Gujarat: 15 ఏళ్ల బాలుడిని చంపేసిన సింహాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lioness kills 15-year-old boy in Gujarat: గుజరాత్ అమ్రేలి జిల్లాలో సింహాలు బాలుడిని చంపేశాయి. వావ్డీ గ్రామానికి చెందిన రాహుల్ మోస్వానియా అనే 15 ఏళ్ల బాలుడిపై సింహాలు దాడి చేసి చంపేసినట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. గ్రామ శివారులోని రహదారి గుండా నడుచుకుంటూ వస్తున్న సయమంలో బాలుడిపై సింహాలు ఒక్కసారిగా దాడి చేశాయి. తీవ్రగాయాల పాలైన రాహుల్ చనిపోయాడు. మరణించిన బాలుడి తల్లిదండ్రులు వ్యవసాయ కార్మికులుగా పనిచేస్తారు. సింహాలను బంధించేందుకు బోనులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆసియాటిక్ సింహాలకు దేశంలో ఏకైక నివాసంగా గుజరాత్ ఉంది. వాటి జనాభా పెరుగుతోంది. 2015లో 523 గా ఉన్న సింహాల సంఖ్య 29 శాతం పెరిగి 2020లో 674కు చేరింది.
Read Also: Elevator Accident : ఖమ్మంలో దారుణం.. లిఫ్ట్ రాకముందే డోర్ ఓపెన్ చేయడంతో..
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
హోంవర్క్ చేయలేని కొడుకుకు నిప్పు:
పాకిస్తాన్ లో దారుణం జరిగింది. హోంవర్క్ చేయలేదని కన్న కొడుకుకు నిప్పు పెట్టాడు తండ్రి. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన కొడుకు మరణించాడు. సెప్టెంబర్ 14న ఆరంగి టౌన్ లో నజీర్ అనే వ్యక్తి తన 12 ఏళ్ల కుమారుడు షాహీర్ పై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనపై తల్లి ఫిర్యాదు చేయడంతో తండ్రిని అరెస్ట్ చేశారు. తీవ్రగాయాల పాలైన బాలుడు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. మరణించాడు.
తన కొడుకును చంపే ఉద్ధేశ్యం తనకు లేదని.. పోలీస్ విచారణలో నజీర్ వెల్లడించారు. పాఠశాలలో హోంవర్క్ చేయడం లేదని భయపెట్టేందుకే కిరోసిన్ పోసి నిప్పంటించానని తెలిపాడు. కొడుకును భయపెట్టేందుకు అగ్గిపెట్టె వెలిగించానని.. అయితే అది అంటుకోవడంతో షాహీర్ తీవ్రంగా కాలిపోయాడని అతను చెప్పాడు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?