ప్రతి వస్తువుకు గడువు తేదీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. పొరపాటున గడువు తీరిన వస్తువులను వాడితే చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. పాలు, బ్రెడ్ తో పాటు, ఎలక్ట్రానిక్ పరికరాలకు కూడా గడువు తేదీ ఉంటుంది. దీని అర్థం మొబైల్ ఫోన్లు ఒక నిర్దిష్ట కాలం మాత్రమే సరిగ్గా పనిచేస్తాయి. ఆ తర్వాత వాటికి సాంకేతిక సమస్యలు ఎదురవుతాయి. అయితే, చాలా మందికి తమ ఫోన్ గడువు తేదీని ఎలా తనిఖీ చేయాలో తెలియదు. కానీ, కొన్ని […]
భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ప్రత్యర్థి జట్లకు తన మెరుపు బౌలింగ్ తో చెమటలు పట్టిస్తుంటాడు. కీలక మ్యాచుల్లో అద్భుతమైన బౌలింగ్ తో జట్టును విజయతీరాలకు చేర్చడంలో కీ రోల్ ప్లే చేస్తాడు. అయితే ఆస్ట్రేలియా పర్యటనలో పరిమిత ఓవర్ల మ్యాచ్లకు షమీ ఎంపిక కాలేదు. కానీ, అక్టోబర్ 15న ప్రారంభమయ్యే 2025-26 రంజీ ట్రోఫీ సీజన్ కోసం బెంగాల్ జట్టులో షమీని తీసుకున్నారు. అభిమన్యు ఈశ్వరన్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తారని బెంగాల్ క్రికెట్ […]
దీపావళి వస్తుందంటే చాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులకు బోనస్ లు ప్రకటిస్తూ ఉంటాయి. ప్రైవేట్ సంస్థలు కూడా గిఫ్టులు ఇస్తూ ఉద్యోగుల ఆనందంలో పాలుపంచుకుంటాయి. తాజాగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీపావళి శుభ సందర్భంగా రాష్ట్ర ఉద్యోగులకు బహుమతిని ప్రకటించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి బోనస్ ప్రకటించారు. ఈ నిర్ణయం ఉద్యోగుల కృషి, అంకితభావానికి రాష్ట్ర ప్రభుత్వం కృతజ్ఞతను సూచిస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర పురోగతిలో ప్రభుత్వ ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తారు. ప్రభుత్వం ప్రతి […]
రోహ్తక్ రేంజ్ ఐజీగా పనిచేసిన ఐపీఎస్ వై. పురాణ్ కుమార్ ఆత్మహత్య కేసులో కొత్త మలుపు తిరిగింది. ఐజీ కార్యాలయంలోని సైబర్ సెల్లో విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్ఐ సందీప్ లాథర్ రోహ్తక్లోని తన నివాసంలో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటనా స్థలంలో నాలుగు పేజీల సూసైడ్ నోట్ లభ్యమైంది. ఆ నోట్లో ఐపీఎస్ పురాణ్ కుమార్పై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. Also Read:Ponnam Prabhakar : ప్రజలు బీఆర్ఎస్కి గట్టి బుద్ధి చెప్పబోతున్నారు అతను ఒక […]
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే ఛాన్స్ వచ్చింది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 348 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు గుర్తింపు పొందిన సంస్థ నుంచి బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. అదనంగా, ఇతర అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. Also Read:NTR : […]
గత కొన్ని రోజులుగా వెండి ధరలు భగ్గుమంటున్నాయి. వేలకు వేలు పెరుగుతూ సిల్వర్ ను కూడా బంగారం లాగా గ్రాముల్లో కొనుక్కోవాల్సి వస్తుందేమో అన్న భయాన్ని కల్పిస్తున్నాయి. నేడు కూడా భారీగా పెరిగాయి. MCXలో, డిసెంబర్ డెలివరీ వెండి ధర కిలోగ్రాముకు రూ. 1.62 లక్షలు దాటింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో, MCXలో వెండి ధర కిలోగ్రాముకు రూ. 1.57 లక్షలుగా ఉంది. వెండి ధరలు వేగంగా పెరుగుతున్నప్పటికీ, ఈ స్థాయిలో పెట్టుబడి పెట్టడం ప్రమాదకరం […]
మీకు వెహికల్ ఉందా? నేషనల్ హైవేలలో నిత్యం ప్రయాణిస్తుంటారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఈజీగా రూ. 1000 పొందే అవకాశం వచ్చింది. జస్ట్ ఒక చిన్న పని చేస్తే చాలు. స్వచ్ఛ భారత్ అభియాన్ కు మద్దతుగా భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ఒక కొత్త పథకాన్ని ప్రారంభించింది. టోల్ ప్లాజా వద్ద మురికిగా ఉన్న టాయిలెట్ను గుర్తించి NHAIకి పంపిస్తే, FASTag రీఛార్జ్ రూపంలో రూ. 1,000 రివార్డ్ను అందుకుంటారు. ఈ […]
రెనాల్ట్ ఎట్టకేలకు బ్రెజిల్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ హ్యాచ్బ్యాక్ క్విడ్ EVని ఆవిష్కరించింది. దీనిని అక్కడ ‘క్విడ్ ఇ-టెక్’ పేరుతో విక్రయించనున్నారు. పెట్రోల్ వెర్షన్ భారతీయ ఎంట్రీ-లెవల్ కార్ల విభాగంలో తుఫానుగా నిలిచిన కారు ఇదే. ఇప్పుడు, ఎలక్ట్రిక్ రూపంలో దుమ్మురేపడానికి సిద్ధంగా ఉంది. క్విడ్ EV ప్లాట్ఫామ్ డాసియా స్ప్రింగ్ EV పై ఆధారపడింది. ఇది ఇప్పటికే యూరోపియన్ మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందింది. కారు డిజైన్ దాని పెట్రోల్ వెర్షన్ను గుర్తుకు తెస్తుంది, […]
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య పెరుగుతున్న సరిహద్దు వివాదానికి మధ్యవర్తిత్వం వహించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుకొచ్చారు. యుద్ధాలను పరిష్కరించడంలో, శాంతిని స్థాపించడంలో తాను నిపుణుడినని పేర్కొన్నారు. ట్రంప్ మాట్లాడుతూ.. ఇది నేను పరిష్కరించబోయే 8వ యుద్ధం అవుతుంది. ఇప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం గురించి చర్చ జరుగుతోంది.” శాంతిని మధ్యవర్తిత్వం చేయగల తన సామర్థ్యాన్ని నొక్కి చెబుతూ, “నేను యుద్ధాలను పరిష్కరించడంలో నిపుణుడిని, శాంతిని నెలకొల్పడంలో నేను నిపుణుడిని. అలా చేయడం గౌరవంగా భావిస్తున్నాను” […]
భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి అమెరికాలో చేయని నేరానికి ఏకంగా 43 ఏళ్లు జైలు జీవితం గడిపాడు. అమెరికాలో జరిగిన ఈ ఘటన, భారతీయ మూలాలున్న ఒక వ్యక్తి జీవితాన్ని మార్చివేసింది. సుబ్రమణ్యం ‘సుబు’ వేదం అనే ఈ వ్యక్తి, తప్పుడు హత్య కేసులో శిక్షించబడి 43 సంవత్సరాలు జైలులో గడిపాడు. ఇటీవల విడుదలైన ఆయనను… ICE (ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్) అధికారులు అరెస్ట్ చేసి, భారతదేశానికి డిపోర్ట్ చేయాలని నిర్ణయించారు. భారతదేశంలో జన్మించినప్పటికీ, […]