పర్యావరణ హితం, నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండడంతో ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగం పెరిగింది. చాలా మంది పండగ వేళ కొత్త వెహికల్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తుంటారు. సింగిల్ ఛార్జ్ తో ఎక్కువ పరిధిని అందించే బైక్ లపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీరు కూడా ఎలక్ట్రిక్ బైక్ ను కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్లతో పలు కంపెనీలకు చెందిన ఈవీలు అందుబాటులో ఉన్నాయి. ఓలా రోడ్స్టర్ ఎక్స్, రివోల్ట్ RV1, Ultraviolette […]
లగ్జరీ లైఫ్ కు అలవాటు పడో లేక ఆస్తులు కూడాబెట్టుకోవాలన్న అత్యాశనో ఏమో కానీ కొందరు ప్రభుత్వ అధికారులు లంచాలకు తెగబడుతున్నారు. లంచాలు తీసుకుని కోట్లుకు పడగలెత్తుతున్నారు. చేసిన పాపం ఎప్పటికైనా పండాల్సిందే కదా.. ఏసీబీ అధికారులకు పట్టుబడుతూ తగిన మూల్యం చెల్లించుకుంటున్నారు. తాజాగా మధ్య ప్రదేశ్ లో రిటైర్డ్ ఎక్సైజ్ అధికారి ఇంట్లో కరెన్సీ నోట్లు, బంగారు ఆభరణాలు గుట్టులు గుట్టలుగా వెలుగుచూశాయి. మధ్యప్రదేశ్లోని మినీ ముంబైలోని ఇండోర్లో, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రిటైర్డ్ […]
ఏజ్ ఎక్కువైపోయింది.. ఇక గవర్నమెంట్ జాబ్ సాధించలేనేమో అని వర్రీ అవుతున్నారా? మీ లాంటి వారికి గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. భారత ప్రభుత్వ సంస్థ అయిన RITES (రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్) లిమిటెడ్ 600 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారు ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. Also Read:Uttar […]
మధ్యప్రదేశ్లో సుమారు రూ. 3 కోట్ల హవాలా దోపిడీకి సంబంధించి పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్నారు. సోమవారం, మహిళా DSP పూజా పాండేతో సహా 11 మంది పోలీసు అధికారులపై దోపిడీ, కిడ్నాప్, నేరపూరిత కుట్ర, ఇతర సెక్షన్ల కింద FIR నమోదు అయ్యింది. వీరిలో డీఎస్పీతో సహా ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేయగా, ముగ్గురు ఇంకా పరారీలో ఉన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ఆదేశాల అనంతరం ఈ చర్య తీసుకున్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన […]
మైనారిటీ గురుకులంలో దారుణంజరిగింది. స్కూల్లో చదువుతున్న మైనర్ బాలుడిపై గత మూడు సంవత్సరాలుగా అసహజ లైంగిక దాడికి పాల్పడుతున్న జువాలజీ ఉపాధ్యాయుడు ప్రభాకర్ రావుపై కేసు నమోదైంది. దీంతో భయపడ్డ అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అమ్మపాలెంలోని మైనారిటీ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్లో ఓ ఉపాధ్యాయుడు నీచమైన పనికి దిగాడు. ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు ప్రభాకర్ రావు. జువాలజీ ఉపాధ్యాయుడుగా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్నాడు. […]
నకిలీ నోట్లు ముద్రించారు. వాటి చలామణి కోసం ఏకంగా ఫేక్ కరెన్సీ పేరుతో ఫేస్బుక్ పేజీని క్రియేట్ చేశారు. ఫ్రెండ్ రిక్వెస్టులు పంపుతూ..జనాలను పోగు చేశారు. నకిలీ నోట్లు ముద్రిస్తూ కొరియర్లో పంపుతూ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చలామణి చేస్తున్నారు. బీహార్లో ఓ మారుమూల గ్రామాన్ని నకిలీ నోట్ల తయారీకి కేంద్రంగా చేసుకుని.. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ముఠాను నిర్వహిస్తున్నాడు. కామారెడ్డిలో రెండు దొంగనోట్ల బయటపడటంతో.. తీగ లాగితే దొంగ నోట్ల రాకెట్ బయటపడింది. Also Read:Vishnu […]
హైదరాబాద్ పాతబస్తీలోని డబీర్పురా వింత ఘటన జరిగింది. ఓ యువకుడు ఇచ్చిన జ్యూస్ కారణంగా.. చాలా మంది వ్యక్తులు 15 గంటల పాటు నిద్రపోయారు. అయోమయంగా వ్యవహరిస్తున్నారు. ఇంతకీ ఆ కంత్రీ యువకుడు ఎవరు? ఆ జ్యూస్లో అతడు ఏం కలిపాడు? ప్రస్తుతం పరారీలో ఉన్న యువకుడిని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. Also Read:QNET Investment Scam: మరో యువకుడిని బలి తీసుకున్న QNET.. ఏంటి స్కామ్..? ఇక్కడ చూడండి..తెల్లటి దుస్తుల్లో ఉన్న ఈ యువకుడు […]
హీరా గ్రూప్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ చైర్ పర్సన్ నౌహెరాషేక్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు చుక్కలు చూపిస్తోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో కేసు నమోదైందంటేనే ఎంతో మంది వ్యాపారవేత్తలు భయపడిపోతారు. కానీ నౌహెరా షేక్ మాత్రం.. ఈడీ అధికారులతో చెలగాటం ఆడుతోంది. కోర్టు ఆదేశాల ప్రకారం, అటాచ్ చేసిన ఆస్తులను వేలం వేయడానికి ప్రయత్నిస్తే.. వేలంలో వేసిన వారినే బెదిరింపులకు దిగుతోంది. అంతే కాదు ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల్లో కొన్నిటిని, అధికారులకే తెలియకుండా విక్రయిస్తోంది. Also Read:Premanand Maharaj: […]
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశిలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 3.6గా నమోదైంది. ఈ భూకంపం ఈరోజు సాయంత్రం 7:30:10 గంటలకు (IST) సంభవించింది. భూకంప కేంద్రం (లాట్, లాంగ్) 31.15, 77.99 వద్ద, 5 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైంది. ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. తీవ్రత తక్కువగా ఉండటం వల్ల, ప్రకంపనలు తీవ్రంగా లేవని అధికారులు తెలిపారు. ఎటువంటి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. Also Read:ఏపీ కల్తీ లిక్కర్ కేసులో సంచలన పరిణామాలు..! […]
అమెరికన్ కంపెనీ NVIDIA ప్రపంచంలోనే అతి చిన్న AI కంప్యూటర్ను విడుదల చేయబోతోంది. ఆ కంపెనీ తన కొత్త AI కంప్యూటర్, DGX స్పార్క్ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. DGX స్పార్క్ AI కంప్యూటర్ ధర $3,999 (సుమారు రూ. 3.55 లక్షలు). ఇది అక్టోబర్ 15 నుంచి NVIDIA వెబ్సైట్లో, ఎంపిక చేసిన స్టోర్లలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఈ చిన్న హ్యాండ్ సెట్ బరువు 2.6 పౌండ్లు మాత్రమే. ఇది సాధారణ డెస్క్టాప్ […]