్చేస్తోంది.. 8000mAh భారీ బ్యాటరీ, 144Hz 2K డిస్ప్లేతో గేమర్లకు కొత్త పవర్హౌస్!
ఈ కొత్త నిబంధనల ప్రకారం ప్రతి నాణ్యత బెంచ్మార్క్ను అందుకోలేకపోయినందుకు జరిమానా మొత్తాన్ని రూ. 50,000 నుంచి రూ. 1 లక్షకు పెంచింది. ఆరు నెలల తర్వాత కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. రెగ్యులేటర్ సవరించిన నిబంధనల ప్రకారం వివిధ ప్రమాణాల ఉల్లంఘనలకు రూ. 1 లక్ష, రూ. 2 లక్షల జరిమానాలు విధించింది. 5 లక్షల 10 లక్షల గ్రేడెడ్ పెనాల్టీ విధానాన్ని ప్రవేశపెట్టారు.
READ MORE:Mahesh babu : మహేశ్ సినిమాల రీరిలిజ్ క్రేజ్ మామూలుగా లేదుగా..
కొత్త నియమాలు మూడు వేర్వేరు నిబంధనలను భర్తీ చేస్తాయి. ప్రాథమిక, సెల్యులార్ మొబైల్ సేవలు, బ్రాడ్బ్యాండ్ సేవలు, బ్రాడ్బ్యాండ్ వైర్లెస్ సేవల కోసం క్వాలిటీ ఆఫ్ సర్వీస్ (QoS)ను ఏర్పాటు చేసింది. జిల్లాలో నెట్వర్క్ అంతరాయం ఏర్పడితే, టెలికాం ఆపరేటర్లు పోస్ట్పెయిడ్ కస్టమర్లకు ఛార్జీల రాయితీలను అందించాలి. ప్రీపెయిడ్ కస్టమర్లకు చెల్లుబాటును పొడిగించాలి. రోజులో 12 గంటల కంటే ఎక్కువ నెట్వర్క్ అంతరాయాన్ని ఒక పూర్తి రోజుగా లెక్కిస్తుంది. 24 గంటల కంటే ఎక్కువ సమయం అంతరాయం ఏర్పడితే.. పోస్ట్పెయిడ్ కస్టమర్కు ఛార్జీల రాయితీ, ప్రీపెయిడ్ కస్టమర్కు చెల్లుబాటు పొడిగించాలి. కాగా ఈ నిబంధనలు ఆరు నెలల తర్వాత కొత్త అమల్లోకి వస్తాయని తెలిపారు.
తాజావార్తలు
-
Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
-
Story Board: కులం ప్లస్ రాజకీయం.. ఏపీలో ఎప్పుడూ ఇదే కాంబినేషన్..!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
-
Yogurt Facial for Glowing Skin: ఖర్చు లేకుండా కాంతివంతమైన చర్మం.. పెరుగు ఫేషియల్ రహస్యం
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!