Road Accident: ఆంధ్రప్రదేశ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వైద్యుడు, అతని కూతురు మృతిచెందారు.. పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. తిరుపతికి చెందిన వైద్యుడు కిషోర్ కుటుంబ సభ్యులతో కలిసి కారులో గుంటూరు బయల్దేరి వెళ్తుండగా.. తెల్లవారుజామున చిలకలూరిపేట మండలం తాతపూడి వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది.. కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిది.. ఈ ఘటనలో కారు డ్రైవ్ చేస్తున్న కిషోర్…
దేశంలో రోజురోజుకి నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. కఠిన చట్టాలు అమలవుతున్నా నేరస్థుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఎక్కడొక చోట దారుణాలు జరుగుతూనే ఉంటున్నాయి. తాజాగా అనుమానంతో కట్టుకున్న భార్యను అత్యంత దారుణంగా కన్న కూతురు ఎదుటే హతమార్చాడు ఓ భర్త. ఈ దారుణ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.
కూతురు పుడితే మా ఇంట్లో మహాలక్ష్మీ పుట్టిందని మురిసిపోయే తండ్రులు ఎందరో ఉన్నారు. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే తండ్రి మాత్రం కూతురు పాలిట యముడిలా మారాడు. కూతురిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రి కాలయముడయ్యాడు. అభం శుభం తెలియని ఆ చిన్నారిని కాళ్లు పట్టుకుని నేలకేసి కొట్టి ప్రాణాలు తీశాడు. 12 నెలల కూతురుని కడతేర్చాడు తండ్రి. ఈ హృదయ విదారకమైన ఘటన సూర్యపేట జిల్లాలో చోటుచేసుకుంది. మద్యం మత్తులో రాత్రి వేళ భార్యతో గొడవకు దిగాడు…
ఆయన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్. దేశ రక్షణలో భాగమై బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్నాడు. కానీ నైతిక విలువలను మాత్రం మరిచాడు. భర్తగా, తండ్రిగా బాధ్యత నిర్వర్తించాల్సిన వాడు మూర్కుడిలా వ్యవహరించాడు. భార్య, కూతురును కట్టుబట్టలతో రోడ్డుపైన పడేశాడు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో ఈ దారుణం చోటుచేసుకుంది. సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ శ్రీహరి ఈ దారుణానికి ఒడిగట్టాడు. శ్రీహరికి 2011 స్రవంతితో వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు. కాగా 2019 నుండి అత్త, భర్త శ్రీహరి భార్య…
దేశంలో రోజురోజుకూ నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. ప్రేమికుడితో సుఖం కోసం ఇల్లాల్లు రక్తసంబంధాలను కూడా పక్కన పెట్టేస్తున్నారు. ఇప్పటి దాకా కట్టుకున్నవాళ్లను కడతేర్చిన అర్ధాంగులు.. ఇప్పుడు కన్నపేగు పంచుకుని పుట్టిన బిడ్డలను కూడా కడతేర్చేందుకు ఏ మాత్రం వెనుకాడడం లేదు.
కంటే కూతుర్నే కనాలి అంటారు. చివరి దశలో తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకుంటుందని ఇలా చెబుతారు. కానీ హైదరాబాద్ ముషీరాబాద్లో ఓ కూతురు చేసిన పని వింటే.. కంటే ఇలాంటి కూతుర్ను మాత్రం కనొద్దని చెప్పుకుంటారు. తుచ్ఛమైన వివాహేతర బంధం కోసం ఏకంగా కన్న తండ్రినే పొట్టన పెట్టుకుంది ఆ కసాయి కూతురు. ముషీరాబాద్ ముగ్గుబస్తీకి చెందిన వడ్లూరి లింగం సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఇతని భార్య శారద జీహెచ్ఎంసీలో స్వీపర్గా పని చేస్తోంది. వీళ్ల కూతురు మనీషాకు…
Hyderabad: బుద్ధిగా చదువుకోమని చెప్పడమే తల్లి అంజలి చేసిన నేరమైంది..!! కూతురు తేజశ్రీకి మాత్రం తల్లి చేష్టలు మరోలా అర్థమయ్యాయి !! మొదటి భర్తకు పుట్టిన కూతురును కాబట్టే నన్ను పట్టించుకోవడం లేదని, రెండో భర్త కూతురైన తన చల్లిపైనే ప్రేమ చూపిస్తోందని అనుకుంది తేజశ్రీ.
తల్లి కష్టం నూటికి నూరుపాల్లు కన్న కూతురే అర్థం చేసుకోగలదు. ఎందుకంటే తానూ ఆడదే కాబట్టి !! అందులోనూ తండ్రి లేని కూతురు కాబట్టి... తల్లి తమను ఎంత కష్టపడి పెంచిందో తనకు మాత్రమే తెలుసు. అలాంటి కూతురు కన్నతల్లి పాలిట శాపంగా మారింది. ఇద్దరు కుర్రాళ్లతో కలిసి తల్లిసి హత్య చేసింది. అంజలి పెద్ద కూతురు తేజశ్రీ... ఇటీవలే తొమ్మదో తరగతి పూర్తి చేసుకుని పదో తరగతిలో అడుగుపెట్టింది.
అప్పటికే ఒకర్ని ప్రేమించడం ఆ విషయం తెలియక ఇంట్లో వాళ్లు వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయించడం.. ఆ పెళ్లి ఇష్టం లేక ప్రియుడితో లేదా ప్రియురాలితో వెళ్లిపోవడం.. ఈ తరహా ఘటనలు ఎక్కువైపోయాయి. పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తల్లిదండ్రులకు ఆర్థిక కష్టాలు, అవమాన బారాలు మిగుల్చుతున్నారు కొంతమంది యువతీయువకులు. తాజాగా ఓ యువతి తనకు ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని తన అన్న ఫ్రెండ్ తో వెళ్లిపోయింది. ఈ విషయంపై ఆ యువతి తండ్రికి అన్నకు…
మహిళతో సహజీవనం చేస్తున్నాడు ఓ వ్యక్తి.. ఈ సమయంలో.. సదరు మహిళ కూతురుపై కన్నేశాడు.. దీంతో, నీ కుమార్తెను నాకు ఇచ్చి పెళ్లి చేయాలంటూ ఆమెను వేధించసాగాడు.. మహిళతో సహజీవనం చేస్తూ.. ఆమె కుమార్తెన తనకిచ్చి పెళ్లి చేయాలని వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తిపై బాధితురాలు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.