PM Modi: ఆర్మీ హిమాలయాల వలే దృఢంగా నిలబడినంత కాలం భారత్ సురక్షితం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ గత సంప్రదాయాన్ని కొనసాగించారు. ఈ సారి కూడా దీపావళి వేడుకలను భారత సైన్యంతో కలిసి జరుపుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని లెప్చాలో సైనికులతో కలిసి దీపావళిని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సైన్యాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ‘‘మన సైన్యం దేశ సరిహద్దుల్లో హిమాలయాల మాదిరి దృఢంగా నిలబడినంత కాలం భారత్ సురక్షితంగా ఉంటుంది’’ అని ఆయన అన్నారు.
Read Also: Himaja Arrest: నేను అరెస్టు కాలేదు.. పోలీసులు అందుకే వచ్చారు- వీడియో రిలీజ్ చేసిన హిమజ
Also Read
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్లు వైరల్
- Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
- Sonam Wangchuk: హామీ ఇస్తే దీక్ష విరమిస్తా.. కేంద్రానికి సోనమ్ వాంగ్చుక్ లేఖ..
ప్రపంచవ్యాప్తంగా వివాదాల మధ్య సరిహద్దుల్లో భద్రత కల్పించడంలో ఆర్మీ పాత్రను ఆయన కొనియాడారు. ఈ రోజు ప్రపంచ పరిస్థితలను బట్టి, భారతదేశంపై అంచనాలు నిరంతరం పెరుగుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో భారత సరిహద్దుల్ని సురక్షితంగా ఉంచడం ముఖ్యమని అన్నారు. మనం దేశంలో శాంతి వాతావరణాన్ని సృష్టిస్తున్నాము.. ఇందులో ఆర్మీ పాత్ర చాలా కీలకం అని ప్రధాని మోదీ అన్నారు. ‘‘నేను ప్రతీ ఏడాది మా ఆర్మీ సిబ్బందితో దీపావళి జరుపుకుంటున్నాను.. రాముడు ఉన్న అయోధ్య అని అంటారు.. నా వరకు మాత్రం భారత ఆర్మీ సిబ్బంది ఉన్న అయోధ్య అని, నేను ప్రధాని, సీఎంగా లేనప్పుడు కూడా దీపావళి జరుపుకునేందుకు సరిహద్దు ప్రాంతాలకు వెళ్లాను’’ అని మోడీ అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆర్మీ ఎన్నోయుద్ధాలు చేసి దేశ హృదయాలను గెలుచుకున్నారని, అంతర్జాతీయ శాంతి మిషన్లో సైన్యం వల్లే భారత దేశ గ్లోబర్ ఇమేజ్ పెరిగిందని ప్రధాని కొనియాడారు.
లెప్చాలో సైనిక శిబిరాన్ని ఈ రోజు ప్రధాని మోదీ సందర్శించారు. అక్కడి సైనికులతో ముచ్చటించారు. మిలిటరీ దుస్తులు ధరించిన మోడీ సైనికులతో మమేకమయ్యారు. 2014 నుంచి ప్రధాని మోదీ ప్రతీ సంవత్సరం సైనికులతో దీపావళిని జరుపుకుంటున్నారు. 2014లో తొలిసారి సియాచిన్ లో సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. గతేడాది కార్గిల్లో దీపావళి జరుపుకున్నారు.
తాజావార్తలు
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్కు గుడ్బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
-
Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!