Harish Rao: గవర్నర్ పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉస్మానియా ఆస్పత్రిపై గవర్నర్ తమిళి సై ఆ వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం అని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.
2015, జూలైలో ఉస్మానియాను ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించారు. అప్పట్లో 200 కోట్లు ఖర్చు చేసి నూతన బిల్డింగ్ కట్టాలని నిర్ణయించారు. కొంతమంది కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు. నిపుణుల కమిటీ ఒక నివేదికను కోర్టుకు నివేదించాము ఆయన తెలిపారు.
Read Also: Monsoon Tips : వర్షాకాలంలో పిల్లల ఆరోగ్యం కోసం అద్భుతమైన చిట్కాలు..!
Also Read
- Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
- Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
- Parama Ekadashi: జూన్ 11న పరమ ఏకాదశి.. విష్ణుమూర్తి కటాక్షం పొందాలంటే ఈ నియమాలు తప్పక పాటించాలి.
- MLA Thomas: నన్ను గెలకొద్దు.. గెలికితే ఏ రాత్రో హార్ట్ ఎటాక్ వచ్చి పోతావ్.. మాజీ డిప్యూటీ సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు
కోర్టు ఐఐటీ హైదరాబాద్, డైరెక్టర్ ఆర్కియాలజీ మెంబర్లు కమిటీ వేశారు. ఇండిపెండెంట్ ఎక్స్ పర్ట్ కమిటీ కూడా పురాతనమైన భవనాన్ని కూల్చి వేయమని రిపోర్ట్ ఇచ్చిందని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. కోడిగుడ్డు మీద ఈకలు పీకే విదంగా.. బురద జల్లే ప్రయత్నం గవర్నర్ చేస్తున్నారు. ప్రభుత్వానికి సలహాలు ఇవ్వొచ్చు కానీ.. ఆరోపణలు చేయడం మంచిది కాదు అని ఆయన అన్నారు. వైద్య సిబ్బంది చాలా కష్టపడుతున్నారు.. కంటి వెలుగు మీద ఒక్క సారి కూడా మెచ్చుకోలేదు అని గవర్నర్ పై హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Home Vastu Tips: ఇంట్లో ఈ దిశలో వాటర్ ఫౌంటైన్ ఉంటే.. అయస్కాంతంలా డబ్బును ఆకర్షిస్తుంది!
వైద్య సిబ్బందిని మెచ్చుకోవడానికి గవర్నర్ కు మనస్సు రాలేదు.. గవర్నర్ కు మంచి కనబడదు.. చెడును మాత్రం భూతద్దం పెట్టి చూపిస్తున్నారు. చెడు చూస్తాం, చెడు చెప్తాం, చెడు వింటాం అని గవర్నర్ అంటే ఎట్లా? అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు.
సీజనల్ వ్యాధుల పట్ల వైద్యాధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి అని ఆయన సూచించారు. మలేరియా నిర్దారణ కోసం 8 లక్షల ర్యాపిడ్ కిట్స్ అందుబాటులో పెడుతున్నాం.. డెంగ్యూ నిర్దారణ కోసం 1లక్ష 23వేల కిట్లు ఎలైజ కిట్స్ అందుబాటులోకి తీసుకోచ్చాం.. ప్లేట్ లెట్స్ ఎక్కించడం కోసం బ్లడ్ కంపోనెట్స్ మిషన్స్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచామని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
-
Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
-
Lenin: అఖిల్ కోసం తిరుపతి వస్తున్న యంగ్ టైగర్.. ‘లెనిన్’ ఈవెంట్కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్?
-
Parama Ekadashi: జూన్ 11న పరమ ఏకాదశి.. విష్ణుమూర్తి కటాక్షం పొందాలంటే ఈ నియమాలు తప్పక పాటించాలి.
-
Jeethu Joseph: ‘దృశ్యం-3’ తెలుగులో ఎందుకు రీమేక్ కాలేదు? అసలు రీజన్ చెప్పేసిన డైరెక్టర్ జీతూ జోసెఫ్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!