Nara Lokesh: రెడ్బుక్ పేరు చెప్పగానే గుండెపోటు వస్తోంది.. బాత్రూంలో జారి పడుతున్నారు..
- నిరుద్యోగులకు మంత్రి శుభవార్త
- వచ్చే పది రోజుల్లో మెగా డిఎస్సీ నోటిఫికేషన్
- పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రకటన
- పార్టీ కార్యక్తలను ఉద్దేశించి ప్రసంగించిన మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాను ఎక్కడికి వెళ్లిన రెడ్బుక్ ప్రస్తావణ వస్తుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో ఆయన ప్రసంగించారు. రెడ్బుక్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. ఏందుకంటే.. దాని పేరు చెప్పగానే కొందరికి గుండెపోటు వస్తుందని, మరి కొందరికీ బాత్రూంలో కాలు జారిపడి చేయి విరగ్గొట్టుకుంటున్నారని అన్నారు. అధికారంలో ఉన్నామని గర్వం ఇగోలు వద్దాన్నారు. “అర్థమైందా రాజా” అని వ్యాఖ్యానించారు.
READ MORE: Rashmika: 59 ఏళ్ల హీరోతో నటించిన రష్మిక.. ఆఫర్ వచ్చినప్పుడు తన ఫస్ట్ రియాక్షన్ ఇదే!
Also Read
- Passport Row: పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. కేంద్రం క్లారిటీ..
- Ketan Agarwal Case: ‘సియా’ది ఇంత క్రిమినల్ మైండా? ప్రియుడి మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్
- Kitchen Tips: పప్పు డబ్బాల్లో పురుగులు ఉన్నాయా..? అయితే ఈ 7 టిప్స్ మీ కోసం..
- Passport Citizenship Controversy: పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదా?.. విదేశాంగ శాఖ ప్రకటనపై రాజకీయ దుమారం
మంత్రి నారా లోకేష్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. వచ్చే పది రోజుల్లో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ వస్తుందని ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డీఎస్సీ నోటిఫికేషన్ గురించి సమాచారం అందించారు. మే నెలలో తల్లికి వందనం ఇస్తామని చెప్పారు. క్లైమోర్ మైన్స్ కే భయ పడలేదు.. కామెడీ పీస్ కు భయపడతామా? అన్నారు.. అనంతరం పార్టీ గురించి నారా లోకేష్ మాట్లాడారు. ఈవీఎం అయినా బ్యాలెట్ అయిన గెలుపు మనదే అని నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. “ప్రజలకోసం ప్రజా ప్రభుత్వం పని చేస్తుంది. చాలీ చాలని పెన్షన్ 5 వేలు అయింది. టీడీపీ కార్యకర్తల పార్టీ. తప్పు చేస్తే నా తోలు కూడా తీస్తారు. నేను పార్టీ కోసం కూడా పోరాడుతున్నాను. కార్యకర్తలకు గుర్తింపు ఉండాలి.. గ్రామ స్థాయిలో కార్యకర్తలు జిల్లా స్థాయికి ఎదగాలి. నాతో నే పార్టీ లో సంస్కరణ మొదలు కావాలి. మూడు సార్లు ఒకే పదవిలో ఉన్న తర్వాత వేరే బాధ్యతలు తీసుకోవాలి. పొలిట్ బ్యూరో సభ్యులు యువకులని ప్రోత్సహిస్తున్నారు.” అని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Passport Row: పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. కేంద్రం క్లారిటీ..
-
Ketan Agarwal Case: ‘సియా’ది ఇంత క్రిమినల్ మైండా? ప్రియుడి మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్
-
Rao Bahadur: “మీ కాలర్ పట్టుకుని లాగుతుంది.. బాడీలోకి పూనకాలు తెప్పిస్తుంది!” రావు బహదూర్’ మహేష్ బాబు రివ్యూ!
-
High Court of Telangana: హైకోర్టులో ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలకు స్వల్ప ఊరట
-
Kitchen Tips: పప్పు డబ్బాల్లో పురుగులు ఉన్నాయా..? అయితే ఈ 7 టిప్స్ మీ కోసం..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!