Crime News: ప్రేమ వద్దు అన్నందుకు.. ప్రియుడితో కలిసి తల్లి హత్య
- పశ్చిమ బెంగాల్లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలో విషాదం
- ప్రేమ వద్దని చెప్పినందుకు బాలిక తల్లి హత్య
- మైనర్ బాలిక.. మైనర్ అబ్బాయిని అరెస్ట్ చేసిన పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. యువకుడు, యువతి మధ్య ప్రేమ వద్దని చెప్పినందుకు బాలిక తల్లిని హత్య చేశారు. ఈ ఘటనలో హత్యకు పాల్పడ్డ మైనర్ బాలిక.. మైనర్ అబ్బాయిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా.. అబ్బాయి ఆ అమ్మాయితో కొన్ని రోజులుగా స్నేహం చేస్తుంది. కాగా.. ఈ ఘటనపై బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయట పడింది. తన కుమార్తె తన స్నేహితుడితో కలిసి తన భార్యను హత్య చేసిందని 14 ఏళ్ల బాలిక తండ్రి ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
Read Also: AP Home Minister: ఏపీలో పోలీసులకు వీక్ ఆఫ్లు.. కొనసాగుతున్న సన్నాహాలు..?
Also Read
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ ఆడటం చాలా కష్టం.. నాకు నమ్మకం లేదు’.. సంచలన వ్యాఖ్యలు..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Gurnoor Brar: 17 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రారంభం.. 9 ఏళ్ల కష్టానికి టీమిండియా పిలుపు..
కేసు పెడితే చంపేస్తామని మైనర్లిద్దరూ బెదిరించారని నెల రోజుల తర్వాత ఫిర్యాదు చేశానని తండ్రి చెప్పాడు. సోషల్ మీడియాలో పరిచయమైన అబ్బాయితో తన కుమార్తెకు ఏడాదిన్నరగా సంబంధం ఉందని తండ్రి తెలిపాడు. అయితే, తల్లి తరచూ తన కూతురిని ఇదే విషయమై తిట్టేదని, ఆమె అతనితో స్నేహం వద్దు.. వదులోకోవాలని సూచించేది.. కానీ తన కూతురు అందుకు అంగీకరించలేదని చెప్పాడు.
Read Also: Charu Haasan: ఆసుపత్రిలో కమల్ సోదరుడు.. అసలు ఏమైందంటే?
దీంతో బాలిక తల్లిని హత్య చేయాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారని తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాలిక జూన్ 6వ తేదీ రాత్రి తన ప్రియుడిని తన ఇంటికి పిలిపించింది. బాలుడు ఆమె తల్లిని గొంతు నులిమి.. ఛాతీపై కొట్టి చంపాడు. శబ్దం విని మేల్కొన్న తండ్రి.. యువకుడు అతన్ని మంచం మీద నుండి తోసేశాడు. ఆ తర్వాత జరిగిన విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. తన భార్య మరణాన్ని సహజ మరణమని పేర్కొంటూ మధ్యాహ్నం ఆమెను దహనం చేశాడని సదరు వ్యక్తి తెలిపాడు. ఆ వ్యక్తి ఫిర్యాదు మేరకు మైనర్లను అరెస్టు చేసి జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరు పరిచారు. దీంతో.. వారిద్దరూ నేరం అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
తాజావార్తలు
-
APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ ఆడటం చాలా కష్టం.. నాకు నమ్మకం లేదు’.. సంచలన వ్యాఖ్యలు..
-
PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
-
Gurnoor Brar: 17 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రారంభం.. 9 ఏళ్ల కష్టానికి టీమిండియా పిలుపు..
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!