Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Author -

Author- NTV Telugu
    • శ్రీవారి భక్తులకు అలెర్ట్: 2 రోజుల పాటు నడకదారులు మూసివేత..
      ఆంధ్రప్రదేశ్

      శ్రీవారి భక్తులకు అలెర్ట్: 2 రోజుల పాటు నడకదారులు మూసివేత..

      తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ముఖ్యమైన గమనిక.. రెండు రోజుల పాటు.. తిరుమలకు వెళ్లే రెండు నడకదారులను మూసివేయాలని నిర్ణయించింది టీటీడీ.. రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన టీటీడీ.. ముందస్తు చర్యలు చేపట్టింది.. అందులో భాగంగా.. బుధ, గురువారాల్లో తిరుమలకు వెళ్లే రెండు నడకదారులైన అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ప్రకటించింది… వర్షాల నేపథ్యంలో.. భక్తుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ […]
    • ఎల్లుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ఆమోదానికి 14 ఆర్డినెన్స్‌లు..!
      ఆంధ్రప్రదేశ్

      ఎల్లుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ఆమోదానికి 14 ఆర్డినెన్స్‌లు..!

      ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధం అయ్యింది.. ఎల్లుండి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కీలక ఆర్డినెన్స్‌లపై ఫోకస్‌ పెట్టింది సర్కార్.. అసెంబ్లీ ఆమోదానికి కీలక ఆర్డినెన్సులు తీసుకురానున్నారు. ఈ ఏడాది జులై నుంచి ఇప్పటి వరకు వివిధ శాఖలకు సంబంధించి 14 ఆర్డినెన్సులను జారీ చేసింది ప్రభుత్వం.. ఒకే రోజున 14 ఆర్డినెన్సులను శాసనసభ, శాసన మండలి ఆమోదించేలా ప్రభుత్వం ప్లాన్‌ చేస్తోంది.. ఆమోదానికి రానున్న ఆర్డినెన్స్‌లు: ఏపీ శాసనసభ శీతాకాల సమావేశాల్లో ఆమోదానికి రానున్న ఆర్డినెన్స్‌ల […]
    • లైవ్‌: 5వ రోజు కోటి దీపోత్సవం
      భక్తి

      లైవ్‌: 5వ రోజు కోటి దీపోత్సవం

    • టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. పాలకవర్గానికి క్యాన్సర్..!
      జగిత్యాల

      టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. పాలకవర్గానికి క్యాన్సర్..!

      అధికార టీఆర్ఎస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.. ఇవాళ వాకర్స్ వెలిఫేర్‌ అసోసియేషన్ సమావేశంలో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్… జగిత్యాల అధికార మున్సిపల్ పాలక వర్గంపై హాట్ కామెంట్స్ చేశారు.. జగిత్యాల మున్సిపల్ పాలక వర్గానికి క్యాన్సర్ వచ్చిందంటూ కాకరేపిన ఆయన.. జగిత్యాల బల్దియా రోగం త్వరలో బాగు చేయాలి అని కామెంట్‌ చేశారు.. Read Also: మాంసాహారం విక్రయాలపై గుజరాత్‌ […]
    • మాంసాహారం విక్రయాలపై గుజరాత్‌ సంచలన నిర్ణయం.. వారికి షాక్..!
      జాతీయం

      మాంసాహారం విక్రయాలపై గుజరాత్‌ సంచలన నిర్ణయం.. వారికి షాక్..!

      గుజరాత్‌ సర్కార్‌ మాంసాహార విక్రయాలపై సంచలన నిర్ణయం తీసుకుంది.. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రోడ్డుపై ఆహారం విక్రయించే వారిపై ప్రతీకూల ప్రభావం చూపుతుందనే ఆందోళన మొదలైంది… అహ్మదాబాద్‌లోని స్కూళ్లు, కళాశాలలు, మతపరమైన ప్రదేశాలకు 100 మీటర్ల పరిధిలో ఫుడ్‌స్టాళ్లలో మాంసాహారం విక్రయించడంపై నిషేధం విధించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం.. అయితే, ఈ నిర్ణయంపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి.. కొందరు ప్రభుత్వ నిర్ణయాన్ని ఆహ్వానిస్తుండగా.. మరి కొందరు బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు.. ముఖ్యంగా చిరు వ్యాపారులు.. ఈ నిర్ణయం.. […]
    • దీదీ ఢిల్లీ బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
      జాతీయం

      దీదీ ఢిల్లీ బాట.. ప్రధాని మోడీతో భేటీ..!

      తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ మరోసారి హస్తిన పర్యటనకు సిద్ధం అయ్యారు.. ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు ఆమె ఢిల్లీలో పర్యటించనున్నారు.. ఈ నెల 22న హస్తినకు వెళ్లనున్న ఆమె.. తిరిగి 25న కోల్‌కతాకు చేరుకోనున్నారు.. ఈ పర్యటనలో వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశం అవుతారని తెలుస్తోంది.. ఇదే సమయంలో.. ప్రధాని మోడీని కూడా కలిసే అవకాశం ఉందని సమాచారం.. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, […]
    • ‘బెస్ట్‌ టూరిజం విలేజ్‌’ మన భూదాన్‌పోచంపల్లి..
      Top Story

      ‘బెస్ట్‌ టూరిజం విలేజ్‌’ మన భూదాన్‌పోచంపల్లి..

      తెలంగాణలోని భూదాన్‌ పోచంపల్లి విలేజ్‌ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది… రాష్ట్రంలోని చారిత్రక, పర్యాటక ప్రదేశాలకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోంది… ఇటీవలే రామప్ప దేవాలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ హోదాను కల్పించగా.. ఇప్పుడు ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా పనిచేస్తున్న ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్‌డబ్ల్యూటీవో) నిర్వహించిన బెస్ట్‌ టూరిజం విలేజ్‌ పోటీల్లో భారత్‌ నుంచి పోటీపడిన తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి గ్రామం ఆ ఘనత సాధించింది.. భారత్‌ నుంచి భూదాన్‌పోచంపల్లితో పాటు మేఘాలయలోని కాంగ్‌థాన్, మధ్యప్రదేశ్‌లోని […]
    • ఏపీలో ప్రారంభ‌మైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక‌ల పోలింగ్‌…
      Top Story

      ఏపీలో ప్రారంభ‌మైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక‌ల పోలింగ్‌…

      ఏపీలో 10 జెడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాల‌కు పోలింగ్ ప్రారంభం అయింది.  ఉద‌యం 7 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ జ‌ర‌గ‌నున్న‌ది.  మొత్తం 8 ల‌క్ష‌ల మంది ఓట‌ర్లు త‌మ ఓటుహ‌క్కును వినియోగించుకోబోతున్నారు.  కాగా, గ‌తంలో వివిధ కార‌ణాల‌తో ఎన్నిక‌లు నిలిచిపోయిన స్థానాల్లో ఇప్పుడు పోలింగ్ నిర్వ‌హిస్తున్నారు.  ఈ ఎన్నిక‌ల పోలింగ్ కోసం 954 కేంద్రాలను ఏర్పాటు చేశారు.   Read: యూపీ పూర్వాంచ‌ల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ల్యాండింగ్ కానున్న ప్ర‌ధాని విమానం… 10 […]
    • యూపీ పూర్వాంచ‌ల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ల్యాండింగ్ కానున్న ప్ర‌ధాని విమానం…
      Top Story

      యూపీ పూర్వాంచ‌ల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ల్యాండింగ్ కానున్న ప్ర‌ధాని విమానం…

      ప్ర‌ధాని మోడీ ఈరోజు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు.  ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని పూర్వాంచ‌ల్ ఎక్స్‌ప్రెస్ వే ను ప్రారంభించ‌బోతున్నారు.  భార‌త్ వాయుసేన‌కు చెందిన సీ 130 జె సూప‌ర్ హెర్క్యుల‌స్ విమానంలో ఎక్స్‌ప్రెస్ వే పై దిగ‌నున్నారు.  అనంతం ఎక్స్‌ప్రెస్‌వేను జాతికి అంకితం చేస్తారు.  340 కిలోమీట‌ర్ల పొడ‌వైన జాతీయ రహ‌దారిపై అక్క‌డ‌క్క‌డా వాయుసేన విమానాలు అత్య‌వ‌స‌రంగా ల్యాండింగ్ అయ్యేందుకు అనుగుణంగా సిమెంట్ వే ల‌ను నిర్మించారు.   Read: న‌వంబ‌ర్ 16, మంగ‌ళ‌వారం దిన‌ఫ‌లాలు… ఆదివారం రోజున […]
    • న‌వంబ‌ర్ 16, మంగ‌ళ‌వారం దిన‌ఫ‌లాలు…
      Top Story

      న‌వంబ‌ర్ 16, మంగ‌ళ‌వారం దిన‌ఫ‌లాలు…

      మేషం :- విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. వస్త్ర, ఫ్యాన్సీ, మందులు, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఇంటా బయటా స్త్రీల ఆధిపత్యం కొనసాగుతుంది. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ అవసరం. బద్దకాన్ని వదలి చురుగ్గా ఉండండి. రవణా రంగాలలోని వారికి సంతృప్తి కానవస్తుంది. వృషభం :- ఉద్యోగస్తులు యూనియన్ కార్యకలాపాల్లో చురుగ్గా వ్యవహరిస్తారు. ఏ మాత్రం పొదుపు సాధ్యం కాదు. మీకు తెలియకుండానే దుబారా ఖర్చులు చేస్తారు. ఆకస్మికంగా బిల్లులు చెల్లిస్తారు. మీ బాధ్యతలను […]
    ←1…1,8361,8371,8381,8391,840…2,123→

తాజావార్తలు

  • Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..

  • Salt : జాగ్రత్త..! ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? ఈ ప్రమాదం గురించి తెలుసుకోండి..!

  • Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్‌.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల

  • Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?

  • Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions