Home
Usa
Usa News
-
Ukraine: ట్రంప్ను ప్రసన్నం చేసుకునేందుకు ఉక్రెయిన్ మాస్టర్ ప్లాన్!
Ukraine: గత నాలుగేళ్లుగా రష్యాతో సాగుతున్న యుద్ధానికి ముగింపు పలకడం కోసం ఉక్రెయిన్ ఇప్పుడు సరికొత్త దౌత్యాస్త్రాన్ని ప్రయోగించబోతోంది. అమెరికా నుంచి సైనిక సహాయం తగ్గుతున్న తరుణంలో, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఆకట్టుకునేందుకు తమ దేశంలోని ఒక ప్రాంతానికి ఆయన పేరు పెట్టాలని ఉక్రెయిన్ అధికారులు ప్రతిపాదిస్తున్నట్లు ‘ది న్యూయార్క్ టైమ్స్’ కథనం వెల్లడించింది. దీంతో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఒక విచిత్రమైన మలుపు తిరిగినట్లు కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మారుతున్న… -
MQ-4C Triton Drone: క్యూబా చుట్టూ అమెరికా ఉచ్చు? వెనిజులా సీన్ రిపీట్ అవుతుందా!
MQ-4C Triton Drone: అమెరికా నౌకాదళానికి చెందిన అత్యంత అధునాతన నిఘా డ్రోన్ MQ-4C ట్రైటన్ (MQ-4C Triton) క్యూబా దక్షిణ తీరంలో ఆరు గంటల పాటు చక్కర్లు కొట్టడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ డ్రోన్ క్యూబాకు ఇంత సమీపంలోకి రావడం, ముఖ్యంగా హవానా పరిసరాలను జల్లెడ పట్టడం వెనుక ఏదో పెద్ద వ్యూహం దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. READ ALSO: Motorola Edge 50: 1.5K… -
Russia Oil: భారత్ రష్యా చమురు కొనొచ్చు.. గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా..
Russia Oil: ఇరాన్ యుద్ధం ప్రపంచ ఇంధన భద్రతను ప్రశ్నార్థకంగా మార్చింది. ప్రపంచం మొత్తం చమురు సంక్షోభంతో అల్లాడింది. ఇప్పుడు ఇరాన్ ‘‘హార్ముజ్ జలసంధి’’ని తెరుస్తానని చెప్పడంతో చమురు రవాణాకు మార్గం సుగమమైంది. ఇదిలా ఉంటే, అమెరికా మరో గుడ్ న్యూస్ చెప్పింది. రష్యా చమురుపై అమెరికా మరోసారి తాత్కాలిక మినహాయింపు ఇచ్చారు. గతంలో ఇచ్చిన మినహాయింపును పొడగించేది లేదని అమెరికా ట్రెజరీ స్వయంగా చెప్పిన కొన్ని గంటల్లోనే ఈ ప్రకటన వచ్చింది. తాజా నిర్ణయంతో భారత్… -
Donald Trump: ట్రంప్ ఫోటోను ఇకపై బంగారు నాణేలపై ముద్రించనున్నారు.. అమెరికా ప్రభుత్వం హిస్టారిక్ డెసిషన్!
అమెరికా స్వాతంత్ర్యం 250వ వార్షికోత్సవం సందర్భంగా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇమేజ్తో 24-క్యారట్ బంగారు కమెమరేటివ్ కాయిన్ ముద్రించేందుకు అధికారికంగా అనుమతి లభించింది. ఇది అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఒక ముఖ్యమైన, చరిత్రాత్మక నిర్ణయం. అమెరికా సంయుక్త రాష్ట్రాలు 1776 జూలై 4న స్వాతంత్ర్యం ప్రకటించుకుంది. 13 అమెరికన్ కాలనీలు గ్రేట్ బ్రిటన్ నుండి స్వాతంత్ర్యం ప్రకటించుకుంటూ, అమెరికా స్వాతంత్ర్య ప్రకటనను ఆమోదించాయి. అందువల్ల, అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ప్రతి సంవత్సరం జూలై 4వ తేదీని స్వాతంత్ర్య… -
Hanuman Statue: హనుమాన్ విగ్రహంపై అమెరికన్ నేత అనుచిత వ్యాఖ్యలు..
Hanuman Statue: అమెరికాలో అధికార రిపబ్లికన్ పార్టీ నేతలు హిందూ ద్వేష భావాన్ని దాచుకోవడం లేదు. టెక్సాస్లోని ‘‘స్టాచ్యు ఆఫ్ యూనియన్’’గా పిలువబడే 90 అడుగుల హనుమాన్ విగ్రహంపై MAGA (మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్) నేత కార్లోస్ టర్సియోస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
Epstein Files: ఎప్స్టీన్ భవనంలో అమ్మాయిలతో నోబెల్ సైంటిస్ట్.. ఆయన ఆవిష్కరణ వైద్యశాస్త్రంలోనే అద్భుతం..
Epstein Files: ఎప్స్టీన్ ఫైల్స్ అమెరికాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఒక్క అమెరికానే కాకుండా యావత్ ప్రపంచంలో ఈ ఫైల్స్ ప్రకంపనలు రేపుతున్నాయి. తాజాగా విడుదలైన ఎప్స్టీన్ ఫైల్స్లో ప్రఖ్యాత నోబెల్ బహుమతి అందుకున్న శాస్త్రవేత్త ఉండటం సంచలనంగా మారింది. -
Indian student: విషాదం.. కాలిఫోర్నియాలో శవమై కనిపించిన భారతీయ విద్యార్థి
Indian student: వారం రోజుల క్రితం అమెరికాలో తప్పిపోయిన భారతీయ విద్యార్థి శవంగా కనిపించారు. 22 ఏళ్ల విద్యా్ర్థి సాకేత్ శ్రీనివాసయ్య మృతి చెందినట్లు శాన్ఫ్రాన్సిస్కో లోని భారత కాన్సులేట్ ఆదివారం తెలియజేసింది. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నామని ఎక్స్లో పోస్ట్ చేసింది. -
Russia: ఖరీదైన చమురు కొనాలని భారత్పై అమెరికా ఒత్తిడి: రష్యా..
Russia: భారత్, ఇతర దేశాలు రష్యా చమురు కొనుగోలు చేయకుండా నిరోధించడానికి అమెరికా ప్రయత్నిస్తోందని రష్యా తీవ్రంగా విమర్శిస్తోంది. ఆర్థిక ఆధిపత్యాన్ని సాధించడానికి సుంకాలు, ఆంక్షలు, నిషేధాల వంటి బలవంతపు చర్యలను ట్రంప్ ప్రయోగిస్తున్నాడని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఆరోపించారు. -
iPhone 17 Buy: ఐఫోన్ లవర్స్కు శుభవార్త.. యూస్ నుంచి ఈజీగా ‘ఐఫోన్ 17’ తెచ్చేసుకోవచ్చు!
యాపిల్ ‘ఐఫోన్’ ప్రేమికులకు కేంద్ర ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ వచ్చింది. కస్టమ్స్ రూల్స్ 2026లో చేసిన తాజా మార్పులతో ఇప్పుడు అమెరికా నుంచి ఐఫోన్ 17 (iPhone 17)ను భారత్కు తీసుకురావడం మరింత సులభంగా మారింది. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఈ నిబంధనలు పెద్ద ఊరట కలిగించనున్నాయి. కొత్త కస్టమ్స్ రూల్స్ ప్రకారం.. ప్రయాణికులు డ్యూటీ ఫ్రీగా తీసుకురాగలిగే వస్తువుల విలువను రూ.75,000 వరకు పెంచారు. గతంతో పోలిస్తే ఇది భారీ పెరుగుదల… -
Sanjay Raut: డిసెంబర్ 19న రాజకీయ భూకంపం..మోడీ ప్రభుత్వం కూలిపోతుంది..
Sanjay Raut: డిసెంబర్ 19న దేశ రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటాయని శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ రోజు దేశంలో ‘‘రాజకీయ భూకంపం’’ వస్తుందని, ఇది ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కూలిపోయేలా చేస్తుందని ఆయన అన్నారు. ఇటీవల, మహారాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవాన్ చేసిన వ్యాఖ్యలనే మరోసారి సంజయ్ రౌత్ చెప్పారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!