చైనాలో ఒక వ్యక్తి రూ. 12.3 కోట్ల (123 మిలియన్ రూపాయలు) విలువైన లాటరీని గెలుచుకుని వార్తల్లో నిలిచాడు. కానీ ఆ ఆనందం స్వల్పకాలికంగా మారింది. ఆ డబ్బులో ఎక్కువ మొత్తాన్ని ఒక మహిళా లైవ్-స్ట్రీమర్ కోసం ఖర్చు చేశాడు. దీనితో అతని భార్య విడాకులకు దరఖాస్తు చేసుకుంది. లాటరీ గెలిచిన తర్వాత తాను మొదట్లో చాలా సంతోషంగా ఉన్నానని ఆ వ్యక్తి భార్య యువాన్ చెప్పింది. అతను యువాన్కు రూ. 36 మిలియన్లు ఉన్న బ్యాంక్ […]
గూగుల్ తన గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్ సబ్స్క్రిప్షన్ల ధరలను గణనీయంగా తగ్గిస్తూ ప్రత్యేక దీపావళి ఆఫర్ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద, కంపెనీ తన ప్రీమియం సేవలను చాలా తక్కువ ధరకు అందిస్తోంది. గూగుల్ ఈ సేవను కేవలం 11 రూపాయలకే అందిస్తోంది. ఈ ఆఫర్ గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్పై వర్తిస్తుంది. గూగుల్ ప్రకారం , వినియోగదారులు గూగుల్ వన్ క్లౌడ్ సర్వీస్ లైట్, బేసిక్, స్టాండర్డ్, ప్రీమియం ప్లాన్లను కేవలం రూ. […]
పండగ వేళ కొత్త స్కూటర్ కొనాలనుకుంటున్నారా? తక్కువ ధరలోనే బెస్ట్ స్కూటర్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే పలు ఆటో మొబైల్ కంపెనీలు రూ. 50 వేల లోపు అద్భుతమైన స్కూటర్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. రోజువారీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడిన మోడళ్లను విడుదల చేశాయి. ఫీచర్లు కూడా వాహనదారులను అట్రాక్ట్ చేస్తున్నాయి. టాప్ స్కూటర్లు ఏవో ఇప్పుడు చూద్దాం. కోమాకి XR1 కోమాకి XR1 ధర రూ. 29,999 (ఎక్స్-షోరూమ్). ఈ జాబితాలో ఇది అత్యంత చౌకైన […]
Xiaomi త్వరలో తన కొత్త స్మార్ట్ఫోన్ Redmi K90 Pro Max ను విడుదల చేయనుంది. ఈ స్మార్ట్ఫోన్ వచ్చే వారం చైనా మార్కెట్లో విడుదల కానుంది. ఈ హ్యాండ్సెట్ను అక్టోబర్ 23న కంపెనీ విడుదల చేయనుంది. Redmi K90 Pro Max పవర్ ఫుల్ ఫీచర్లతో వచ్చేస్తోంది. ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ను కలిగి ఉంటుంది. రాబోయే స్మార్ట్ఫోన్లో బోస్-ట్యూన్ చేయబడిన స్పీకర్లు ఉంటాయి. దీని వెనుక ప్యానెల్ కూడా చాలా విలక్షణంగా ఉంటుంది. […]
బంగ్లాదేశ్లోని ఢాకాలోని హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కార్గో టెర్మినల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎయిర్ పోర్టులో పొగ దట్టంగా అలుముకుంది. దీంతో అధికారులు విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలను నిలిపివేశారు. ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకున్న వస్తువులను నిల్వ చేసే విమానాశ్రయంలోని కార్గో టెర్మినల్ లో మంటలు చెలరేగాయి. Also Read: Perni Nani: మంత్రి కొల్లు రవీంద్ర ఆస్తులపై పేర్నినాని సంచలన వ్యాఖ్యలు.. బంగ్లాదేశ్ మీడియా నివేదికల ప్రకారం, విమానాశ్రయం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మహ్మద్ […]
డేటా, ఓటీటీ సబ్స్క్రిప్షన్ లేకుండా ఉండలేకపోతున్నారు యూజర్లు. అందుకే టెలికాం కంపెనీలు తక్కువ ధరల్లోనే అపరిమిత 5G డేటా, ఫ్రీ OTT సబ్స్క్రిప్షన్, అన్ లిమిటెడ్ కాల్స్ వంటి బెనిఫిట్స్ ను అందిస్తు్న్నాయి. మరి మీరు కూడా ఇలాంటి ఆఫర్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఎయిర్ టెల్ అందించే అధ్బుతమైన ఈ ప్లాన్ పై ఓ లుక్కేయండి. ఎయిర్టెల్ 84 రోజుల వ్యాలిడిటీతో కూడిన ప్లాన్ను అందిస్తుంది. ఇది రోజుకు 2.5GB డేటా, అపరిమిత డేటా, ఉచిత […]
విమాన ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. టెక్నికల్ ప్రాబ్లమ్స్, ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో విమానాలు ప్రమాదభారిన పడుతున్నాయి. తాజాగా చైనాలో విమాన ప్రమాదం ప్రయాణికులను వణికించింది. విమానం గాల్లో ఉండగానే మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు ప్రాణ భయంతో వణికిపోయారు. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది. హ్యాన్జూ నుంచి సియోల్ వెళ్తుండగా ఎయిర్ చైనా విమానం (CA139)లో ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్యాసింజర్ క్యాబిన్ బ్యాగులో ఉన్న లిథియం బ్యాటరీ పేలి మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. […]
రైల్వే జాబ్ కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్ న్యూస్. ఎగ్జామ్ లేకుండానే జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) గోరఖ్పూర్లోని నార్త్ ఈస్టర్న్ రైల్వేలో అప్రెంటిస్షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 1104 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి లేదా 12వ తరగతిలో 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ITI సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి. Also […]
స్మార్ట్ ఫోన్లు కర్వ్డ్ డిస్ల్పే, ఫోల్డబుల్ డిజైన్లతో మెస్మరైజ్ చేస్తున్నాయి. స్మార్ట్ ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ హువావే నుంచి నోవా ఫ్లిప్ ఎస్ ఫోల్డబుల్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. తక్కువ ధరకే అందుబాటులో ఉండనుంది. రెండు కొత్త కలర్ ఆప్షన్స్ లో వస్తుంది. ఈ ఫోన్లో 4,400mAh బ్యాటరీ, 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా, 32-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉన్నాయి. ఇది 2.14-అంగుళాల కవర్ స్క్రీన్, 6.94-అంగుళాల […]
విద్యాశాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పేదలకు మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. తొలి దశలో ఔటర్ రింగురోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ పై దృష్టి సారించాలని సూచించారు. ప్రతీ ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ స్కూల్ తరహాలో తీర్చిదిద్దాలన్నారు. Also Read:SVSN Varma: మరోసారి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే […]