సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కు ఉండే క్రేజ్ వేరు. కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చే జాబ్ నోటిఫికేషన్ల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. మంచి జీతాలు, ప్రభుత్వం కల్పించే సౌకర్యాల కారణంగా హెవీ డిమాండ్ ఉంటుంది. మీరు కూడా జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వారికి గుడ్ న్యూస్. ఇటీవల అగ్రి కల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. […]
ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు, ఈకామర్స్ సంస్థల్లో చేరి వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. అన్ని వేళల్లో కస్టమర్లకు సేవలందిస్తున్నారు. జొమాటో, స్విగ్గీ, జెప్టో, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థలు ఫుడ్, గ్రాసరీ, ఇతర వస్తువులను కస్టమర్లు ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటే ఇంటికే డెలివరీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆన్ లైన్ డెలివరీ వర్కర్స్ కు డిమాండ్ పెరిగింది. అయితే ఆయా సంస్థల్లో వర్క్ చేసే ఆన్ లైన్ డెలివరీ వర్కర్స్ […]
యూనియన్ బడ్జెట్ 2025-26 ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో అందరి దృష్టి ఆదాయపన్నుపైనే ఉంది. ఇన్ కం ట్యాక్స్ ఎంత విధిస్తారు? కొత్త పన్ను శ్లాబులు ఎలా ఉంటాయి? అని చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో నిర్మలా సీతారామన్ కొత్త ఆదాయ పన్ను శ్లాబులను ప్రకటించింది. మధ్య తరగతి వేతన జీవులకు బిగ్ రిలీఫ్ ను ఇచ్చింది. ఇప్పటి వరకు రూ. 7 లక్షల వార్షిక ఆదాయం ఉన్న […]
దేశంలో ఆర్థిక అసమానతలను తొలగించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. పేద వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఆర్థిక సాయం అందించే పథకాలను తీసుకొస్తున్నాయి. ఈ పథకాలతో సాయం అందిస్తూ అండగా నిలుస్తున్నాయి. కాగా కేంద్రం అందించే స్కీముల్లో పేదలకు వరం లాంటి స్కీమ్ ఒకటి ఉంది. అదే పీఎం ముద్ర యోజన స్కీమ్. ఈ పథకం ద్వారా ఏకంగా రూ. 20 లక్షల వరకు లోన్ పొందే ఛాన్స్ ఉంటుంది. వ్యాపారం చేయాలనుకునే వారికి […]
కలియుగ దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశీయులు సైతం సందర్శిస్తుంటారు. ఎంతో ఖ్యాతి ఉన్న తిరుమల శ్రీవారి ఆలయంపై ఇటీవల విమానాలు చక్కర్లు కొట్టడం చర్చనీయాంశంగా మారింది. నేడు(శనివారం) మరోసారి ఆలయ గోపురం పై నుంచి విమానం చక్కర్లు కొట్టింది. కాగా ఆగమ శాస్త్రాల నిబంధనల ప్రకారం శ్రీవారి ఆలయంపై నుంచి రాకపోకలు నిషిద్ధం. రాకపోకలు సాగిస్తే ఆపదలు సంభవిస్తాయని ఆగమ పండితులు టీటీడీకి సూచించారు. దీనిపై టీటీడీ పలుమార్లు కేంద్రానికి […]
భారత్- ఇంగ్లండ్ మధ్య జరిగిన నాలుగో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. సిరీస్ పై కన్నేసిన టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది. టఫ్ ఫైట్ లో ఇంగ్లండ్ ను సూర్యకుమార్ సేన మట్టికరిపించింది. 15 పరుగుల తేడాతో ఇంగ్లీష్ జట్టుపై ఘన విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత 20 […]
అధిక బరువు, ఊబకాయం చాలా మందిని వేధిస్తున్న సమస్యలు. ఆహారపు అలవాట్లు, హ్యూమన్ లైఫ్ స్టైల్ కారణంగా ఈ సమస్యల భారిన పడుతున్నారు. బరువు తగ్గేందుకు చేయని ప్రయోగం అంటూ ఉండదు. మితంగా ఆహారం తీసుకోవడం, వ్యాయామం, జిమ్ముల్లో చేరి చెమటోడ్చుతుంటారు. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా బరువు తగ్గే ఛాన్స్ ఉంటుంది. వాటిల్లో జున్ను, టోఫు ఒకటి. పాల ఉత్పత్తులైన జున్ను తినొచ్చా? దీనికి ప్రత్యామ్నాయమైన టోఫును తీసుకోవచ్చా? అనే […]
పూణే వేదికగా భారత్- ఇంగ్లండ్ మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరుగుతోంది. గెలుపు కోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. కాగా ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్స్ నష్టపోయి 181 పరుగులు చేసి ఇంగ్లండ్ కు 182 పరుగుల టార్గెట్ ను నిర్ధేశించింది. ఇక ఈ మ్యాచ్ లో భారత సారథి సూర్యకుమార్ యాదవ్ […]
లేటెస్ట్ ఫీచర్స్ తో న్యూ మొబైల్స్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇస్తూనే ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు అప్ డేటెడ్ వర్షన్లతో బడ్జెట్ ధరల్లోనే మొబైల్స్ ను తీసుకొస్తున్నాయి. స్మార్ట్ ఫోన్స్ పై కళ్లు చెదిరే ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈకామర్స్ సంస్థలు సైతం ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున్నాయి. మీరు ఈ మధ్య కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. రియల్ మీ […]
జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా వంటి టెలికాం సంస్థలు టారిఫ్ ధరలను పెంచిన అనంతరం మొబైల్ యూజర్లు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ నెట్ వర్క్ కు క్యూ కట్టారు. వేలాది మంది బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ కి మారారు. ఇదే సమయంలో కస్టమర్లను ఆకర్షించేందుకు బీఎస్ఎన్ఎల్ చౌక ధరల్లో రీఛార్జ్ ప్లాన్స్ ను ప్రవేశపెడుతున్నది. తక్కువ ధరకే అదిరిపోయే బెనిఫిట్స్ ను అందిస్తోంది. ఈ క్రమలో తన కస్టమర్ల కోసం అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్ […]