బంగారం, వెండి ధరలు ఇటీవల చాలా వేగంగా పెరుగుతున్నాయి. ఊహించని రీతిలో వేలకు వేలు పెరుగుతూ దడపుట్టిస్తున్నాయి. సగటు వ్యక్తికి ఆభరణాలు లేదా బంగారం లేదా వెండితో చేసిన ఏదైనా వస్తువు కొనడం కష్టంగా మారింది. బంగారం, వెండి ధరలు పెరగడం వల్ల పెట్టుబడిదారులు కూడా కలవరపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక ప్రముఖ ఆర్థికవేత్త బంగారం గురించి ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేశారు. బంగారానికి ఏదైనా పెద్ద ప్రమాదం జరిగే ప్రమాదం ఉందని ఆయన అంటున్నారు. […]
ఆ కన్నింగ్ డాక్టర్.. కట్టుకున్న భార్యను కడతేర్చాడు. అనారోగ్యం ఉందని చెప్పకుండా తనకిచ్చి పెళ్లి చేశారని ఆగ్రహించిన ఆ వైద్యుడు.. ఏకంగా భార్యకు మత్తు మందు ఎక్కువ డోస్ ఇచ్చి చంపేశాడు. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో సంచలనం సృష్టించింది. ఆధారాలతో సహా విషయం బయటపడడంతో ఆ కంత్రీ డాక్టర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. Also Read:Hyderabad Man In Russia: దళారుల చేతుల్లో మోసపోయి.. రష్యాలో చిక్కుకున్న హైదరాబాదీ.. ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న […]
దీపావళి ఆఫర్లు అనగానే.. వావ్ అని నోరెళ్లబెడుతున్నారా !! దివాళి గిఫ్ట్స్, బోనస్, రివార్డ్ పాయింట్స్ అనగానే… వెనకాముందు ఆలోచించకుండా క్లిక్ చేస్తున్నారా..? తస్మాత్ జాగ్రత్త !! ఇప్పటికే దివాళి దొంగలు ఎంట్రీ ఇచ్చేశారు. దీపావళిని కూడా కొల్లగొట్టాలని ప్లాన్ చేశారు సైబర్ క్రిమినల్స్. ఇప్పటికే రెండు రోజుల్లో ఏకంగా 400 మందిని మోసం చేశారు. సందర్భమేదైనా సరే… సైబర్ నేరగాళ్లు ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. ప్రభుత్వం కొత్త పథకం ప్రవేశ పెట్టినా.. కంపెనీలు ఆఫర్లు ప్రకటించినా.. పండగలు […]
విశాఖ సిటీలో మహిళను నడిరోడ్డుపై హత్య చేసిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఓ మహిళకు ఓ వ్యక్తికి మధ్య జరిగిన ఘర్షణ నేపధ్యంలో ఆమె చనిపోవడంతో పిల్లలు అనాధలుగా మిగిలారు. నిందితుడు జైలు పాలయ్యాడు. క్షణికావేశంలో చేసిన దాడిలో ఓ నిండు ప్రాణం బలైపోయింది. విశాఖలోని ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. పట్టపగలు అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఒక వివాహిత హత్యకు గురైంది. ఆమె నివాసానికి ఎదురు ఇంట్లో ఉండే వ్యక్తే పదునైన […]
విదేశీ విద్యార్థులకు బ్రిటిష్ ప్రభుత్వం షాకిచ్చింది. కఠినమైన నియమాలను ప్రవేశపెట్టే శ్వేతపత్రాన్ని బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది తమ చదువు పూర్తి చేసిన తర్వాత యూకేలో పనిచేయాలని ప్లాన్ చేసుకునే విద్యార్థులను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. అత్యంత ముఖ్యమైన వలస సంస్కరణ ఏమిటంటే విదేశీ విద్యార్థులకు పోస్ట్-స్టడీ వర్క్ పర్మిట్ల వ్యవధిని తగ్గించడం. పోస్ట్-స్టడీ వర్క్ పర్మిట్ విదేశీ విద్యార్థులు డిగ్రీ పూర్తి చేసిన తర్వాత యూకేలో పనిచేయడానికి అనుమతిస్తుంది. ఇది కీలకమైన వర్క్ పర్మిట్. Also […]
మధ్యప్రదేశ్ పోలీసులు ట్రాన్స్జెండర్లకు కానిస్టేబుళ్లుగా మారే అవకాశాన్ని అందిస్తున్నారు. ఈ మేరకు, స్టాఫ్ సెలక్షన్ బోర్డు నిర్వహించే కానిస్టేబుల్ నియామక పరీక్ష నోటిఫికేషన్లో మార్పులు చేశారు. బుధవారం సాయంత్రం జారీ చేసిన నోటిఫికేషన్లో పురుష, స్త్రీలతో పాటు ఇతర జెండర్ ఆప్షన్స్ ను చేర్చారు. వీరికి దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 22 వరకు గడువు ఇచ్చారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 6 గడువు ఉండేది. 2014లో, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వర్సెస్ యూనియన్ ఆఫ్ […]
ప్రముఖ స్టాండ్-అప్ కమెడియన్ కపిల్ శర్మ కెనడాకు చెందిన “క్యాప్స్ కేఫ్” గురువారం తెల్లవారుజామున మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. కేఫ్ పై తొమ్మిది నుంmr పది బుల్లెట్లు పేలాయి. కాల్పుల్లో అద్దాలు ధ్వంసం అయ్యాయి. కాల్పులకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించింది. ఈ నెలలో కపిల్ శర్మ కేఫ్ లో జరిగిన కాల్పుల్లో ఇది రెండవ సంఘటన, మొత్తం మీద మూడవ సంఘటన. కాల్పుల్లో ఎవరికీ గాయాలు కాలేదు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ […]
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ప్రజల కోసం ఎప్పటికప్పుడు అద్భుతమైన ప్లాన్స్ ను తీసుకొస్తోంది. తాజాగా ఎల్ఐసీ రెండు కొత్త పథకాలను ప్రారంభించింది. మొదటిది LIC జన్ సురక్ష యోజన, ప్రత్యేకంగా తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తుల కోసం. రెండవది LIC బీమా లక్ష్మి యోజన, ప్రత్యేకంగా మహిళల కోసం. పాలసీల పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. Also Read:Pakistan Seeks US Help: తాలిబన్ల దాడితో గజగజలాడిన పాక్.. అగ్రరాజ్యాన్ని కాపాడాలని వేడుకున్న […]
పెర్ప్లెక్సిటీ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ స్మార్ట్ఫోన్ వినియోగదారులను హెచ్చరించారు. సోషల్ మీడియా వేదిక ద్వారా మీ స్మార్ట్ఫోన్ను హ్యాక్ చేసి, మీ బ్యాంక్ ఖాతాను కూడా ఖాళీ చేయగల నకిలీ యాప్కు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. పోస్ట్లో, అరవింద్ శ్రీనివాస్ ఇలా రాసుకొచ్చారు.. “ప్రస్తుతం iOS యాప్ స్టోర్లో అందుబాటులో ఉన్న కామెట్ యాప్ నకిలీది. స్పామ్. ఈ యాప్ పెర్ప్లెక్సిటీ నుండి వచ్చింది కాదు. AI స్టార్టప్ యాప్ను విడుదల చేసినప్పుడు లేదా ప్రీ-రిజిస్ట్రేషన్కు అందుబాటులో […]
గుజరాత్ రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ చివరి దశకు చేరుకున్నందున, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తప్ప మిగతా మంత్రులందరూ తమ పదవులకు రాజీనామా చేశారు. అందిన సమాచారం ప్రకారం, మొదట బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జగదీష్ విశ్వకర్మ రాజీనామా చేశారు, ఆ తర్వాత మంత్రులందరూ ఒకరి తర్వాత ఒకరు రాజీనామా చేశారు. ఈ రాజీనామాలను విశ్వకర్మకు సమర్పించారు. Also Read:Electric Bikes: దీపావళికి ఎలక్ట్రిక్ బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?.. ఈ చౌకైన […]