Nikki Haley: చైనా యుద్ధానికి సిద్ధమవుతోంది.. తప్పులు చేయొద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nikki Haley: అమెరికా అధ్యక్ష బరిలో ఉండేందుకు ఇండో – అమెరికన్ నిక్కీ హేలీ రిపబ్లికన్ పార్టీ తరుపున ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రిపబ్లిక్ పార్టీ తరుపున వివేక్ రామస్వామి, డొనాల్డ్ ట్రంప్ తరువాత రెండోస్థానంలో ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా నిక్కీ హేలీ చైనాను ఉద్దేశించి కీలక హెచ్చరికలు చేశారు. న్యూ హాంప్ షైర్ లో జరిగిన ఆర్థిక వ్యవస్థపై మేజర్ పాలసీపై ఆమె మాట్లాడారు.
అమెరికా, ప్రపంచానికి చైనా ముప్పుగా మారిందని ఆమె అన్నారు. చైనా యుద్ధానికి సిద్ధమవుతోందని అమెరికాను హెచ్చరించారు. అమెరికాను ఓడించేందుకు చైనా అర్ధ శతాబ్ధం కాలంగా కుట్ర పన్నిందని ఆరోపించారు. ఇప్పటికే కొన్ని విషయాల్లో చైనా చైన్యం, అమెరికా సైన్యంతో సమానంగా ఉందని చెప్పారు. అంతకుముందు మరో రిపబ్లికన్ నేత, ఇండో అమెరికన్ వివేక్ రామస్వామి చైనా విదేశాంగ విధానంపై ప్రసంగించారు.
Also Read
- Sheikh Hasina: "నన్ను అంతం చేయడం మీ తరం కాదు! నేను మళ్లీ నా దేశానికి వస్తా.. నన్ను ఎవరూ ఆపలేరు": షేక్ హసీనా
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- Afghan Women: ‘అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే’.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు
- Oil Companies: పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచినా.. ఇంకా నష్టాల్లోనే చమురు సంస్థలు.. కారణం ఇదే..
చైనా, అమెరికా వాణిజ్య రహస్యాలను తెలుసుకుంటోందని, ఔషధాల నునంచి అధునాతన టెక్నాలజీ వరకు క్లిష్టమైన పరిశ్రమలను చైనా తన ఆధీనంలోకి తీసుకుంటుందని, ఆర్థికంగా వెనకబడిన దేశం నుంచి రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా అవతరించిందని నిక్కీ హేలీ అన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ అమెరికాను బెదిరించి ఆసియా వెలుపల ఆధిపత్యం చెయగల భారీ అత్యాధునిక మిలిటరీని నిర్మిస్తున్నారని ఆమె హెచ్చరించారు. అమెరికా గగనతలంలోకి బెలూన్లను పంపి గూఢచర్యానికి పాల్పడుతున్నారని ఆరోపించారు.
దీని తర్వాత ఆమె ఆర్థిక ప్రణాళికను పంచుకున్నారు. మధ్య తరగతి ప్రజలకు నిజమైన ఆర్థిక స్వేచ్ఛను అందించడానికి కృషి చేస్తానని అన్నారు. మీ డబ్బును మీను మెరుగ్గా ఉపయోగించుకోవచ్చని, మీరందరూ మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తారనే నమ్మకం ఉందన్నారు. ఫెడరల్ గ్యాస్, డిజిల్ పన్నును పూర్తిగా తొలగిస్తామని, దాని వల్ల రికార్డు స్థాయి గ్యాస్ ధరలతో పోరాడుతున్న కుటుంబాలకు మేలు కలుగుతుందని చెప్పారు. తాను దేశాధ్యక్షురాలిని అయితే శ్రామిక కుటుంబాలకు ఆదాయ పన్ను తగ్గిస్తానని హామీ ఇచ్చారు. బైడెన్ చేపట్టిన 500 బిలియన్ డాలర్ల గ్రీన్ ఎనర్జీ సబ్సిడీని తొలగిస్తామని, దీంతో శత్రుదేశాలకు మన దేశం నుంచి ఆర్థిక ద్వారాలు మూసుకుపోతాయని అన్నారు.
తాజావార్తలు
-
Karuppu Controversy:ఇళయరాజాకు ‘కరుప్పు’ టీమ్ క్షమాపణ.. వైరల్ అవుతున్న ప్రెస్ నోట్!
-
Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
-
Supreme Court: రోడ్లపై వీధి కుక్కలు కనిపిస్తే అంతే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పాత ఆర్డర్ మారేదే లేదని స్పష్టం
-
RCB Physiotherapist: ఆర్సీబీ ఫిజియోథెరపిస్ట్ స్టోరీ అంతా డూపే.. హేజిల్వుడ్, లివింగ్స్టోన్ ఏం చేయలేదు!
-
Sara Ali Khan: తల్లిదండ్రుల విడాకుల ప్రభావం.. పెళ్లిపై సారా సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!