Veerababu Burugadda
Author- NTV Telugu-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
దక్షిణ మధ్య రైల్వే 2026 ఆగస్టు 24 నుంచి 26 వరకు తన జోన్ పరిధిలో నిర్వహించిన మూడు రోజుల భారీ టికెట్ తనిఖీ డ్రైవ్లో రూ. 1.28 కోట్లకు పైగా జరిమానాలు వసూలు చేసింది. పండుగలు, సెలవుల కాలాన్ని దృష్టిలో ఉంచుకుని అనధికారిక ప్రయాణాలను అరికట్టడం, అలాగే అసలైన ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న 13,964 మందిని, బుక్ చేయని లగేజీతో ఉన్న […] -
Ram Mohan Naidu: ‘పీ4’ విధానంలో శ్రీకాకుళం జిల్లాకు ‘ఎ’ గ్రేడ్.. ప్రశంసించిన కేంద్ర మంత్రి..
రెండేళ్లలో నేరిడి బ్యారేజీ పూర్తి చేసి తీరతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. శ్రీకాకుళంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంత దశాబ్దాల కలయిన నేరిడి ప్రాజెక్టు సమస్యను కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా పరిష్కరించిందని, వచ్చే రెండేళ్లలో పనులను శరవేగంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మౌలిక వసతుల కల్పన, ప్రాంతీయ అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, […] -
Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి చెక్పోస్ట్ వద్ద పోలీసులకు భారీగా గంజాయి లభ్యమైంది. అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు క్రమం తప్పకుండా నిర్వహించే వాహనాల తనిఖీల్లో ఈ అక్రమ వ్యాపారం బయటపడింది. రోడ్డుపై అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్న ఒక కారును పోలీసులు నిలిపి తనిఖీ చేశారు. ఆ తనిఖీల్లో కారు లోపల రహస్యంగా దాచిన సుమారు 61 కిలోల డ్రై గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఈ గంజాయి మార్కెట్ విలువ దాదాపు 3 […] -
Liquor Policy: లిక్కర్ పాలసీపై తమిళనాడులో రాజకీయ వేడి.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త విధానం..
తమిళనాడులో మద్యం విక్రయాలు, టాస్మాక్ (TASMAC) పాలసీపై తీవ్ర స్థాయి రాజకీయ దుమారం రేగుతోంది. సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టాస్మాక్ మద్యం దుకాణాల్లో ప్రభుత్వం సరికొత్త డిజిటల్ విధానాన్ని అమలు చేయడానికి సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు అనుసరిస్తున్న మాన్యువల్ ఇండెంట్ పద్ధతికి స్వస్తి పలికి, ప్రత్యేక హ్యాండ్హెల్డ్ పరికరాల ద్వారానే నేరుగా దుకాణాల నుంచి స్టాక్ ఇండెంట్ను నమోదు చేసే ప్రక్రియకు విద్యాశాఖ, అబ్కారీ శాఖలు శ్రీకారం చుట్టాయి. అయితే ఈ డిజిటలైజేషన్ తోపాటు రాష్ట్రంలో […] -
SSC Memos: మార్చి, జూన్ 2026 పరీక్షల్లో పాసైన ‘పది’ విద్యార్థులకు అలర్ట్.. రేపు సర్టిఫికేట్ల పంపిణీ..
తెలంగాణలో పదో తరగతి చదువు పూర్తిచేసుకుని ఉత్తీర్ణులైన విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ, ప్రభుత్వ పరీక్షల విభాగం కీలక సమాచారాన్ని అందించాయి. 2026 మార్చి నెలలో జరిగిన ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షలతో పాటు, జూన్ 2026లో నిర్వహించిన అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల ఒరిజినల్ పాస్ సర్టిఫికెట్లను ఆగస్టు 29, 2026న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలకు పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మోడల్ స్కూళ్లు, ఎయిడెడ్, ప్రైవేటు యాజమాన్యాల్లోని పాఠశాలలన్నింటికీ ఈ […] -
Jio IPO: మీకు జియోలో వాటా కావాలా..? ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సెబీ..
రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ విభాగమైన ‘జియో ప్లాట్ఫార్మ్స్’ తొలి పబ్లిక్ ఆఫరింగ్ (IPO) ప్రతిపాదనకు భారత మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ తుది ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూ ద్వారా కంపెనీ దాదాపు 27 కోట్ల కొత్త ఈక్విటీ షేర్లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సమాయత్తమవుతోంది. విశ్లేషకుల అంచనాల ప్రకారం.. ఈ ఆఫర్ ద్వారా కంపెనీ సుమారు రూ. 37,000 కోట్లకు పైగా నిధులను సమీకరించే అవకాశం ఉంది. దీంతో భారత స్టాక్ మార్కెట్ […] -
AP Govt: 18 ఏళ్లు నిండిన వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త.. రూ.2 లక్షల చొప్పున సాయం..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల విషయంలో అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు పరిధిలో భూములు, ఆస్తులు కోల్పోయిన వారందరికీ తగిన సాయం అందించి, పూర్తిస్థాయిలో భరోసా నింపాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో నిర్ణయించిన కటాఫ్ డేట్ తర్వాత కూడా అర్హత పొందిన ప్రతి ఒక్కరికీ ఎక్స్ గ్రేషియా అందించేలా సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గెజిట్ లేదా సోషియో ఎకనామిక్ సర్వేలో నమోదు కాకపోయినా, […] -
Nepal Floods: నేపాల్ వరదలు.. కొట్టుకొచ్చిన బంగారం, వెండి, డబ్బులు..
భారీ వర్షాలు, ప్రళయకారక వరదలతో నేపాల్ తీవ్రంగా విలవిలలాడుతోంది. కొండచరియలు విరిగిపడి, నదులు ఉప్పొంగడంతో వందలాది ఇళ్లు, మౌలిక వసతులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. అనేక ప్రాంతాల్లో జనాలు తమ సర్వస్వాన్ని కోల్పోయి వీధిన పడ్డారు. ఇలాంటి విపత్తు సమయంలో విపరీతమైన నష్టం, ప్రాణనష్టం వాటిల్లుతుండగా, మానవత్వంలోని రెండు విభిన్న కోణాలు బయటపడ్డాయి. ఒకవైపు వరద ప్రవాహంలో కొట్టుకొచ్చిన ఓ మహిళ మృతదేహం నుంచి కొందరు ఆభరణాలను దొంగిలించిన దారుణ ఘటన కలకలం రేపింది. నారాయణి నది […] -
Joe Root: రిక్కీ పాంటింగ్ రికార్డు చెల్లాచెదురు.. జో రూట్ అరుదైన ఘనత..
ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ తన సుదీర్ఘ టెస్టు కెరీర్లో మరో అరుదైన ఘనతను సాధించాడు. పాకిస్థాన్తో లార్డ్స్ వేదికగా ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచ్లో బరిలోకి దిగడం ద్వారా టెస్టు క్రికెట్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో అత్యున్నత స్థానానికి చేరుకున్నాడు. ఇది రూట్కు 168వ టెస్టు మ్యాచ్ కాగా, ఈ ఘనత ద్వారా అతడు ఆస్ట్రేలియా దిగ్గజాలు రిక్కీ పాంటింగ్, స్టీవ్ వా రికార్డులను సమం చేశాడు. అంతేకాకుండా తన తోటి […] -
CM Chandrababu: అనకాపల్లి అభివృద్ధిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. గూగుల్ డేటా సెంటర్, గోదావరి జలాలపై స్పష్టత..
అనకాపల్లి కేవలం బెల్లానికి మాత్రమే పరిమితం కాదని, రాబోయే రోజుల్లో దేశంలోనే అత్యుత్తమ ఇండస్ట్రియల్ హబ్గా ఆవిర్భవిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తాము చేస్తున్న అభివృద్ధిని ప్రజలు అభిమానిస్తే అదే తమకు అసలైన తృప్తినిస్తుందని పేర్కొన్నారు. సమాజానికి మంచి చేసే ప్రతి పనిలోనూ సవాళ్లు, విమర్శలు ఎదురవుతాయని.. అయితే అభివృద్ధి ప్రయాణం ఆగదని తేల్చి చెప్పారు. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వస్తే నీటి ఎద్దడి తలెత్తుతుందంటూ కొందరు అసత్య ప్రచారం […]
తాజావార్తలు
-
Uday Krishna Reddy : ఉదయ్ కృష్ణారెడ్డికి హైకోర్టు బిగ్ రిలీఫ్.. పొటెన్సీ టెస్ట్పై కీలక ఆదేశాలు.!
-
Ayyappa Prasadam: శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం ఇంట్లోనే చేసుకోండిలా!
-
Tollywood Stars : ఆరోగ్యాన్ని పక్కన పెట్టి షూటింగ్స్కు పరుగులు ఎందుకు?
-
Supreme Court: సీజేపీ నిరసనకారుడికి నోటీసు.. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్పై సుప్రీంకోర్టు ఆగ్రహం
-
The Paradise: ప్యారడైజ్కు ప్యాకప్.. ఇక థియేటర్లలో నాని మాస్ రచ్చే!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!