Home
Russia
Russia News
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
SIPRI 2026: ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ, అణ్వాయుధాల మోహరింపుపై స్వీడన్కు చెందిన ప్రముఖ గ్లోబల్ థింక్ ట్యాంక్ ‘స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’ (SIPRI) సంచలన నివేదికను రిలీజ్ చేసింది. సోమవారం రిలీజ్ చేసిన ‘సిప్రి ఇయర్బుక్ 2026’ ప్రకారం.. భారతదేశం చరిత్రలోనే మొదటిసారిగా శాంతికాలంలో (Peacetime) ఏకంగా 12 అణ్వాయుధాలను పూర్తిస్థాయిలో మోహరించింది. మరోవైపు పొరుగు దేశం చైనా సైతం భారత్, అమెరికా సరిహద్దులను లక్ష్యంగా చేసుకుని తన అణు… -
Putin: పుతిన్ భద్రతపై రష్యా సంచలన నిర్ణయం.. నిఘా వ్యవస్థలపై తాత్కాలికంగా..!
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హత్య తర్వాత ప్రపంచ దేశాల్లో భద్రతా వ్యవస్థలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే తరహా దాడులు జరగవచ్చేమోనని దేశాలు అభిప్రాయపడుతున్నాయి. -
Vladimir Putin: “భారత్ను భయపెట్టాలని చూస్తే మీకే నష్టం”.. ఆ దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
Vladimir Putin: రష్యా రాజధాని సెయింట్ పీటర్స్బర్గ్ వేదికగా జరుగుతున్న 'ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరమ్' (SPIEF) సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతదేశాన్ని శాంక్షన్ల (ఆర్థిక ఆంక్షలు) పేరుతో భయపెట్టాలని లేదా ఒత్తిడికి గురిచేయాలని ఏ దేశమైనా ప్రయత్నిస్తే.. అది ఆ దేశాలకే "బూమరాంగ్" అవుతుందని (అంటే తిరగబడుతుందని) ఆయన హెచ్చరించారు. రక్షణ, ఆర్థిక రంగాల్లో తమకు నచ్చిన భాగస్వాములను ఎంచుకునే పూర్తి స్వేచ్ఛ సార్వభౌమ… -
Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
ప్రపంచంలో అన్ని యుద్ధాలు ముగుస్తున్నాయి గానీ.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మాత్రం ముగియడం లేదు. దాదాపుగా 4 ఏళ్ల నుంచి రెండు దేశాల మధ్య భీకర యుద్ధం జరుగుతూనే ఉంది. -
Vladimir Putin: “మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు”.. భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
Vladimir Putin: భారతదేశ విదేశాంగ విధానానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గట్టి మద్దతు ప్రకటించారు. రష్యాతో భారత్ కొనసాగిస్తున్న సంబంధాల విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఒత్తిడి తీసుకురావాలని అమెరికా ప్రయత్నిస్తోందని, అయితే అలాంటి ప్రయత్నాలు అంతర్జాతీయ సంబంధాలకు నష్టం కలిగిస్తాయే తప్ప ఎలాంటి ఫలితాన్ని ఇవ్వవని స్పష్టం చేశారు. సెయింట్ పీటర్స్బర్గ్లో గురువారం ప్రపంచవ్యాప్త ప్రముఖ వార్తా సంస్థల అధిపతులతో జరిగిన ఓ ప్రత్యేక సమావేశంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ను రష్యా… -
India S-400 Squadron: భారత్కు రష్యా నుంచి నాలుగో S-400 స్క్వాడ్రన్.. దేశ వైమానిక రక్షణ మరింత పటిష్టం
భారత్ వైమానిక రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే కీలక పరిణామంలో భాగంగా రష్యా నుంచి నాలుగో S-400 ‘సుదర్శన్ చక్ర’ ఎయిర్ డిఫెన్స్ స్క్వాడ్రన్ భారత్కు చేరుకుంది. ఈ వ్యవస్థ రాకతో దేశ గగనతల భద్రత మరింత పటిష్టం కానుందని రక్షణ వర్గాలు పేర్కొంటున్నాయి. 2018లో భారత్-రష్యా మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం మొత్తం ఐదు S-400 స్క్వాడ్రన్లను భారత్ కొనుగోలు చేస్తోంది. ఇప్పటికే మూడు స్క్వాడ్రన్లు సేవల్లో ఉండగా, తాజాగా నాలుగోది చేరింది. రష్యా-ఉక్రెయిన్… -
Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
రష్యా-ఆఫ్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం ఈ ఒప్పందం అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. తాలిబాన్ ప్రభుత్వం కోసం రష్యా అధికారికంగా గుర్తింపు ఇచ్చిన తర్వాత.. మాస్కో ఈ గ్రూప్ను వ్యూహాత్మక భాగస్వామిగా పరిగణించడం ప్రారంభించింది. -
Russia-Ukraine War: 5లక్షల మంది రష్యా సైనికులను చంపేసిన జెలెన్స్కీ సేనలు.. పుతిన్కు చా*వు దెబ్బ!
Russian soldiers killed: యూరప్ గుండెల్లో తుపాకుల మోత ఆగడంలేదు. మంచుతో కప్పుకున్న నేల మీద రక్తం గడ్డకట్టిపోతోంది. ఒక వైపు బాంబులు… మరోవైపు మృతదేహాలు…! నాలుగేళ్లుగా సాగుతున్న రష్యా-యుక్రెయిన్ యుద్ధం ఇప్పుడు ప్రపంచానికే ఒక భయంకర హెచ్చరికలా మారింది. ఇప్పుడు బయటపడిన సంఖ్యలు చూస్తే వణుకుపుడుతోంది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు 5లక్షల మందికిపై రష్యా(Russia) సైనికులు మరణించినట్టు బ్రిటన్ గూఢచారి సంస్థ గవర్నమెంట్ కమ్యూనికేషన్స్ హెడ్క్వార్టర్స్-GCHQ నివేదించింది. యుక్రెయిన్లోని డాన్బాస్ ప్రాంతాలే లక్ష్యంగా 2022 ఫిబ్రవరి 24న… -
Marco Rubio: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచానికి దీర్ఘకాలిక సంక్షోభం.. మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు చేశారు. “ఈ యుద్ధం ఇప్పుడు రెండో ప్రపంచ యుద్ధం కంటే ఎక్కువ కాలం కొనసాగింది. -
Iran-US Mediation: పాక్పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్నే నమ్ముతున్న రష్యా
Iran-US Mediation: న్యూఢిల్లీ వేదికగా బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రులు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రష్య విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలలో భారతదేశం ఒక ‘‘ధీర్ఘకాలిక మధ్యవర్తి’’ పాత్ర పోషించగలదని రష్యా విదేశాంగ మంత్రి అన్నారు. ప్రస్తుతం, ఇరాన్ యుద్ధంలో పాకిస్తాన్ మధ్యవర్తి పాత్ర పోషిస్తోంది. అయితే, పాకిస్తాన్ చేసిన మధ్యవర్తిత్వం ఫలితాలను ఇవ్వలేదు. పాక్ అమెరికా ప్రతిపాదనల్ని తమ ముందు పెడుతోందని,…
తాజావార్తలు
-
Southwest Monsoon: రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన నైరుతి రుతుపవనాలు.. పిడుగులతో కూడిన వర్షాలకు హెచ్చరిక
-
Abhijeet Dipke: కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై దాడి.. నాలుగు సార్లు చెంపదెబ్బలు
-
Kundu couple: దీదీ తృణమూల్ను తుత్తునకలు చేసిన కుందు దంపతులు? ఒక సాదాసీదా పార్టీని లోక్సభలోనే కింగ్ మేకర్గా ఎలా మార్చారు!
-
PM Modi: స్లోవేకియాలో మోడీ పర్యటన.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Stop Diarrhoea Campaign: రేపటి నుంచి ‘స్టాప్ డయేరియా’ కార్యక్రమం.. 37.53 లక్షల చిన్నారులకు ఉచిత ఓఆర్ఎస్, జింక్ మాత్రలు
ట్రెండింగ్
-
Home Remedies : బంగాళాదుంప తొక్కలు పారేయొద్దు.. అందానికి బంగారు చిట్కా.!
-
HMD Vibe 2 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
11,000mAh బ్యాటరీతో రికార్డు దిశగా HONOR X80 Pro Max ఎంట్రీ.!
-
IND vs PAK: భారత్-పాక్ మ్యాచ్లో ఆటగాళ్ల మధ్య గొడవ.. వీడియో వైరల్.. ఇంతకీ ఏం జరిగిందంటే?
-
INDw vs PAKW: భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. వరల్డ్కప్ చరిత్రలోనే సరికొత్త రికార్డులు!