BRICS Summit 2024: నేటి నుంచి రష్యాలో బ్రిక్స్ సమ్మిట్.. ప్రధాని మోడీతో పుతిన్ కీలక భేటీ
- నేడు రష్యాలోని కజాన్ నగరంలో బ్రిక్స్ సమ్మిట్ 2024..
- భారత్- రష్యాల మధ్య ద్వైపాక్షిక సమావేశం..
- ఈరోజు ప్రధాని మోడీ- అధ్యక్షుడు పుతిన్ కీలక భేటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRICS Summit 2024: ‘బ్రిక్స్’ కూటమి 16వ శిఖరాగ్ర సదస్సు ఈరోజు (మంగళవారం) ప్రారంభం కానుంది. ఈ నెల 24వ తేదీ వరకూ జరిగే ఈ కార్యక్రమానికి రష్యాలోని కజన్ వేదికగా స్టార్ట్ కానుంది. ప్రపంచాభివృద్ధి, భద్రత కోసం బహుళపక్షవాదాన్ని బలోపేతం చేయడమే ఈ ఏడాది సమ్మిట్ యొక్క ప్రధాన నినాదం. ఇందులో మాస్కో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధ్యక్షతన జరగబోతున్న ఈ సదస్సుకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, ఇతర దేశాల నేతలు పాల్గొంటారు.
Read Also: Coolie : సూపర్ స్టార్ రజనీ ఈజ్ బ్యాక్…
Also Read
ఇక, బాత్రూమ్లో పడి తలకు గాయం కావడంతో బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా.. బ్రిక్స్ సమావేశానికి దూరంగా ఉంటున్నారు. ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతారని అధికారులు వెల్లడించింది. అయితే, బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాతో బ్రిక్స్ కూటమి ఏర్పడింది. ఇప్పుడు దాన్ని విస్తరించి ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈలకూ ఈ కూటమిలో సభ్యత్వం ఇచ్చారు. కూటమి విస్తరణ తర్వాత తొలి శిఖరాగ్ర సమ్మిట్ ఇదే.
Read Also: Pottel : ‘పొట్టేల్’ కచ్చితంగా కొట్టేస్తుంది.. సందీప్ రెడ్డి వంగా కాన్ఫిడెంట్!
కాగా, ప్రధాని మోడీ, అధ్యక్షుడు పుతిన్తో కలిసి భారతదేశం- రష్యా వార్షిక సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ఈ భేటీలో ద్వైపాక్షిక అంశాలతో పాటు ఉక్రెయిన్ తదితర ప్రపంచ అంశాలపై కూలంకషంగా ఇరువురు చర్చించనున్నారు. యుద్ధంతో సమస్యలను పరిష్కరించలేమని మోడీ- పుతిన్తో గత పర్యటనలోనే చెప్పారు. అలాగే, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తుస్తామని మోడీ పుతిన్కు హామీ ఇచ్చారు. అయితే, ప్రధాని మోడీ రష్యా పర్యటన చేపట్టడం ఈ ఏడాదిలోనే ఇది సెకండ్ టైం. బ్రిక్స్ సదస్సులో పలువురు దేశాధినేతలతో నరేంద్ర మోడీ ద్వైపాక్షిక చర్చలు నిర్వహిస్తారు.
తాజావార్తలు
-
CNG Price Hike: సీఎన్జీ వాహనదారులకు మళ్లీ షాక్.. మరోసారి పెరిగిన ధరలు
-
US -Iran Tensions: మళ్లీ యుద్ధ మేఘాలు.. కొడుకు పెళ్లికి కూడా వెళ్లకుండా వైట్ హౌస్లో ట్రంప్ హై-లెవెల్ మీటింగ్!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 ఫీజు రీఫండ్ పోర్టల్ ప్రారంభం.. చివరి తేదీని ప్రకటించిన ఎన్టీఏ
-
Tirumala Devotee Alert: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్..
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!