-
NPS Sanchay Yojana: NPS సంచయ్ యోజన.. ఖాతా ఎలా తెరవాలి? ఎవరికీ ఉపయోగం? పూర్తి వివరాలు
NPS (National Pension System) అనేది ప్రభుత్వం ఆధ్వర్యంలోని పెన్షన్ యోజన. ఇది పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రతను కల్పించడానికి రూపొందించారు. 2026లో NPS సంచయ్ యోజన అనే సరళీకృత వెర్షన్ ఇన్ఫార్మల్ సెక్టర్ (అసంఘటిత రంగం) కార్మికుల కోసం ప్రారంభించారు. ఇది సులభంగా పెన్షన్ సేవింగ్స్ చేయడానికి ఉద్దేశించింది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA) అసంఘటిత రంగ కార్మికుల కోసం ఒక ప్రత్యేక NPS సమీకరణ పథకాన్ని ప్రారంభించింది. ఇది […] -
Indian Railways logo: ఇండియన్ రైల్వేస్ లోగోలో భారీ మార్పు.. ఇకపై 18 నక్షత్రాలు..ఈ మార్పుకు కారణం ఏమిటి?
ఇండియన్ రైల్వేస్ (IR) చరిత్రలో మరో మైలురాయి. జూన్ 1, 2026 నుండి ఇండియన్ రైల్వేస్ అధికారిక లోగోలో 18 నక్షత్రాలు చేర్చనున్నట్లు రైల్వే బోర్డు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న 17 నక్షత్రాల స్థానంలో ఈ మార్పు జరగనుంది. ఈ మార్పుకు కారణం ఏమిటంటే.. భారతదేశంలో దక్షిణ తీర రైల్వే జోన్ (South Coast Railway – SCoR) అనేది 18వ జోనల్ రైల్వేగా జూన్ 1, 2026 నుండి అమలులోకి వస్తోంది. దీని ప్రధాన కార్యాలయం […] -
Delhi Work From Home: ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. పొదుపు చర్యల జాబితా విడుదల
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పొదుపు పిలుపునకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణల నేపథ్యంలో ఇంధన, శక్తి వినియోగాన్ని తగ్గించేందుకు తీసుకుంటున్న ఇతర చర్యలతో పాటు, ఢిల్లీ ప్రభుత్వం గురువారం తన ఉద్యోగులకు రెండు రోజుల పాటు తప్పనిసరిగా ఇంటి నుంచి పని చేయాలని ప్రకటించింది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా విలేకరుల సమావేశంలో ఈ ప్రకటన చేశారు, ప్రైవేట్ రంగ ఉద్యోగుల కోసం త్వరలో మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు ఆమె తెలిపారు. […] -
Petrol, Diesel Prices Hiked: వాహనదారులకు బిగ్ షాక్.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే?
Petrol, Diesel Prices Hiked: వాహనదారులకు చమురు మార్కెటింగ్ కంపెనీలు బిగ్ షాకిచ్చాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. శుక్రవారం పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.3 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించారు. పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు శుక్రవారం (మే 15, 2026) నుండి అమల్లోకి వచ్చాయి. ఇరాన్, అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధం భారత్ పై నేరుగా ప్రభావం చూపిస్తోంది. హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో చమురు సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. డిమాండ్ […] -
Tata Altroz iCNG AMT: టాటా ఆల్ట్రోజ్ iCNG AMT విడుదల.. సేఫ్ & స్మార్ట్ CNG అటోమేటిక్
టాటా మోటార్స్ భారత్ లో ప్రీమియం హ్యాచ్బ్యాక్ ఆల్ట్రోజ్ CNG వేరియంట్ను AMT (ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్) గేర్బాక్స్తో విడుదల చేసింది. దీనితో, టాటా ఆల్ట్రోజ్ iCNG, CNGతో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ను అందించే భారతదేశంలోని మొట్టమొదటి ప్రీమియం హ్యాచ్బ్యాక్గా నిలిచింది. టాటా దీనిని ఐదు వేరియంట్లలో అందిస్తోంది: ప్యూర్, ప్యూర్ ఎస్, క్రియేటివ్, క్రియేటివ్ ఎస్, అకంప్లిష్డ్ ఎస్. ధరలు రూ.8.70 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమై, టాప్-ఆఫ్-ది-లైన్ మోడల్కు రూ.10.77 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటాయి. వేరియంట్ను […] -
VD Satheesan: కేరళం సీఎంగా వీడీ సతీశన్.. అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ.. పూర్తి వివరాలు
కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కాంగ్రెస్ నాయకుడు వి.డి. సతీసన్ కేరళ తదుపరి ముఖ్యమంత్రి కానున్నారని రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జ్ దీపా దాస్ మున్షీ గురువారం (మే 14) ప్రకటించారు. విడి సతీసన్ను కేరళ కొత్త ముఖ్యమంత్రిగా నియమించాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన పది రోజుల తర్వాత ఈ ప్రకటన చేశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, మిత్రపక్షాలతో సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. విడి […] -
Vivo Y60 5G: 6500mAh బ్యాటరీతో వివో Y60 5G విడుదల.. ధర, ఫీచర్స్ తెలుసుకోండి
స్మార్ట్ ఫోన్ లవర్స్ కు మరో కొత్త ఫోన్ అందుబాటులోకి వచ్చింది. వివో మరో కొత్త 5G ఫోన్ను చైనాలో విడుదల చేసింది. ఈ ఫోన్లో 6500mAh బ్యాటరీతో పాటు అద్భుతమై ఫీచర్లు ఉన్నాయి. యువత, బడ్జెట్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన తన Y సిరీస్లో వివో ఈ ఫోన్ను పరిచయం చేసింది. వివో దీనిని Y60 5G అనే పేరుతో విడుదల చేసింది. ఇది మూడు కలర్ ఆప్షన్స్, మూడు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో […] -
Gold and Silver Rates: 15% దిగుమతి సుంకం పెంపు ఎఫెక్ట్.. బంగారం ధర ఎంత? వెండి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్..
కేంద్ర ప్రభుత్వం బంగారం & వెండి దిగుమతి సుంకాన్ని 6% నుంచి 15%కి పెంచిన విషయం తెలిసిందే. దీంతో భారత్లో బంగారం ధర మరోసారి పెరిగింది. తులం గోల్డ్ పై రూ. 330 పెరిగింది. వెండి ధరలు మాత్రం కొనుగోలుదారులకు ఉపశమనం కలిగించాయి. కిలో వెండిపై రూ. 5000 తగ్గింది. ఈ రోజు హైదరాబాద్లో బంగారం ధరలు.. 24 క్యారెట్ల బంగారం (99.9% స్వచ్ఛత) గ్రాముకు రూ.16,233, 22 క్యారెట్ల బంగారం (91.6% స్వచ్ఛత) గ్రాముకు రూ.14,880, […] -
Coal Gasification Scheme: బొగ్గు నుంచి సింథటిక్ గ్యాస్.. రూ.37,500 కోట్లతో కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులు.. 50,000 జాబ్స్!
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో రూ.37,500 కోట్ల విలువైన మేజర్ స్కీమ్కు ఆమోదం లభించింది. ఈ స్కీమ్ పేరు “సర్ఫేస్ కోల్/లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహం” స్కీమ్ ముఖ్య లక్ష్యాలు.. దేశీయ బొగ్గు & లిగ్నైట్ను ఉపయోగించి సింథటిక్ గ్యాస్ (Syngas) ఉత్పత్తి చేయడం. 75 మిలియన్ టన్నుల బొగ్గు/లిగ్నైట్ గ్యాసిఫికేషన్ లక్ష్యం. 2030 నాటికి దేశంలో 100 మిలియన్ టన్నుల కోల్ గ్యాసిఫికేషన్ సామర్థ్యం సాధించడం. దిగుమతులు తగ్గించి […] -
India Bans Sugar Exports: చక్కెర ఎగుమతులపై భారత్ నిషేధం.. ఎందుకు? పూర్తి వివరాలు
కేంద్ర ప్రభుత్వం మే 14, 2026న చక్కెర (ముడి, తెల్ల, శుద్ధి చేసిన చక్కెర) ఎగుమతులను తక్షణమే నిలిపివేసింది. ఈ నిషేధం 2026 సెప్టెంబర్ 30 వరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అమల్లో ఉంటుంది. ఈ విషయమై వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్ను జారీ చేసింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ఈ నిర్ణయం ద్వారా ఎగుమతి విధానాన్ని ‘రెస్ట్రిక్టెడ్’ నుంచి ‘ప్రొహిబిటెడ్’కి మార్చింది. ప్రధాన కారణాలు ఉత్పత్తి […]
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!