Andhra Pradesh: ఏపీలో 44 బార్లకు ఈ-వేలం..
- ఏపీలో 44 బార్లు- ఈ వేలం..
- నోటిఫికేషన్ జారీ చేసిన అబ్కారీ శాఖ..
- ఈ నెల 7వ తేదీతో ముగియనున్న ప్రక్రియ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం 44 బార్లను ఈ-వేలం, ఆన్ లైన్ లాటరీ పద్ధతిలో ప్రభుత్వం కేటాయించనుంది. రాష్ట్రంలో లైసెన్సు ఫీజు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు, బిడ్ అమౌంట్ చెల్లించని బార్లు ఈ-వేలం ద్వారా కేటాయింపులు జరపనున్నారు. మద్య నిషేధ, అబ్కారీ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. బార్ల లైసెన్సులు తీసుకునేందుకు ఆసక్తి గల వారు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ నెల 7వ తేదీతో ప్రక్రియ ముగియనుంది. అభ్యర్థులు తిరిగి చెల్లించని దరఖాస్తు రుసుమును 8లోగా చెల్లించాలని స్పష్టం చేసింది.
Read Also: Waqf Bill: నేడు లోక్సభలో, రేపు రాజ్యసభలో వక్ఫ్ బిల్లు.. చర్చకు 8 గంటల సమయం..
Also Read
అయితే, 50 వేల జనాభా ఉంటే రూ.5 లక్షలు, 50 వేల నుంచి 5 లక్షల జనాభా వరకు ఉంటే రూ.7. 5లక్షలు.. 5 లక్షలకు పైగా జనాభా ఉంటే.. రూ.10 లక్షలుగా దరఖాస్తు రుసుములు చెల్లించాలని తెలిపారు. ఆన్లైన్ ప్రక్రియ ద్వారా అధిక మొత్తంలో పాడుకున్న అభ్యర్థికి ఈ నెల 9వ తేదీన బార్ కేటాయింపు చేయనున్నారు. నగర పాలక, ప్రదేశాల వారీగా బార్ల వివరాలు, ఆఫ్ సెట్ ధరలు, గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. ఇతర వివరాలకు సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించింది.
తాజావార్తలు
-
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!