బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రిషి సునాక్ తన మంత్రివర్గంలో �
Contaminated Meat and Chicken Seize in Nellore
October 31, 2022రాను రాను మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. వావీ వరసలు లేకుండా వివాహేతర సంబంధాలు..
October 31, 2022Karthika Somavaram Stothraparayanam Live
October 31, 2022Today Events October 31, 2022
October 31, 2022నందమూరి బాలకృష్ణ ఈమధ్య సినిమాల పరంగా స్పీడ్ పెంచిన విషయం తెలిసిందే! ఒకదాని తర్వాత మరొక...
October 30, 2022T20 World Cup: టీ20 ప్రపంచకప్లో టీమిండియా సెమీస్ చేరడం పక్కా అని అభిమానులు భావించారు. అయితే ఇది నిన్నటి వరకే. ప్రస్తుతం దక్షిణాఫ్రికాపై ఓటమి చెందడంతో టీమిండియా సెమీస్ ప్రయాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఒక్క పరాజయం టీమిండియాలోని ఎన్నో లోపాలను బహిర్
October 30, 2022Gujarat Cable Bridge Collapse..Death toll rises to 60: గుజరాత్ మోర్బీ కేబుల్ వంతెన కూలిన ఘటనలో మృతుల సంఖ్య 60కి చేరింది. సమయం గడుస్తున్నా కొద్ది మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆదివారం సాయంత్ర మోర్బీ జిల్లాలో మచ్చు నదిపై ఉన్న కేబుల్ వంతెన కూలిపోవడంతో ఒక్కసారిగా 500 మంది వరకు సందర్�
October 30, 2022రాధేశ్యామ్ డిజాస్టర్ అవ్వడంతో.. ప్రభాస్ నుంచి తదుపరి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఫ్యాన్స్ ఎంతగానో...
October 30, 2022Bhakthi Tv Koti Deepotsavam Starts Tomorrow
October 30, 202210 States withdraws general consent to CBI, including telangana: తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి మధ్య విభేదాలు తలెత్తాయి. ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరస్థితి ఏర్పడింది. అయితే ఎమ్మెల్యేల కొనుగోలు �
October 30, 2022Twist in Missing Case: చిత్తూరు జిల్లా తెలుగు గంగ కాలువలో యువతి మృతదేహం లభ్యం ఘటనలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. చనిపోయిందని భావించిన యువతి వీడియోలో ప్రత్యక్షమైంది. హత్య చేశాడని అనుమానించిన యువకుడితోనే వీడియోలో యువతి కనిపించింది. శ్రీకాళహస్తిలోని �
October 30, 2022Pawan Kalyan: అమరావతిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన పీఏసీ సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. విశాఖ కేంద్రంగా అధికార పార్టీ వైసీపీ విధ్వంసం చేయాలని చూస్తోందని ఆరోపించారు. అక్కడ�
October 30, 2022Gujarat Cable Bridge Collapse: గుజరాత్ మోర్బీలో కేబుల్ బ్రిడ్జ్ కూలిన ఘటనలో మరణాల సంఖ్య పెరుగతోంది. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో నదిలో మునిగిపోయి 35 మంది మరణించినట్లు తెలుస్తోంది. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రమాద సమయంలో బ్రిడ్జ్ పై మొత్తం 500 మంది ఉన
October 30, 2022Maruti Suzuki Brezza CNG variants coming soon: అన్ని కార్ల కంపెనీలు ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెట్టాయి. అయితే మారుతి సుజుకీ మాత్రం ఈవీల కన్నా సీఎన్జీ కార్ల ఉత్పత్తిపై ఎక్కువగా దృష్టి సారిస్తోంది. మారుతి సుజుకీ నుంచి అత్యంత విజయవంతం అయిన బ్రెజ్జాను త్వరలో స
October 30, 2022Perni Nani: జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో ఏ చిన్న ప్రాంతీయ పార్టీ అయినా, జాతీయ పార్టీ అయినా రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగినప్పుడు ప్రజలకు మేలు చేసే పనులపై మాట్లాడటం సహజంగా జరుగుతుందని.. కాన�
October 30, 2022బిగ్బాస్ హౌస్లో అడుగుపెట్టిన కొత్తలో పెద్దగా గేమ్ ఆడని సత్య.. ఆ తర్వాత నాగార్జున వార్నింగ్ ఇవ్వడంతో...
October 30, 2022T20 World Cup: టీ20 ప్రపంచకప్లో టీమిండియాకు తొలి దెబ్బ పడింది. పెర్త్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో భారత్ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో 134 పరుగుల విజయలక్ష్యాన్ని 19.4 ఓవర్లలో దక్షిణాఫ్రికా ఛేదించింది. మార్క్రమ్, డేవిడ్ మిల్లర్ హాఫ్ సెంచరీలతో
October 30, 2022