Vasantha Krishna Prasad: నేనేంటో అధిష్టానానికి తెలుసు.. ఎమ్మెల్యే హాట్ కామెంట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vasantha Krishna Prasad: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది.. ఇంకా నోటిఫికేషన్ రాకపోయినా.. అప్పుడే 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి కాకరేపారు సీఎం కేసీఆర్.. మరోవైపు.. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.. అదే సమయంలో.. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు నిర్వహిస్తారు.. అయితే, మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. అవకాశం ఇస్తే రాజకీయాల్లో ప్రజలకు సేవ చేస్తా లేకపోతే వ్యాపారాలు చేసుకుంటా అని ప్రకటించారు. గతంలోనే అధిష్టానానికి ఇక్కడ విషయాలు అన్నీ చెప్పాను.. ఇకపై అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ఆలోచన లేదన్న ఆయన.. నేను సౌమ్యంగా ఉందటం ఒక వైపు , రాజీ పడను అది రెండో వైపు అన్నారు.
Read Also: Prakash Raj: చంద్రయాన్-3 పై ప్రకాష్ రాజ్ కార్టూన్ ట్వీట్.. మండిపడుతున్న జనాలు
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ఇక, భయపెట్టో, మరో రకంగానో వసంత కృష్ణప్రసాద్ ని లొంగదీసుకోవాలనుకుంటే ఈ జన్మకి సాధ్యపడే పని కాదన్నారు మైలవరం ఎమ్మెల్యే.. పదవులు ఇచ్చే వరకు నక్క వినయాలు ప్రదర్శించి ఇప్పుడు కుటిల బుద్ధులు చూపుతున్నారంటూ ఫైర్ అయిన ఆయన.. సినిమాలో రజనీకాంత్ చెప్పినట్లు మొరగని కుక్క, విమర్శించని నోళ్లు, ఈ రెండూ లేని ఊళ్లు ఉండవు రాజా! అని వ్యాఖ్యానించారు. వర్గాలు లేకుండా ఉండాలనుకుంటే నాకు వర్గాలను అంటగడుతున్నారు.. అత్యంత నిజాయితీగా ఉండే ఎమ్మెల్యేల్లో నేను ఒకడిని అన్నారు. నేనేంటో అధిష్టానానికి తెలుసు.. నేనేంటో కుతంత్రాలు చేసే వాళ్లకు తెలుసు.. ఏదేమైనా సీఎం వైఎస్ జగన్ మాటే ఫైనల్ అన్నారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!