క్రికెట్ హిస్టరీలో జస్ప్రీత్ బుమ్రా సరికొత్త అధ్యాయానికి తెరలేపాడు. రేర్ ఫీట్లను అందుకుంటూ చరిత్ర సృష్టిస్తున్నాడు. ఫాస్ట్ బౌలర్ గా టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థి జట్ల ఆటకట్టిస్తూ టీమిండియాను విజయతీరాలకు చేర్చడంలో బుమ్రా దిట్ట. కాగా ఇటీవల బుమ్రా ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మరోసారి బుమ్రాను ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ […]
భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టీ20ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. నేడు మూడో టీ20 మ్యాచ్ జరుగబోతోంది. మరి కాసేపట్లో మ్యాచ్ ప్రారంభంకాబోతోంది. రాజ్ కోట్ వేదికగా ఇరు జట్లు తలపడబోతున్నాయి. సిరీస్ రేసులో ఉండాలంటే ఇంగ్లీష్ జట్టు ఈ మ్యాచ్ లో విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ సిరీస్ లో టీమిండియా ఇప్పటికే రెండు మ్యాచ్ లను గెలిచి ఇంగ్లాండ్ కు సవాల్ విసురుతోంది. మూడో టీ20లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని […]
సంగటిత రంగంలో పనిచేసే ఉద్యోగులకు గొప్ప వరం లాంటిది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్. దీని ద్వారా ఉద్యోగి రిటైర్ మెంట్ అయిన తర్వాత ఆర్థిక భరోసా కల్పిస్తుంది. అంతే కాదు తన చందాదారులకు ఈపీఎఫ్ఓ సూపర్ బెనిఫిట్స్ ను అందిస్తోంది. పీఎఫ్ ఖాతాదారులకు భారీ ప్రయోజనాలు అందేలా కృషి చేస్తోంది. రూల్స్ ను సరళతరం చేస్తూ కొత్త రూల్స్ ను కూడా ప్రవేశపెడుతోంది. స్కీమ్స్ ద్వారా ఆర్థిక ప్రయోజనాలను అందిస్తోంది. ఈపీఎఫ్ఓ అందించే ఇన్సూరెన్స్ స్కీమ్ […]
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో మంత్ ఎండ్ మొబైల్ ఫెస్టివల్ సేల్ జనవరి 27 నుంచి 31 వరకు కొనసాగనున్నది. ఈ సేల్ లో బ్రాండెడ్ మొబైల్స్ పై బ్లాక్ బస్టర్ డీల్స్ ను అందిస్తోంది. తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్లతో 5G ఫోన్ కావాలనుకునే వారు ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోవద్దు. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ వివోకు చెందిన Vivo T3x 5G ఫోన్ పై భారీ […]
గవర్నమెంట్ జాబ్ సాధించడం గగనమైపోయింది. కాంపిటిషన్ హెవీగా ఉంటుంది. సరైన ప్రణాళిక, డెడికేషన్ ఉంటే తప్పా జాబ్ పొందలేరు. 30 వేల శాలరీ వచ్చే ఉద్యోగాలకు పోటీ ఎక్కువ, లక్ష రూపాయల జీతం వచ్చే ఉద్యగాలకు పోటీ తక్కువ ఉంటుంది. మరి మీరు కూడా లక్ష రూపాయల జీతంతో మంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ భారీ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. […]
డైలీ తీసుకునే ఆహారం ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తూ ఉంటుంది. పౌష్టికాహారాన్ని తీసుకుంటే ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదు. అయితే ఆహారం తీసుకునేటప్పుడు చాలా మంది తప్పులు చేస్తుంటారు. వేగంగా తినడం, పూర్తిగా నమలకుండా తీసుకోవడం, తేలికగా జీర్ణం కాని ఆహార పదార్థాలను తీసుకుంటుంటారు. దీంతో ఆహారం తిన్న వెంటనే కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతుంటాయి. మరి ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఈ తప్పులు చేయొద్దని సూచిస్తున్నారు నిపుణులు. చాలా మందికి కొంచెం […]
స్మార్ట్ ఫోన్ హ్యూమన్ లైఫ్ స్టైల్లో భాగం అయిపోయింది. కాల్స్ నుంచి మొదలుకుని బ్యాంక్ పనుల వరకు మొబైల్ కీలకంగా మారింది. అందుకే ఫోన్ ను చాలా జాగ్రత్తగా యూజ్ చేస్తుంటారు. ఫోన్ లో ఫోటోలు, వీడియోలు, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ను కూడా స్టోర్ చేసుకుంటుంటారు. అయితే ఎప్పుడైనా ఫోన్ పోగొట్టుకుంటే మీ డేటా అంతా చోరీకి గురయ్యే ప్రమాదం ఉంటుంది. దీనికి చెక్ పెట్టేందుకు గూగుల్ అద్భుతమైన ఫీచర్ ను తీసుకొచ్చింది. అదే గూగుల్ ఐడెంటిటీ […]
వరల్డ్ వైడ్ గా క్రికెట్ కు ఎలాంటి క్రేజ్ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. పనులన్నీ వదులుకుని మ్యాచ్ చూసేందుకు రెడీ అవుతుంటారు క్రికెట్ ఫ్యాన్స్. మ్యాచ్ ఎక్కడ జరిగినా స్టేడియాల్లో వాలిపోతుంటారు. క్రికెట్ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫిబ్రవరి 19న ప్రారంభం కానున్నది. పాకిస్థాన్ , దుబాయ్ వేదికలుగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. అయితే ఈ ఈవెంట్ కు సంబంధించిన టికెట్ల వివరాలను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, పాకిస్తాన్ […]
జస్ ప్రీత్ బుమ్రా.. బుల్లెట్ లాంటి బంతులతో బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థి ప్లేయర్స్ కు ముచ్చెమటలు పట్టిస్తాడు. మెరుపు బౌలింగ్ తో ప్రత్యర్థి జట్లను చతికిలపడేస్తాడు. టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషిస్తుంటాడు. క్రికెట్ హిస్టరీలో ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు జస్ ప్రీత్ బుమ్రా. ఇప్పుడు మరోసారి అరుదైన గౌరవాన్ని దక్కించుకుని హిస్టరీ క్రియేట్ చేశాడు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 2024కి గానూ ఐసీసీ టెస్టు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికయ్యాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ […]
ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్ జిల్లాలో ఫైయాష్ కోసం గొడవలు మొదలయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫైయాష్ కోసం ఆదినారాయణ రెడ్డి వర్గీయులు తమలో తామే దాడులకు పాల్పడ్డారు. ఎర్రగుంట్ల మండలం లోని థర్మల్ పవర్ ప్రాజెక్టులో ప్లైయాస్ కోసం ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాలు కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసుకున్నారు. పాండ్ యాష్ ప్లాంట్ లో లోడింగ్ అంశంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ దాడిలో పలువురు గాయపడినట్లు సమాచారం. […]