Human Composting : మనుషుల మృతదేహాల నుంచి ఎరువులు.. వినడానికే కొత్తగా ఉంది కదూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Human Composting : ఆధునిక యుగంలో ఎరువులు కొత్త పద్ధతుల్లో తయారవుతున్నాయి. అయితే ఇప్పుడు మనుషుల మృత దేహాల నుంచి ఎరువును తయారు చేసే ప్రక్రియ విదేశాల్లో ఊపందుకుంటుంది. చివరికి మనిషి మృతదేహాన్ని కంపోస్ట్ చేసే ప్రక్రియను హ్యూమన్ కంపోస్టింగ్ అంటారు. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో మృత దేహం యొక్క అంత్యక్రియల కోసం పర్యావరణ అనుకూల పద్ధతులు ఆమోదించబడ్డాయి. పర్యావరణ అనుకూల పద్ధతిలో, మానవ మృత దేహం ‘సహజ సేంద్రీయ తగ్గింపు’ ప్రక్రియ ద్వారా ఖననం చేస్తారు. తొలుత మృతదేహాన్ని మృదు కణజాలంగా మారుస్తారు. ఈ ప్రక్రియకు దాదాపు 30 రోజులు పడుతుంది.
Read Also: Bank Deposit Insurance Scheme : బ్యాంకు దివాళా తీసినా.. మీకు రూ.5లక్షలు వస్తాయి ఎలాగో తెలుసా?
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
మానవ మృతదేహం నుండి సారవంతమైన మట్టిని తయారు చేసే ఈ పద్ధతి సురక్షితమైనదిగా నిపుణుల అభిప్రాయం పడుతున్నారు. చాలా వరకు వ్యాధికారకాలు అంటే వ్యాధికారక క్రిములు మానవ మృతదేహం యొక్క కంపోస్ట్ ద్వారా నాశనమవుతాయి. వాషింగ్టన్ ఆఫ్ అమెరికా 2019 సంవత్సరంలో మానవ కంపోస్టింగ్ను ఆమోదించిన మొదటి రాష్ట్రంగా అవతరించింది. ఆ తర్వాత అమెరికాలోని కాలిఫోర్నియా, కొలరాడో, న్యూయార్క్తో సహా అనేక నగరాల్లో మానవ కంపోస్టింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మానవ కంపోస్టింగ్ ఈ ప్రక్రియ పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయంగా ప్రజాదరణ పొందుతోంది. 2019 సంవత్సరంలో, హ్యూమన్ కంపోస్టింగ్ను ఆమోదించిన మొదటి అమెరికా రాష్ట్రంగా వాషింగ్టన్ అవతరించింది. దీని తరువాత, ఈ ప్రక్రియ కాలిఫోర్నియా, వెర్మోంట్, న్యూయార్క్, ఒరెగాన్, కొలరాడోలో కూడా ఆమోదించబడింది.
Read Also: Ambulance Incident : డబ్బులు డిమాండ్ చేసిన డ్రైవర్ పై యాక్షన్ కు ఆదేశాలు
ఒక నివేదిక ప్రకారం, అమెరికాలో దాదాపు ఒక మిలియన్ ఎకరాల భూమి శ్మశాన వాటిక కోసం రిజర్వ్ చేయబడింది. ఆ తర్వాత శ్మశానవాటిక ఉన్న ఈ భూమిలో చెట్లు, అడవులను పెంచకూడదు, అలాగే ఇక్కడ అడవి జంతువులను ఉంచకూడదు. మృతదేహాలను ఉంచడానికి శవపేటికలు, పెట్టెలను తయారు చేయడానికి ప్రతి సంవత్సరం సుమారు 40 లక్షల ఎకరాల అడవి అక్కడ నాశనం అవుతుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!