మహిళలు, యువతుల పట్ల పోకిరీల వేధింపులు ఎక్కువైపోతున్నాయి. అందరు చూస్తుండగానే వేధిస్తున్నారు కొందరు వ్యక్తులు. అసభ్యంగా ప్రవర్తించడం, వెకిలి చేష్టలతో రెచ్చిపోతున్నారు. ఇదే రీతిలో బైక్ పై వెళ్తున్న యువకులు ఓ యువతికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. ఇది గమనించిన యువతి, కుటుంబసభ్యులు ఆ యువకులను అడ్డగించి పొట్టుపొట్టు కొట్టారు. ధార్ జిల్లాలోని అమ్ఝేరాలో ఫ్లయింగ్ కిస్ విషయంలో వివాదం చెలరేగింది. అమ్మాయి కుటుంబం బైక్ ఆపి యువకుడిని కొట్టింది. దీనితో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, […]
పండగ సీజన్ లో తమ ప్రొడక్స్ట్ ను సేల్ చేసుకునేందుకు ప్రత్యేక సేల్ ను నిర్వహిస్తున్నాయి అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సంస్థలు. ఆఫర్ల వర్షం కురిపిస్తూ కస్టమర్లను అట్రాక్ట్ చేస్తున్నాయి. ఫ్లిప్ కార్ట్ లో బ్రాండెడ్ కంపెనీ ట్యాబ్ లపై భారీ తగ్గింపు లభిస్తోంది. బడ్జెట్ నుంచి ప్రీమియం మోడళ్లను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ట్యాబ్లెట్లతో సహా ఎలక్ట్రానిక్ పరికరాలపై భారీ తగ్గింపులను అందిస్తున్నాయి. ఫ్లిప్కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ లో తగ్గింపుతో లభించే […]
స్పోర్ట్స్ ఆడేవారికి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ గుడ్ న్యూస్ అందించింది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) స్పోర్ట్స్ కోటా కింద ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రకటించింది. అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ లేదా దానికి సమానమైన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి సంబంధిత క్రీడలలో జాతీయ/అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించి ఉండాలి. అభ్యర్థులు కనీసం 18 సంవత్సరాలు, కనీసం 23 సంవత్సరాలు వయస్సు కలిగి ఉండాలి. […]
ఇజ్రాయెల్ పార్లమెంట్ (నెస్సెట్)లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్టాండింగ్ ఒవేషన్ అందుకున్నారు. అక్కడ ఆయనకు శాసనసభ్యుల నుంచి సుదీర్ఘ చప్పట్లు, హృదయపూర్వక ప్రశంసలు లభించాయి. ఈ సమావేశంలో, అమెరికా-ఇజ్రాయెల్ సంబంధాలను బలోపేతం చేయడానికి చేసిన కృషికి విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్, ఇజ్రాయెల్కు అమెరికా రాయబారి మైక్ హకబీ ప్రత్యేక ప్రశంసలు అందుకున్నారు. హమాస్ చెర నుంచి ప్రాణాలతో ఉన్న బందీలందరూ తిరిగి వచ్చిన తర్వాత ఇజ్రాయెల్లో అమెరికా అధ్యక్షుడు […]
ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సూరజ్ పార్టీ సోమవారం (అక్టోబర్ 13) రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు 65 మంది అభ్యర్థులతో కూడిన రెండవ జాబితాను విడుదల చేసింది. అయితే, రాఘోపూర్ స్థానం నుంచి ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ పై ఎన్నికల్లో పోటీ చేయనున్న కిషోర్ పేరు జాబితాలో లేదు. మూడు దశాబ్దాలుగా నితీష్ కుమార్ అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ, చాలా కాలంగా ఆయనకు బలమైన కోటగా భావిస్తున్న హర్నాట్ స్థానం నుంచి […]
గత వారం వైద్యం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం, శాంతి రంగాలలో నోబెల్ బహుమతులు ప్రదానం చేశారు. తాజాగా అక్టోబర్ 13న ఆర్థిక శాస్త్రాలలో నోబెల్ స్మారక బహుమతిని నోబెల్ ప్రకటించింది. జోయెల్ మోకిర్, ఫిలిప్ అగియోన్, పీటర్ హోవిట్లకు ప్రదానం చేశారు. ఇది నోబెల్ సీజన్లో చివరి బహుమతి. నోబెల్ కమిటీ ప్రకటన ప్రకారం, “ఆవిష్కరణ-ఆధారిత ఆర్థిక వృద్ధిని వివరించినందుకు వారిని నోబెల్ ప్రైజ్ వరించింది. సగం మోకిర్కు “సాంకేతిక పురోగతి ద్వారా స్థిరమైన […]
సామ్ సంగ్ తన పాపులర్ ఫోల్డబుల్ హ్యాండ్ సెట్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 కొత్త వెర్షన్ను విడుదల చేసింది. ప్రీమియం డిజైన్, ఫీచర్లు నెక్ట్స్ లెవల్ లో ఉన్నాయి. కంపెనీ W26 అనే కొత్త మోడల్ను ప్రవేశపెట్టింది. ఇది ప్రస్తుతం చైనాలో అందుబాటులో ఉంది. W26 గెలాక్సీ Z ఫోల్డ్ 7 హార్డ్వేర్లో ఎక్కువ భాగాన్ని పంచుకుంటుంది, కానీ దాని ప్రత్యేకమైన డిజైన్తో ప్రత్యేకంగా నిలుస్తుంది. సామ్ సంగ్ W26 రెండు రంగులలో వస్తుంది – […]
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ లో దీపావళి సేల్ లో బంపరాఫర్లు ప్రకటించింది. స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, ఇయర్ఫోన్లు, స్పీకర్లు, స్మార్ట్వాచ్లపై డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. బ్రాండెడ్ ల్యాప్ టాప్ లపై క్రేజీ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. HP, Dell, Acer, Asus వంటి ల్యాప్టాప్లపై తగ్గింపు ప్రకటించింది. Asus Vivobook S16 OLED (S3607CA) ల్యాప్టాప్ను రూ. 87,990 కు కొనుగోలు చేయవచ్చు. ఇది 1920×1200 పిక్సెల్ల రిజల్యూషన్తో 16-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. దీనికి […]
ఈరోజు సాయంత్రం 5 గంటలకు “బీజేపి పార్లమెంటరీ బోర్డు” సమావేశం కానుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగే బీజేపి పార్లమెంటరీ బోర్డు సమవేశంలో కీలక నేతలు పాల్గొననున్నారు. సమావేశంలో బీజేపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా, రాజనాధ్ సింగ్, డా. లక్ష్మణ్ లాంటి తదితర సీనియర్ కీలక నేతలతో పాటు, పార్టీ “కేంద్ర ఎన్నికల కమిటీ”కి చెందిన ముగ్గురు సభ్యులు ఉండనున్నారు. Also Read: Kadapa : కడపలో సంచలనం..! గుట్టుచప్పుడు కాకుండా సిజేరియన్లు […]
నేటి రోజుల్లో ప్రతి పనికి డబ్బే అవసరం. రోజువారీ ఖర్చులు, పిల్లల చదువు, వైద్యం కోసం ఎక్కువ వెచ్చించాల్సి వస్తోంది. ఆదాయం తక్కువ అవసరాలకు తగిన డబ్బు చేతిలో లేకపోవడంతో అప్పులు చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే వ్యక్తిగత రుణాలకు ఇంపార్టెన్స్ పెరిగింది. బ్యాంకులు సైతం పర్సనల్ లోన్స్ ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. ఎలాంటి పేపర్ వర్క్ లేకుండానే ఆన్ లైన్ లోనే లోన్ మంజూరు చేస్తున్నాయి. నిమిషాల్లోనే ఖాతాలోకి లోన్ డబ్బు వచ్చేస్తోంది. వడ్డీ రేటు […]