China and Russia Back Cuba: చిన్న దేశమైనా.. అగ్రరాజ్యం అమెరికాకు ఎప్పుడూ పక్కలో బల్లెంలా ఉంటుంది క్యూబా.. అయితే, ప్రపంచ రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతలు నెలకొంటున్న వేళ, క్యూబాకు మద్దతుగా చైనా, రష్యా నిలవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఈ అంశాన్ని మరింత వేడెక్కించాయి. అమెరికా విధించిన కఠిన ఆంక్షల కారణంగా క్యూబా తీవ్ర ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అమెరికా.. క్యూబాపై ఇంధన దిగ్బంధనాన్ని కఠినతరం […]
LPG Shortage: ఆంధ్రప్రదేశ్లో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై కీలక ఆదేశాలు జారీ చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్.. రాష్ట్రంలో ఎలాంటి అంతరాయం లేదన్న ఆయన.. ప్రజలు గ్యాస్ కొరతపై భయాందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. మంత్రి మాట్లాడుతూ, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో ప్రతిరోజూ సమీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న అపోహలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 2,00,479 ఎల్పీజీ సిలిండర్ల డెలివరీలు జరిగాయని వెల్లడించారు. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో, ముఖ్యంగా […]
MP Putta Mahesh: తెలుగుదేశం పార్టీ అధిష్టానం జారీ చేసిన షోకాజ్ నోటీసుపై లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చాడు ఏలూరు లోక్సభ సభ్యులు పుట్టా మహేష్ కుమార్.. అయితే, ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. డ్రగ్స్ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని టీడీపీ అధిష్టానం ఐదు రోజుల గడువుతో నోటీసు జారీ చేసింది. గడువు ముగియడంతో, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ నిన్న రాత్రి తన సమాధానాన్ని సమర్పించినట్లు సమాచారం. Read Also: Iran War: […]
Sri Lanka Refuses US Military Aircraft Landing: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ సమయంలో.. శ్రీలంక కీలక నిర్ణయం తీసుకుంది.. ఉద్రిక్తతల మధ్య తన తటస్థ వైఖరిని స్పష్టంగా వెల్లడించింది. అమెరికా యుద్ధ విమానాలకు తమ భూభాగంలో దిగేందుకు అనుమతి నిరాకరించడం ద్వారా ఈ నిర్ణయాన్ని మరింత బలంగా తెలియజేసింది. శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకే పార్లమెంటులో మాట్లాడుతూ.. అమెరికా రెండు సార్లు యుద్ధ విమానాలను దిగేందుకు అనుమతి కోరిందని తెలిపారు. అయితే, దేశ తటస్థ విధానాన్ని […]
Heat Stroke Warning Signs: మార్చి నెలలోనే ఎండలు దంచికొడుతున్నాయి.. బయటకు వెళ్లాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి దాపురించింది.. అయితే, ఎండైనా.. వాన అయినా.. బయటకు వెళ్లాల్సిన వాళ్లు చాలా మందే ఉంటారు.. వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ వడ దెబ్బ మరియు ఎండదెబ్బ అలసట వంటి వేడి సంబంధిత అనారోగ్య సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలా మంది వడదెబ్బను సాధారణ అలసటగా తీసుకుంటారు. కానీ ప్రారంభంలోనే సంకేతాలను గుర్తించినా.. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయానికి దారితీసే ప్రమాదం […]
High-Protein Soya Poha Recipe: ఉదయాన్నే తినే అల్పాహారం ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనది. ప్రతిరోజూ ఒకే రకమైన బ్రేక్ఫాస్ట్ తిని విసిగిపోయిన వారికి, ప్రోటీన్ అధికంగా ఉండే సోయా పోహా ఒక అద్భుతమైన ఎంపిక. కేవలం 10 నిమిషాల్లో సులభంగా తయారయ్యే ఈ వంటకం రుచికరంగా ఉండటమే కాకుండా, శరీరానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది. సోయా పోహాలో ప్రోటీన్ సమృద్ధిగా ఉండటంతో పాటు, కూరగాయల వల్ల విటమిన్లు, మినరల్స్ కూడా లభిస్తాయి. ఇది రోజంతా ఉత్సాహంగా […]
IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ ఇప్పుడు కేవలం వినోదానికి పరిమితం కాకుండా, భారత క్రికెట్ భవిష్యత్తును నిర్ణయించే కీలక వేదికగా మారింది. 2027 వన్డే ప్రపంచ కప్ సన్నాహాల్లో భాగంగా Board of Control for Cricket in India సెలెక్టర్లు ఈ టోర్నమెంట్పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. సుమారు 20 మంది ఆటగాళ్లతో కూడిన ఒక ప్రధాన జాబితాను సెలక్షన్ కమిటీ సిద్ధం చేసింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని కమిటీ ఈ ఆటగాళ్ల ప్రదర్శన, […]
RK Roja: ఆంధ్రప్రదేశ్లో ఉగాది పండుగ సందర్భంగా రాజకీయ వాతావరణం మరింత ఉత్కంఠభరితంగా మారింది. మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆర్కే రోజా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆమె మాట్లాడుతూ, వైఎస్ జగన్మోన్ రెడ్డి మరియు ఆయన సతీమణి వైఎస్ భారతి కుటుంబ సమేతంగా ఉగాది పండుగను ఆనందంగా జరుపుకున్నారని తెలిపారు. అదే సమయంలో.. సీఎం చంద్రబాబు నాయడు, పవన్ కల్యాణ్ వంటి నేతలు ప్రజలతో కలిసి […]
Gaddar Film Awards 2026: హైదరాబాద్లో ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2026’ ప్రదానోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ప్రజా యుద్ధనౌక గద్దర్ స్మారకార్థం తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరించిన ఈ అవార్డుల వేడుకకు టాలీవుడ్ తారాలోకం తరలివచ్చింది. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకమైన ‘ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు’ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.. Read Also: Lets Her Go With […]
Off The Record: గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మైనార్టీల ఓట్లు ఎక్కువ. అందుకే ఏ పార్టీ అయినా ఈ సీటు మైనారిటీలకే కేటాయిస్తూ వచ్చింది. అందులో భాగంగానే 2014, 2019లో పొగాకు వ్యాపారి ముస్తఫాకు ఇచ్చింది వైసీపీ. రెండు సార్లూ విజయం సాధించారాయన. అయితే… 2024లో తన రాజకీయ వారసత్వాన్ని కూతురు నూరి ఫాతిమాకు ఇచ్చారు ముస్తఫా. ఆ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు మాజీ ఎమ్మెల్యే కుమార్తె. ఇక అప్పటి నుంచి నియోజకవర్గ వైసీపీ కన్వీనర్గా కొనసాగుతున్నారామె. […]