Bombay High Court: బిడ్డని తల్లి నుంచి దూరం చేయడం క్రూరత్వమే..
- బిడ్డను తల్లికి దూరంగా ఉంచడం ‘‘క్రూరత్వమే’’..
- అత్తమామలపై కేసు కొట్టేయడం సాధ్యం కాదు..
- బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bombay High Court: ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం.. బిడ్డను తన తల్లి నుంచి వేరు చేయడం ‘‘క్రూరత్వం’’గా పరిగణించబడుతుందని బాంబే హైకోర్టు పేర్కొంది. జల్నాకు చెందిన మహిళ తన అత్తామామలపై నమోదు చేసిన కేసును కొట్టేసేందుకు నిరాకరించింది. ఔరంగాబాద్లోని న్యాయమూర్తుల విభా కంకన్వాడీ, రోహిత్ జోషిలతో కూడా ధర్మాసనం డిసెంబర్ 11న తన ఉత్తర్వుల్లో.. దిగువ కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ మహిళకు, తన నాలుగేళ్ల కూతురని దూరంగా ఉంచుతున్నట్లు గమనించింది.
‘‘నాలుగేళ్ల చిన్నారి తల్లికి దూరంగా ఉంచడం కూడా మానసిక వేధింపులతో సమానం. అది తల్లి మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా గాయపరుస్తుంది. ఇది కూరత్వానికి సమానం’’ అని పేర్కొంది. అత్తమామలపై ఐపీసీ సెక్షన్ 498ఏ కింద క్రూరత్వమే అని చెప్పింది. మానసిక వేధింపులు రోజు రోజుకు కొనసాగుతున్నాయని ఇది తప్పు అని ధర్మాసనం పేర్కొంది. అత్తమామలపై ఎఫ్ఐఆర్ని రద్దు చేయలేమని చెప్పింది.
Also Read
- Aarogya Setu 2.0: ఆరోగ్య సేతు 2.0 వచ్చేసింది!.. నిమిషాల్లో OPD బుకింగ్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్..!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
Read Also: Bashar al-Assad: సిరియా నుంచి బషర్ అల్ అస్సాద్ని రక్షించిన రష్యా సీక్రెట్ ప్లాన్..
మహారాష్ట్ర జల్నా జిల్లాలో మహిళ తన అత్తామామలు, ఆడపడుచుపై వేధింపుల కేసు పెట్టింది. 2022లో నమోదైన ఈ కేసుని రద్దు చేయాలని వారు కోర్టుని ఆశ్రయించారు. వివరాల ప్రకారం.. బాధిత మహిళకు 2019లో వివాహం జరిగింది. 2020లో ఒక కుమార్తె జన్మించింది. భర్తతో పాటు అతడి కుటుంబ సభ్యులు కట్నం కోసం వేధించడం ప్రారంభించారు. ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించారు. మే 2022లో సదరు మహిళ అత్తగారి ఇంటి నుంచి బయటకు నెట్టారు. తన కుమార్తెని తీసుకెళ్లడానికి అనుమతించలేదని ఆమె ఆరోపించింది.
దీంతో మహిళ తన బిడ్డను తనకు అప్పగించాలని మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2023లో పిల్లల సంరక్షణ తల్లికి అప్పగించాలని కోర్టు భర్తని ఆదేశించింది. అయితే, భర్త, అతడి కుటుంబీకులు ఈ ఉత్తర్వులను పాటించకుండా, బిడ్డను తన వద్దే ఉంచుకున్నారు. ఈ నేపథ్యంలో బిడ్డ భర్త వద్ద ఉన్నాడని తెలిసీ కూడా మహిళ అత్తమామలు ఆయనకు రహస్యం సహకరిస్తున్నారని బెంజ్ పేర్కొంది. న్యాయశాఖ ఆదేశాలు గౌరవించని వారు ఉపశమనానికి అర్హులు కాదని బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ వ్యాఖ్యానించింది.
తాజావార్తలు
-
Vaibhav-BCCI: అప్పుడు నీతులు చెప్పిన బీసీసీఐ.. ఇప్పుడు ఎందుకు పాటించడం లేదు!
-
Deepika Padukone: 8 గంటల వర్క్డేపై దీపికకు ఇండస్ట్రీ మద్దతు.. ఇంద్రజిత్ లంకేష్ కీలక వ్యాఖ్యలు
-
Bulliraju : రోజుకి లక్ష రూపాయలు ఛార్జ్ చేస్తున్న బుల్లిరాజు
-
President Droupadi Murmu Vizag Visit: విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు..
-
LA Olympics 2028: ఒలింపిక్స్కు టీమిండియా చేరాలంటే ఇదే మార్గం.. నంబర్వన్గా నిలవాలి, విఫలమైతే మరో అవకాశం!
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!