-
నేటితో ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనాలు..
వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలను నేటితో నిలిపేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం.. శ్రీవారి ఆలయంలో నేటితో వైకుంఠ ద్వార దర్శనాలు నిలిపివేస్తామని టీటీడీ ప్రకటించింది.. కాగా, పది రోజులు పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగిస్తూ వచ్చిన టీటీడీ.. ఇవాళ అర్దరాత్రితో వైకుంఠ ద్వారాలు మూసివేయాలని గతంలోనే నిర్ణయం తీసుకున్న విషయం తెలసిందే.. ఇక, ప్రస్తుతం కోవిడ్ మరోసారి విరుచుకుపడుతున్న నేపథ్యంలో.. పరిమిత సంఖ్యలోనే భక్తులను దర్శనానికి అనుమతించింది టీటీడీ.. మరోవైపు.. శుక్రవారం […] -
స్కూళ్లలో కరోనా కలకలం.. 10 శాతం కేసులు అక్కడే..
కరోనా థర్డ్వేవ్ విరుచుకుపడుతోంది.. దేశవ్యాప్తంగానే కాదు.. రాష్ట్రంలోనూ కోవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది.. ఇక, స్కూళ్లపై పంజా విసురుతోంది మహమ్మారి.. ప్రకాశం జిల్లాలోని పాఠశాలల్లో కరోనా కల్లోలం కొనసాగుతోంది.. తాజాగా 54 మంది ఉపాధ్యాయులు, 18 మంది విద్యార్థులు, నలుగురు నాన్ టీచింగ్ స్టాఫ్ కు కరోనా పొజిటివ్గా నిర్ధారణ అయ్యింది.. ముఖ్యంగా సంక్రాంతి సెలవుల తర్వాత అమాంతం కొత్త కేసులు పెరుగుతూ పోతున్నాయి.. గత ఐదు రోజుల్లో ప్రకాశం జిల్లాలోని స్కూళ్లలో 147 మందికి […] -
నరేంద్ర మోడీ పాపులారిటీ.. ప్రపంచంలోనే టాప్ స్పాట్..
భారత ప్రధాని నరేంద్ర మోడీకి ప్రజాధరణ మళ్లీ పెరిగింది.. గత ఏడాదితో పోలిస్తే ఆయన పనితీరు మెరుగుపడినట్టు ప్రజలు అభిప్రాయపడ్డారు.. ఆయన నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్పై విశ్వాసాన్ని పెంచుకున్నారు.. ఇక, మరోసారి భారత ప్రధానిగా నరేంద్ర మోడీయే కావాలని కోరుకుంటున్నట్టు ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఫలితాలు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.. మరోవైపు.. ప్రపంచంలోనే నంబర్ వన్ స్పాట్కు చేరుకున్నారు భారత ప్రధాని నరేంద్రమోడీ.. Read Also: జనవరి 22, […] -
జనవరి 22, శనివారం దినఫలాలు
మేషం : ఈ రోజు ఈ రాశివారు మీ శ్రీమతి సహాయం లేనిదే మీ సమస్యలు పరిష్కారం కావని గ్రహించండి. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు ఏకాగ్రత అవసరం. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు ప్రముఖుల సహకారంతో సదవకాశాలు లభిస్తాయి. వృషభం : ఈ రోజు ఈ రాశివారికి బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. ఆపద సమయంలో సన్నిహితులు అండగా నిలుస్తారు. ఆహార వ్యవహారాల్లో మెళకువ అవసరం. సోదరీ, […] -
ఆయన సీఎం అభ్యర్థి అయినా ఓకే.. సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు
ఓ ముఖ్యమంత్రి.. మళ్లీ ఎన్నికల్లో విజయం సాధించి తిరిగి పగ్గాలు చేపట్టాలని భావిస్తారు.. అయితే, పంజాబ్లో రాజకీయాల్లో ఇవాళ ఆసక్తికర పరిణామాలు జరిగాయి.. పీసీసీ చీఫ్గా ఉన్న నవజ్యోత్ సింగ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం చన్నీ.. ఓవైపు సీఎం, పీసీసీ చీఫ్ మధ్య ఆధిపత్య పోరు జరుగుతుందనేది ఓపెన్ సీక్రెట్.. పోటీపోటీ ర్యాలీలు, సభలు.. ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.. అయితే, ఇవాళ ఓ ప్రశ్నకు బదులిచ్చిన సీఎం చన్నీ.. ఆసక్తికర సమాధానం చెప్పారు.. త్వరలో […] -
వందల కోట్లు వెనకేసుకున్న చంద్రగిరి రెవెన్యూ సిబ్బంది
చిత్తూరు జిల్లాలోని కొందరు రెవెన్యూ అధికారుల తీరు హాట్టాపిక్గా మారింది. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలోని కొందరు రెవెన్యూ అధికారులపై ఓ రేంజ్లో చర్చ జరుగుతోంది. ఉన్నతాధికారుల నుంచి VRO, VRAల వరకు ఎవరకు తోచిన విధంగా వాళ్లు దోచేస్తున్నట్టు గట్టిగానే చెవులు కొరుక్కుంటున్నారు. ఏటా నియోజకవర్గంలో పదుల సంఖ్యలో అవినీతి అధికారులు ఏసీబీకి చిక్కినా మార్పు లేదు. అప్పట్లో తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ల భరతం పట్టిన ఏసీబీ అధికారులు.. కిందిస్థాయి ఉద్యోగులపై దృష్టి పెట్టలేదన్న […] -
భారత్ ఓటమి.. మ్యాచ్ పాయే.. సిరీస్ కూడా పోయే..
టీమిండియాను వరుస పరాజయాలు వేధిస్తూనే ఉన్నాయి.. రెండో వన్డేలోనూ ఓటమి పాలు కావడంతో.. కేవలం మ్యాచ్నే కాదు.. సిరీస్ను కూడా కోల్పోయింది భారత జట్టు.. బొల్యాండ్ పార్క్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్లో సౌతాఫ్రికా చేతిలో భారత్ ఓటమి చెందింది. మరో 11 బంతులు మిగిలి ఉండగానే.. టీమిండియా పెట్టిన టార్గెట్ను ఛేధించి విక్టరీ కొట్టింది సౌతాఫ్రికా.. దీంతో… మూడు వన్డేల సిరీస్ను వరుస రెండు వన్డేల్లో విజయం సాధించి.. మరో వన్డే మ్యాచ్ మిగిలి […] -
ఫేక్ న్యూస్.. 35 యూట్యూబ్ ఛానెళ్లు బ్యాన్
సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత ఏదో న్యూసో.. ఏదో ఫేకో కూడా తెలియని పరిస్థితి.. ఇదే అదునుగా కొందరు కేటుగాళ్లు.. దేశానికి విరుద్ధమైన ఫేక్ న్యూస్ను సోషల్ మీడియాలో పెట్టడం.. దానిని వైరల్ చేసి.. పరువు తీస్తున్నారు.. అయితే, వారి సంగతి తేల్చే పనిలో పడిపోయింది కేంద్రం.. భారత్కు విరుద్ధంగా తప్పుడు ప్రచారం చేస్తున్న పాకిస్థాన్ ఆధారిత యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేసింది.. సుమారు 35 యూట్యూబ్ ఛానళ్లను బ్యాన్ చేసింది భారత సర్కార్. ఈ […] -
గుడ్న్యూస్.. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంలో కీలక మార్పులు
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త చెప్పింది కేబినెట్ సమావేశం.. ఓటీఎస్ రుసుం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.. ఇక, జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంలో కీలక మార్పులకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి రెండు వాయిదాల్లో ఓటీఎస్ కట్టే వెసులుబాటు కల్పించింది వైసీపీ సర్కార్.. ఈ మేరకు ఓటీఎస్ కింద చెల్లించాల్సిన రుసుములుకు సంబంధించిన సవరణలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.. రుణం తీసుకుని చెల్లించకున్నా, అలాంటి ఆస్తి చేతులు మారినా.. ఒకే స్లాబ్ వర్తింపు […] -
బీజేపీ షాక్.. పార్టీకి మాజీ సీఎం కుమారుడు గుడ్బై
అసెంబ్లీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గోవాలో భారతీయ జనతా పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.. గోవా ప్రజల గుండెల్లో మంచి సీఎంగా పేరు పొందిన మనోహర్ పారికర్.. కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించినా.. తిరిగి ఆ రాష్ట్రానికి వెళ్లాల్సి వచ్చింది.. అది ఆయనపై రాష్ట్ర ప్రజలు పెట్టుకున్న నమ్మకం.. అయతే, తాను ఆశించిన అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ కేటాయించకపోవడంతో తీవ్ర నిరాశ చెందిన మాజీ సీఎం మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్.. బీజేపీకి గుడ్ బై చెప్పేశారు. […]
తాజావార్తలు
-
Tragedy: పాకిస్థాన్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కుటుంబంలో తీవ్ర విషాదం..
-
Bangladesh: బంగ్లాదేశ్కు చైనా యుద్ధ విమానాలు.. భారత్కు సవాలేనా.?
-
Trump: భారత్, చైనా టారిఫ్లపై వాణిజ్య మంత్రితో ట్రంప్ వాగ్వాదం.. ఏం జరిగిందంటే..!
-
Vaibhav Sooryavanshi: ‘బేబీ బాస్’కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్.. మ్యాచ్ నిర్వాహకులకు కొత్త సవాల్..
-
Balka Suman : మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్కు బెయిల్
ట్రెండింగ్
-
సూపర్కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!
-
Water Bottle Cleaning: మీరు నీళ్లు తాగే బాటిల్ శుభ్రంగా ఉందా.? బ్యాక్టీరియా, దుర్వాసన రాకుండా ఇలా చేసేయండి.!
-
Pesara Payasam: స్వీట్ తినాలినిపిస్తుందా.? తీపి + హెల్తీ ‘పెసరపప్పు పాయసం’ చేసేయండి ఇలా.!