లంచాలు తీసుకునే అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఏసీబీ అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ అడ్డుకట్టపడడం లేదు. తాజాగా వరంగల్ జిల్లాలో ఓ అధికారిణి రూ. 70 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయింది. వరంగల్ జిల్లా మత్స్యశాఖ అధికారి కార్యాలయంలో ఓ వ్యక్తి నుంచి రూ. 70 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా జిల్లా అధికారి నాగమణి, ఫీల్డ్ ఆఫీసర్ హరీష్ పట్టుబడ్డారు. తమకు అందిన సమాచారం మేరకు […]
కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్, ఎంఐఎంలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భాగ్యనగర్ వీధులు కాంగ్రెస్, ఎంఐఎం ఎంతగా దిగజారిన రాజకీయం చేస్తున్నాయో సాక్ష్యం చెబుతున్నాయన్నారు. బీజేపీ & ఎంఐఎం ఒక్కటే అని రాహుల్ గాంధీ ప్రచారం చేసుకుంటూ తిరిగారు – కానీ జూబ్లీహిల్స్లో, ఒవైసీ బహిరంగంగా కాంగ్రెస్కు మద్దతు ప్రకటిస్తున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీకి ఒక్కసారిగా అభ్యంతరం లేకుండా పోయిందా? ఇది డొల్లతనం కాకపోతే మరేమిటి? అని ప్రశ్నించారు. Also Read:Gujarat Cabinet 2025: గుజరాత్ […]
సైదాబాద్ అబ్జర్వేషన్ హోం స్టాఫ్ గార్డ్ పై ఐదు కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. స్టాఫ్ గార్డ్ రెహమాన్ పై ఇప్పటి వరకు ఐదుగురు మైనర్ బాలుర తల్లిదండ్రులు సైదాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మైనర్ బాలుర పై లైంగిక దాడి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మైనర్ బాలురపై వికృత చేష్టలకు పాల్పడ్డాడు స్టాఫ్ గార్డ్ రెహమాన్. ఒక్కొక్కరుగా రెహమాన్ అరాచకాల పై ఫిర్యాదులు చేస్తున్నారు బాధిత మైనర్ బాలురు. మొత్తం పది మంది […]
దరఖాస్తు గడువు దగ్గరపడుతుండడంతో మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకునేందుకు మద్యం వ్యాపారులు ముందుకు వస్తున్నారు. ఈరోజు ఒక్కరోజే 25వేల దరఖాస్తులు నమోదైనట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 45 వేల దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. మద్యం దుకాణాల దరఖాస్తుల సమర్పణ రేపటితో ముగియనున్నది. ఈ నేపథ్యంలో దరఖాస్తుల సంఖ్య భారీగా పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. Also Read:Tripura: పశువుల్ని దొంగించేందుకు వచ్చి, చచ్చారు.. బంగ్లాదేశీయుల మృతిపై వివాదం.. అక్టోబర్ 23వ తేదీన కొత్త […]
పండగల వేళ తమ సేల్ ను పెంచుకునేందుకు ఆన్ లైన్, ఆఫ్ లైన్ కంపెనీలు కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు డిస్కౌంట్లు, లిమిటెడ్ పిరియడ్ ఆఫర్లు, క్యాష్బ్యాక్ ప్రమోషన్లను అందిస్తుంటాయి. ఇవి కస్టమర్లను తక్షణ కొనుగోలుకు ప్రోత్సహిస్తాయి. దాదాపు ఆన్ లైన్ ద్వారానే కొనుగోలు చేస్తుంటారు. ఇదే సమయంలో స్కామర్లు దోపిడీకి తెరలేపుతుంటారు. ఫేక్ లింక్స్, మెసేజెస్ పంపిస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతుంటారు. ఇలాంటి మోసాలకు గురికావొద్దంటే డిజిటల్ చెల్లింపు సెక్యూరిటీ చిట్కాలపై అవగాహన కలిగి ఉండాలంటున్నారు టెక్ […]
నిన్న(గురువారం) తెలంగాణ కేబినెట్ మీటింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మీటింగ్ లో ఇటీవల కాంగ్రెస్ నాయకుల మధ్య జరిగిన వివాదాలకు సంబంధించి రాద్దాంతం జరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ పై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. తన తల్లిదండ్రుల సాక్షిగా హరీష్ రావుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సీతక్క మాట్లాడుతూ.. నా తల్లి తండ్రులపై ప్రమాణం చేసి చెప్తున్నా.. నన్ను కన్న సమ్మయ్య సమ్మక్క సాక్షిగా చెప్తున్నా.. […]
టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) దీపావళి ఆఫర్ను ప్రారంభించింది. ఈ ఆఫర్కు కంపెనీ దీపావళి బొనాంజా 2025 అని పేరు పెట్టింది. ఈ ఆఫర్ కింద, కంపెనీ తన కొత్త వినియోగదారులకు కేవలం 1 రూపాయలకు BSNL 4G మొబైల్ సేవను అందిస్తోంది. దీపావళి బొనాంజా ఆఫర్ కింద, వినియోగదారులు కంపెనీ రూ.1 ప్లాన్లో 1 నెల వ్యాలిడిటీని పొందుతారు. దీనితో పాటు, BSNL కస్టమర్లు ప్రతిరోజూ 2GB 4G డేటా, అపరిమిత […]
దీపావళి వస్తుందంటే చాలు ఉద్యోగులకు బోనస్ లు, కంపెనీల ఆఫర్లకు సంబంధించిన విషయాలు హల్ చల్ చేస్తుంటాయి. దీపావళిని పురస్కరించుకుని తమ సేల్ ను పెంచుకునేందుకు కంపెనీలు ఆఫర్ల వర్షం కురిపిస్తుంటాయి. తాజాగా దేశీయ కంపెనీ లావా ప్రజల కోసం దీపావళి ముహూర్త సేల్ను ప్రకటించింది. ఈ సేల్లో, ఇయర్బడ్లను కేవలం రూ.21కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఇయర్బడ్లు ‘ప్రోబడ్స్’ బ్రాండ్కు చెందినవి. వీటిని కంపెనీ సాధారణ రోజుల్లో చాలా ఎక్కువ ధర(రూ.999)కు విక్రయిస్తుంది. ఈ సేల్లో […]
గూగుల్ కంటే ముందు ఓపెన్ఏఐ చాట్జిపిటిని ప్రారంభించినప్పుడు తనకు ఎలా అనిపించిందో సుందర్ పిచాయ్ వెల్లడించారు. గూగుల్ కంటే ముందే ఓపెన్ఏఐ చాట్జిపిటిని ప్రారంభించడం పట్ల మీ స్పందన గురించి సేల్స్ఫోర్స్ సీఈఓ మార్క్ బెనియోఫ్ అడగగా.. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాట్లాడుతూ.. అందరు ఊహించినదాని కంటే భిన్నంగా, ఉత్సాహంగా ఉన్నానని తెలిపారు. ఓపెన్ఎఐ 2022 చివరలో చాట్జీపీటీని విడుదల చేసినప్పుడు, సుందర్ పిచాయ్ కి అది ఒక ‘కోడ్ రెడ్’గా మారిందన్నారు. Also Read:Zepto […]
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్. నారాయణ మూర్తి, రచయిత్రి సుధా మూర్తిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో జరుగుతున్న సామాజిక, విద్యా సర్వే వెనుకబడిన తరగతుల కోసం మాత్రమే కాదు, మొత్తం జనాభా కోసం అని ఆయన అన్నారు. మూర్తి దంపతులు సర్వేలో పాల్గొనడానికి నిరాకరించిన తర్వాత ఆయన ఈ ప్రకటన చేశారు. Also Read:Rekha Boj : కిడ్నీ అమ్ముకుని సినిమా చేస్తా.. నటి షాకింగ్ కామెంట్స్ కర్ణాటకలో సామాజిక, విద్యా సర్వే […]