Veerababu Burugadda
Author- NTV Telugu-
BC Reservations: అసెంబ్లీ ముందుకు బీసీ రిజర్వేషన్ బిల్లు.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్స్..
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే అత్యంత కీలకమైన బీసీ రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. గత ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు (బీసీలు) 34 శాతం రిజర్వేషన్లు పునరుద్ధరించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇప్పటికే సమగ్ర కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఒక […] -
Be Alert: కొండపై దొంగల ముఠా.. ఆదమరిస్తే అంతే..
శ్రీవారి భక్తులే వారి టార్గెట్…భక్తులు ఆదమరిస్తే చాలు… వారి వస్తువులు మాయం.. ఏమారితే ఇక అంతే సంగతులు..వారి నుంచి అధిక మొత్తాన్ని వసూలు చేస్తారు. ఇలా శ్రీవారి భక్తులను మోసం చేస్తున్న ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా దోరకని దొంగల సంఖ్య ఎక్కువే ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తూంటారు. స్వామివారి దర్శనం కోసం తిరుమలకు విచ్చేసిన భక్తులకు వసతి గదులు మొదలుకోని […] -
Nara Lokesh: బాధిత కుటుంబాలకు భరోసా.. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం: మంత్రి నారా లోకేష్
లాభదాయకమైన ఉద్యోగాల పేరుతో థాయ్లాండ్ వెళ్లి ఆపై మయన్మార్ సరిహద్దులకేసి సైబర్ స్కామ్ ముఠాల చేతుల్లో చిక్కుకుంటున్న తెలుగు యువకుల పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల కొంతమంది తెలుగు విద్యార్థులు తాము బ్యాంకాక్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమను బలవంతంగా మయన్మార్ తరలించి సైబర్ నేరాలకు పాల్పడేలా వేధిస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా తమ ఆర్తిని వెళ్లబోసుకున్నారు. ఈ విషయంపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వారిని సురక్షితంగా మాతృభూమికి రప్పిస్తామని […] -
CGST Superintendent: రూ.50 వేలు లంచం.. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ సీజీఎస్టీ (CGST) సూపరింటెండెంట్..
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇబ్రహీంపట్నం సెంట్రల్ జీఎస్టీ రేంజ్ కార్యాలయంలో రూ. 50 వేల లంచం తీసుకుంటూ సీజీఎస్టీ సూపరింటెండెంట్ బానోతు మంగమ్మ సీబీఐకి చిక్కారు. ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన పన్ను బకాయిల వ్యవహారంలో డిమాండ్ నోటీసు జారీ చేయకుండా, ఆ అంశాన్ని పూర్తిగా ముగించేందుకు ఆమె రూ. 1.50 లక్షల లంచం డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) అధికారులు ఆగస్టు 10న కేసు నమోదు చేసి, వెంటనే పక్కా […] -
ICC: క్రికెట్ ప్రపంచంలో ఐసీసీకి ఊహించని షాక్.. తిరగబడ్డ రెండు దేశాలు..
క్రికెట్ స్కాట్లాండ్, రాయల్ డచ్ క్రికెట్ అసోసియేషన్ (కేఎన్సీబీ) కలిసి పురుషుల వన్డే ప్రపంచకప్ ఫార్మాట్లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇటీవల చేసిన మార్పులను తీవ్రంగా విమర్శించాయి. ఈ మార్పుల సమాచారం గురించి ఐసీసీ తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఇతర అసోసియేట్ సభ్యులతో కలిసి ఈ మార్పులకు సంబంధించిన ప్రక్రియపై స్పష్టత , అధికారిక లిఖితపూర్వక సమాచారం కోరుతూ ఐసీసీతో […] -
KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
భారత మాజీ క్రికెటర్, పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ వసీం జాఫర్ టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్కు రాహుల్ సారథిగా, జాఫర్ బ్యాటింగ్ కోచ్గా పనిచేసిన సమయంలో ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఇటీవల ఒక క్రికెట్ టాక్ షోలో మాట్లాడిన జాఫర్, కేఎల్ రాహుల్ నాయకత్వ బాధ్యతలు తీసుకోకపోవడమే అతని వ్యక్తిత్వానికి, ఆటతీరుకు ఎంతో మంచిదని అభిప్రాయపడ్డారు. కప్టెన్సీ భారం లేకపోతే రాహుల్ తన సహజసిద్ధమైన […] -
Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
విజయనగరంలో సీనియర్ వైఎస్సార్సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ కూటమి ప్రభుత్వంపై విమర్శల దాడి చేశారు. రాష్ట్రంలో డీఎస్సీ నిర్వహణలో తీవ్ర అవకతవకలు జరిగాయని, దీనిపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు సంబంధిత మంత్రిని పదవి నుంచి పక్కన పెట్టాలని స్పష్టం చేశారు. యువత, నిరుద్యోగులు తమ సమస్యలపై గత డెబ్బై రోజులకు పైగా పోరాటం చేస్తున్నారని, వారు ర్యాలీలు చేయడానికి ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకోవడం సరికాదని మండిపడ్డారు. వెనక్కి వెళ్తామన్నా […] -
JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
జార్ఖండ్ రాజధాని రాంచీలో రిక్రూట్మెంట్ పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ నిర్వహించిన ‘అసెంబ్లీ మార్చ్’ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వేలాది మంది జేపీఎస్సీ (JPSC), జేఎస్ఎస్సీ (JSSC) అభ్యర్థులు చేపట్టిన ఈ ముట్టడి కార్యక్రమంలో పోలీసులు నిరసనకారులను అడ్డుకోవడానికి లాఠీఛార్జ్ చేయడంతో పాటు టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లను ప్రయోగించారు. జగన్నాథ్పూర్ ఆలయం సమీపంలోని చివరి బారికేడ్ను నిరసనకారులు దాటుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుని పలువురు అభ్యర్థులు గాయపడ్డారు. పోలీసులు నీటి ఫిరంగులను విచక్షణారహితంగా […] -
Sarfaraz Khan: వాట్ ఏ కమ్ బ్యాక్ డ్యూడ్.. సర్ఫరాజ్ ఖాన్పై ప్రశంసలు.. 17 కిలోలు తగ్గి మరీ..
సర్ఫరాజ్ ఖాన్ భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయడం ఆయన పట్టుదలకు, శ్రమకు దక్కిన ప్రతిఫలం. “నేను జట్టుకు సరిపోకపోవచ్చు, కానీ నా ప్రయత్నంలో ఎలాంటి లోటు ఉంచను” అని గతంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆయన, అనుకూలించని పరిస్థితులను సైతం దాటుకొని తిరిగి భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. ఆస్ట్రేలియా, ఇతర సిరీస్ల్లో సాయి సుదర్శన్ గాయపడటంతో, గత రెండేళ్లుగా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సర్ఫరాజ్కు శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే రెండు […] -
AP Rain Alert: ఏపీలో రానున్న మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల వారు జాగ్రత్త..
ఆంధ్రప్రదేశ్లో రాగల కొన్ని గంటల్లో పలు ప్రాంతాల్లో వాతావరణంలో ఆకస్మిక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. ముఖ్యంగా రానున్న మూడు గంటల వ్యవధిలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పులు, అల్పపీడన ద్రోణి ప్రభావంతో తీరప్రాంతం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షపాతం నమోదు కావచ్చని అధికారులు వెల్లడించారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, పశువుల కాపరులు […]
తాజావార్తలు
-
Heavy Rain Alert: ఉరుములు, మెరుపులతో దంచికొట్టనున్న వర్షాలు.. ఆ 13 జిల్లాల్లో డేంజర్ బెల్స్..
-
India vs Pakistan: పాకిస్థాన్ను చిత్తు చేసిన భారత్.. హాకీ వరల్డ్ కప్లో టాప్-8కి దూసుకెళ్లిన టీమిండియా
-
Road Accident: సిద్దిపేటలో దారుణం.. అదుపుతప్పి బావిలో పడ్డ కారు, అక్కడికక్కడే నలుగురు మృతి..
-
WTC Final: భారత్కు అసలైన పరీక్ష.. WTC ఫైనల్ చేరాలంటే ఇలా చేయాల్సిందే..
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!