ఢిల్లీలో కరోనా మహమ్మారి కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కనిష్టస్థాయి�
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం “సన్ ఆఫ్ ఇండియా”. ఈ చిత్రంలోని ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు. “నేను మీ మోహన్ బాబు…. 1995 సంవత్సరం నాటికి తెలుగు సినిమా పరిశ్రమ వయస్సు 65 సంవత్సరాలు… 65 స
June 13, 2021అక్కినేని అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆరేళ్లుగా పైగా అవుతున్న.. సరైన హిట్ కోసం ఎదురుస్తున్నాడు. ప్రస్తుతం ఈ హీరో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాని దాదాపుగా పూర్తిచేసుకొని విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు. అఖిల్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా
June 13, 2021జమ్మూ కాశ్మీర్లో శ్రీవారి అలయ నిర్మాణం కోసం ఈరోజు భూమి పూజను నిర్వహించారు. జమ్మూజిల్లాలోని మజిన్ గ్రామం దగ్గర 62 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. మొత్తం 33.22 కోట్ల రూపాయలతో రెండు విడతల్లో 18 నెలల్లోగా ఆలయ
June 13, 2021ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ చంద్రబాబు, లోకేష్ లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు రాజకీయ ప్రత్యర్థి జగన్ కాదని…చంద్రబాబుకు లోకేష్ శత్రువని ఎద్దేవా చేశారు. లోకేష్ ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ ఎదగదని….మనుషులను వాడుకుని వదిలేయడంలో ల�
June 13, 2021గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఈటల రాజేందర్ విషయం హల చల్ గా మారింది. తెరాస పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక రేపు ఢిల్లీ వెళ్లనున్న ఈటల అక్కడ జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. అయితే మాజీ మంత్రి �
June 13, 2021నేడు సిద్ధిపేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్ శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పి. వెంకట్రామ్ రెడ్డి పాల్గొన్నారు. గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామంలో ర�
June 13, 2021రెండు సంవత్సరాలలో అని సంక్షేమ పథకాలు అమలు చేశాం. దాదాపు 90 శాతం పూర్తి చేశాం. మిగిలిన 10 శాతం కూడా అమలు చేస్తాం. ప్రజలు నమ్మకం పెట్టుకొని ఓట్లు వేసినందుకు వారికి న్యాయం చేస్తున్నాం అని ఎమ్మెల్యే కాకాని గోవర్దన్ రెడ్డి అన్నారు. ఎన్నికల మేనిఫెస్ట
June 13, 2021బ్రహ్మంగారి మఠాధిపత్యంపై గత కొన్నిరోజులుగా రగడ జరుగుతున్నది. పీఠాధిపత్యం తమకు కావాలంటే తమకు చెందాలని గొడవ పడుతున్నారు. ఈ వివాదంపై అటు వివిధ మఠాలు, పీఠాలకు చెందిన మఠాధిపతులు, పీఠాధిపతులు జోక్యం చేసుకొని సమస్యకు ప�
June 13, 2021టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కుటుంబం పెద్ద ఎత్తున భూముల ఆక్రమణలకు పాల్పడింది అని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఏమ్మెల్యే గా ఉండి ప్రభుత్వ భూములు పెద్ద ఎత్తున దోచుకున్నారు. పల్లా కుటుంబం కబ్జాలు నిర్ధారించుకున్న తర్వాతే వాటిన�
June 13, 2021తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు సిద్ధిపేట జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. రాబోయే కొద్ది రోజుల్లో సొంత జాగాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నామని హరీశ్ రావు త�
June 13, 2021ప్రస్తుతం కోహ్లీ కెప్టెన్సీలోని ఓ భారత జట్టు ఇంగ్లాండ్ లో ఉండగా శిఖర్ ధావన్ కెప్టెన్సీలో మరో భారత జట్టు శ్రీలంకకు వెళ్తుంది. అందుకోసం ఆ జట్టు రేపటి నుండి క్వారంటైన్ లోకి వెళ్లనుంది. 14 నుంచి 28వ తేదీ వరకు ఆటగాలందరు ముంబైలోని ఓ హోటల్లో క్వారంటై�
June 13, 2021జీ 7 దేశాల సదస్సు బ్రిటన్లో జరుగుతున్నది. జీ7 సభ్యదేశాల అధినేతలు ఆ సదస్సులో పాల్గోన్న సంగి తెలిసిందే. ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న తరుణంలో ఎదుర్కొంటున్న సమస్యలపై, మహమ్మారిని తరిమికొట్టే�
June 13, 2021దేశంలో సెకండ్ వేవ్ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో జనజీవనం సాధారణ పరిస్థితికి వచ్చినట్టుగా తిరిగేస్తున్నారు. అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సెకండ్ వేవ్ పరిస్థితులపై మరోసారి స్పందించింది. కరోనా నుంచి కోలుకోవడంతో అప్�
June 13, 2021దక్షిణాఫ్రికా సీనియర్ ఆటగాడు ఫాఫ్ డు ప్లెసిస్ బౌండరీ లైన్ దగ్గర మరో ఆటగాడు మహమ్మద్ హస్నెయిన్ను గట్టిగా ఢీ కొట్టడంతో స్పృహ కోల్పోయాడు. పాకిస్థాన్ సూపర్లీగ్ టోర్నీలో భాగంగా క్వెట్టా గ్లాడియేటర్స్, పెషావర్ జల్మి జట్ల మధ్య శనివా�
June 13, 2021ఏపీలో కరోనా కేసులు ఇప్పటికి భారీగా నమోదవుతున్నా విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ చాలా కురంభల్లో విషాదం నింపింది. ఇక తాజాగా గుంటూరులో మరో దారుణం చితి చేసుకుంది. తల్లికడుపులో ఉండగా కరోనా సోకిన చిన్నారి మృతి చెందింది. గత నెల 30న నర్సరావుపేటలో మహి�
June 13, 2021చాలా మంది లావుగా ఉన్నామని ఆంధోళన చెందుతుంటారు. బయటకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు, ఆత్మన్యూనతను పోగొట్టేందుకు జపాన్కు చెందిన బ్లిస్ అనే వ్యక్తి దెబుకారీ అనే సంస్థను స్థాపించ�
June 13, 2021