Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Author -

Author- NTV Telugu
    • సినిమా టికెట్ల ధరలు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
      Top Story

      సినిమా టికెట్ల ధరలు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

      ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరలపై మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర హైకోర్టు.. ఈ కేసులో సింగిల్‌ బెంచ్‌ తీర్పును ఏపీ ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌లో సవాల్‌ చేసిన విషయం తెలిసిందే కాగా.. ఇవాళ మరోసారి ఈ కేసులో విచారణ చేపట్టింది ధర్మాసనం.. ఇక, టికెట్ల ధరల నియంత్రణపై జీవో నంబర్‌ 35 రద్దు అందరికీ వర్తిస్తుందన్నారు అడిషనల్‌ జనరల్.. కాగా, గత విచారణలో పిటిషనర్లకే జీవో నుంచి మినహాయింపు వస్తుందని హోమ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ […]
    • లోక్‌సభ ముందుకు ఓటరు కార్డు-ఆధార్‌ లింక్‌ బిల్లు.. విపక్షాల రియాక్షన్‌ ఇది..
      Top Story

      లోక్‌సభ ముందుకు ఓటరు కార్డు-ఆధార్‌ లింక్‌ బిల్లు.. విపక్షాల రియాక్షన్‌ ఇది..

      ఓటర్‌ జాబితా నుంచి బోగస్‌ ఓటర్లను ఏరివేయడమే లక్ష్యం అంటూ ఓటరు కార్డు-ఆధార్‌ కార్డు అనుసంధానికి సిద్ధం అవుతోంది కేంద్ర ప్రభుత్వం.. దీనికి ఇప్పటికే కేంద్ర కేబినెట్‌ ఆమోదం లభించగా.. ఇక, ఇవాళ లోక్‌స‌భ‌లో ఎన్నిక‌ల చ‌ట్టాల స‌వ‌ర‌ణ బిల్లు 2021ను ప్రవేశపెట్టారు కేంద్ర న్యాయ‌శాఖ మంత్రి కిర‌ణ్ రిజిజు… పౌరుల ఎలక్టోరల్ కార్డులతో ఆధార్ నంబర్‌ను లింక్ చేయాలని బిల్లు కోరగా, దానిని ప్రవేశపెట్టడాన్ని మాత్రం ప్రతిపక్ష సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. బిల్లు శాసన సామర్థ్యాలకు మించినదని […]
    • అక్కడ ఉదయం 5 గంటల నుంచే మెట్రో రైలు సేవలు..
      జాతీయం

      అక్కడ ఉదయం 5 గంటల నుంచే మెట్రో రైలు సేవలు..

      నగరాల ప్రజలకు మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రయాణం సులువు అయిపోయింది.. దూరంతో సంబంధం లేకుండా.. ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకుంటున్నారు.. అయితే.. బెంగళూరులో మెట్రో రైలు సేవలు మరింత తొందరగా ప్రారంభం కానున్నాయి.. మరింత లేట్‌ నైట్‌ వరకు సాగనున్నాయి.. ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి ప్రారంభం అవుతోన్న మెట్రో రైలు సేవలు.. శనివారం నుంచి గంట ముందుగానే.. అంటే ఉదయం 5 గంటల నుంచే ప్రారంభం కానున్నాయని ప్రకటించింది […]
    • ఒమిక్రాన్‌ టెన్షన్‌.. భారత్‌, సౌతాఫ్రికా మ్యాచ్‌పై కీలక నిర్ణయం..
      Top Story

      ఒమిక్రాన్‌ టెన్షన్‌.. భారత్‌, సౌతాఫ్రికా మ్యాచ్‌పై కీలక నిర్ణయం..

      సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ఇప్పుడు ప్రపంచాన్ని చుట్టేస్తోంది.. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 62 వేలు దాటేసి డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది.. ఈ సమయంలో అన్ని దేశాలు ఒమిక్రాన్‌ కట్టడి చర్యలకు పూనుకుంటున్నాయి.. ఇదే సమయంలో.. ద‌క్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరి వెళ్లిపోయింది టీమిండియా… ఈ టూర్‌లో టెస్టు, వ‌న్డే సిరీస్‌లు ఆడ‌బోతోంది. అందులో భాగంగా డిసెంబ‌ర్ 26వ తేదీ నుంచి సెంచురియాన్‌లో భారత్-సౌతాఫ్రికా మధ్య తొలి టెస్ట్‌ మ్యాచ్ […]
    • పీఆర్సీపై కసరత్తు ముమ్మరం.. ఎప్పుడైనా ప్రకటన..!?
      ఆంధ్రప్రదేశ్

      పీఆర్సీపై కసరత్తు ముమ్మరం.. ఎప్పుడైనా ప్రకటన..!?

      పీఆర్సీపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.. ప్రభుత్వం ఎప్పుడు పీఆర్సీ ప్రకటిస్తుందా? అని ఉద్యోగులు ఆశగా ఎదురుచూడాల్సిన పరిస్థితి.. అయితే, పీఆర్సీపై కసరత్తును ముమ్మరం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఫిట్‌మెంట్‌పై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఫిట్‌మెంట్‌పై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ సమీర్‌శర్మతో చర్చించనున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. 27 శాతం ఐఆర్‌ కంటే ఎక్కువ ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.. కాగా, పీఆర్సీ విషయంలో ప్రభుత్వానికి, ఉద్యోగ సంఘాల మధ్య […]
    • స్టీల్‌ ప్లాంట్‌ కోసం ప్రాణత్యాగాలొద్దు.. ఇది చేస్తే చాలు-పవన్‌ కల్యాణ్‌
      Top Story

      స్టీల్‌ ప్లాంట్‌ కోసం ప్రాణత్యాగాలొద్దు.. ఇది చేస్తే చాలు-పవన్‌ కల్యాణ్‌

      ఓవైపు విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడుతుంటే.. మరోవైపు అదే స్థాయిలో ఉద్యమం కూడా కొనసాగుతూనే ఉంది.. బీజేపీ మినహా ఏపీలోని అన్ని పక్షాలు స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ ఉద్యమానికి మద్దతు ప్రకటించాయి.. ప్రత్యక్ష కార్యాచరణకు కూడా దిగుతున్నాయి. ఇక, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ గళం వినిపిస్తున్నారు.. ‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ అనే నినాదంతో ఉక్కుపరిశ్రమ ఉద్యోగులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు ప్రకటించిన ఆయన.. […]
    • ‘నగరి’లో గ్రూప్‌ వార్‌.. జగనన్న బర్త్‌ డే ఫ్లెక్సీలోనూ రాజకీయం..!
      Top Story

      ‘నగరి’లో గ్రూప్‌ వార్‌.. జగనన్న బర్త్‌ డే ఫ్లెక్సీలోనూ రాజకీయం..!

      చిత్తూరు జిల్లాలో అధికార పార్టీ నేతల మధ్య హైఓల్టేజ్ వార్‌ నడుస్తూనే ఉంది.. ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగుతూనే ఉంది.. ఇప్పటికే పలు సందర్భాల్లో గ్రూప్‌ వారు రోడ్డెక్కి రచ్చగా మారిన సందర్భాలు లేకపోలేదు.. తాజాగా మరోసారి అదే జరిగింది.. ఇప్పుడు పార్టీ సుప్రీం, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పుట్టినరోజు నేపథ్యంలో.. మరోసారి గ్రూప్‌ వార్ బయటపడింది.. ఎమ్మెల్యే ఆర్కే రోజా వర్సెస్‌ ఆమె వ్యతిరేక వర్గంగా మారింది పరిస్థితి… పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పుట్టిన […]
    • ఏపీలో రూ.50కే కిలో మటన్..! ఎందుకో తెలుసా..?
      Top Story

      ఏపీలో రూ.50కే కిలో మటన్..! ఎందుకో తెలుసా..?

      ఒకప్పుడు పండగరోజే.. లేదా ఏదైనా ప్రత్యేకమైన రోజునో మాంసం వండుకునేవారు.. కానీ, క్రమంగా మాంసానికి డిమాండ్‌ పెరుగుతూ వచ్చింది… వారానికి రెండు మూడు రోజులైనా మటన్‌ లేదా చికెన్‌ ఉండాల్సిందే.. లేదా కనీసం సండే అయినా ముక్క ఉంటేనే ముద్ద దిగుతోంది.. ఏ ఫంక్షన్‌ అయినా.. ముక్క ఉంటేనే.. అది ఫంక్షన్‌ కింద లెక్క అనే స్థాయికి వెళ్లిపోయింది పరిస్థితి.. అయితే, హైదరాబాద్‌ లాంటి సిటీల్లో కిలో మటన్‌ ధర ఏకంగా రూ.800కు చేరింది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో […]
    • ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం.. సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లోకి వారికి నో ఎంట్రీ..!
      Top Story

      ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం.. సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లోకి వారికి నో ఎంట్రీ..!

      ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది… సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోకి డాక్యుమెంట్ రైటర్లకు నో ఎంట్రీ అంటూ స్పష్టం చేసింది.. డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్లు సహా అనధికార వ్యక్తులకు ప్రవేశాన్ని నిషేధించినట్టు వెల్లడించారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రార్ ఐజీ రామకృష్ణ.. ఈ మేరకు మెమో జారీ చేశారు… కాగా, అనధికార వ్యక్తుల ప్రమేయం వల్లే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి జరుగుతోందంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పేర్కొంది.. డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్స్ […]
    • వరద బాధితులకు అండ.. నేడు తిరుపతికి నారా భువనేశ్వరి
      Top Story

      వరద బాధితులకు అండ.. నేడు తిరుపతికి నారా భువనేశ్వరి

      ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలు సామాన్యులను అతలాకుతలం చేశాయి.. రాయలసీమ జిల్లాలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి.. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో వర్షాలు, వరదలతో కొందరు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు భారీగా నష్టపోయారు.. అయితే, బాధితులకు అండగా మేమున్నామంటూ.. పలువురు సినీ ప్రముఖులతో పాటు ట్రస్ట్‌లు కూడా ముందుకు వస్తున్నాయి.. ఇక, బాధితులకు మేమున్నామంటూ ముందుకు వచ్చింది ఎన్టీఆర్ ట్రస్ట్.. వరద బాధితులకు సాయం చేసేందుకు ఇవాళ తిరుపతిలో పర్యటించనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి.. […]
    ←1…1,8061,8071,8081,8091,810…2,125→

తాజావార్తలు

  • Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!

  • IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..

  • Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!

  • Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు

  • TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions