రుషికొండ మనుగడకే ముప్పు.. జేడీ లక్ష్మీనారాయణ ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ రుషికొండ హరిత రిసార్ట్స్ ను సందర్శించారు సీబీఐ మాజీ జేడీ వీవీ.లక్ష్మీనారాయణ. ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలి అంటే అది కేవలం పర్యాటకం మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా విశాఖ లో రుషికొండ ప్రాంతం టూరిజం హబ్ గా అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రాంతానికి ఇక్కడినుంచే కాదు ప్రక్క రాష్ట్రాలు నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు.
జీవో నెంబర్ 3454 ప్రకారం కొండలు అలాగే నదులు రానున్న రోజుల్లో జరిగే అభివృద్ధి దృష్ట్యా వేటిని కూడా తొలగించకూడదు, ఒకవేళ తొలగించాలి అని అనుకుంటే తప్పకుండా ప్రజల అనుమతి తీసుకోవాలి. హుదుద్ సమయంలో వచ్చే గాలులును ఈ కొండలు ఉండటం వల్ల బాగా అడ్డుకున్నాయి.
Also Read
ఇలాంటి కొండలు తొలగించటం వలన రానున్న రోజుల్లో వచ్చే ప్రమాదాలను కూడా అంచనా వేయాలి. 2006 లో వీఎంఆర్డీయే ఇచ్చిన జీవో ప్రకారం దానిలో ఉన్న అంశాలు పాటించారా లేదా అన్నది కూడా పరిశీలించాలన్నారు లక్ష్మీనారాయణ. రుషికొండకే ముప్పు కలిగించే నిర్ణయాలు వద్దన్నారు.
తాజావార్తలు
-
US Airstrikes on Iran: మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధ మేఘాలు.. ఇరాన్పై అమెరికా వైమానిక దాడులు
-
Astrology: జూన్ 27 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
Astrology: ఈ 3 రాశులవారు ఒంటరిగా ఉండటాన్నే ఎక్కువ ఇష్టపడతారా? జ్యోతిష్యం ఏమి చెబుతోంది?
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!