-
Off The Record: ఆ ఎమ్మెల్యేపై సొంత నేతల అసంతృప్తి
Off The Record: తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం జనసేనలో అసంతృప్తులు అంతకంతకూ పెరిగిపోతున్నాయట. సొంత పార్టీ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తీరును గ్లాస్ నేతలు తీవ్రంగా నిరసిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ కోసం కష్టపడిన వారిని కాకుండా…. భజన బృందాలనే ఆయన చేరదీస్తున్నారని, చిడతలు వాయించేవారినే నామినేటెడ్ పదవులు వరిస్తున్నాయంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. కష్ట కాలంలో పార్టీకి అండగా నిలిచినా… తమకు ఇప్పుడు అన్యాయం జరుగుతోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నియోజకవర్గ నాయకులు. […] -
Off The Record: వారానికి ఒక డిన్నర్… నేతల మధ్య ఐక్యత పెరుగుతుందా?
Off The Record: కాలానుగుణంగా పొలిటికల్ ట్రెంట్స్ కూడా మారుతున్నాయి. కొత్త కొత్త పరిస్థితులు, నేతల మనస్తత్వాలకు అనుగుణంగా పద్ధతుల్ని కూడా మార్చేస్తున్నాయి పార్టీల అధినాయకత్వాలు. ఇలాంటి విషయాల్లో ఎప్పుడూ ఒక అడుగు ముందుండే తెలుగుదేశం పార్టీ ప్రజెంట్ సిచ్యుయేషన్లో కూడా ప్రత్యేకత నిలబెట్టుకునేలా కొత్త ట్రెండ్ మొదలుపెట్టింది. గతంలో నేతల మధ్య ఏవైనా వివాదాలు ఉంటే.. అధినేత పిలిపించడం మాట్లాడటం.. సర్దుకోమని…..ఆ తర్వాత పాటించిన వాళ్ళు పాటించడం లేదంటే మానేయడం రివాజుగా మారింది. కానీ ఇప్పుడు […] -
AP Government Job Recruitment: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో స్థానిక కేడర్ ఖరారు..
AP Government Job Recruitment: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగ నియామకాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం కల్పించేలా స్థానిక కేడర్ విధానాన్ని ఖరారు చేస్తూ సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది విడుదల చేసిన ఉత్తర్వులను పునఃసమీక్షించి తాజా మార్పులతో కొత్త మార్గదర్శకాలు అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిర్ణయం ప్రకారం రాష్ట్రాన్ని మొత్తం ఆరు జోన్లు మరియు మల్టీ జోన్లుగా విభజించారు. ఉద్యోగాల స్వభావం, వేతన స్థాయి ఆధారంగా […] -
Nashik TCS Case: నిదా ఖాన్కు షాక్.. కోర్టులో కీలక పరిణామం..
Nashik TCS Case: మహారాష్ట్రలో సంచలనం రేపుతున్న నాసిక్ టీసీఎస్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న నిదా ఖాన్కు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాసిక్ సెషన్స్ కోర్టు ఆమెకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది. కేసులో తదుపరి విచారణను ఏప్రిల్ 27కు వాయిదా వేస్తూ, అన్ని పక్షాలు తమ లిఖితపూర్వక వాదనలు సమర్పించాలని ఆదేశించింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (Tata Consultancy Services) నాసిక్ కార్యాలయానికి సంబంధించిన లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిడి ఆరోపణల […] -
Centre Releases Rs 1,805.24 Crore to AP: ఏపీకి కేంద్రం శుభవార్త.. రూ.1,805.24 కోట్లు విడుదల
Centre Releases Rs 1,805.24 Crore to AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద రూ.1,805.24 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ నిధులు రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంపొందించడంతో పాటు పేద మరియు అర్హులైన కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించనున్నాయి. కేంద్రం విడుదల చేసిన ఈ నిధులపై కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని […] -
Ambati Rambabu: రాజధానిని నిర్మించే స్థాయిలో ఏపీ ఉందా..? అమరావతిపై అంబటి సంచలన వ్యాఖ్యలు
Ambati Rambabu: ప్రకాశం జిల్లాలో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి అంబటి రాంబాబు.. రాష్ట్ర రాజధాని అమరావతి అంశంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో భారీ స్థాయిలో రాజధాని నిర్మాణం సాధ్యమేనా అని ప్రశ్నించారు. రాజధాని పేరుతో అప్పులు చేసి కొందరికి లాభాలు చేకూర్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. చంద్రబాబుకు వైసీపీని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేదని అంబటి విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానుల […] -
Hardik Pandya Captaincy: ఐపీఎల్ మధ్యలోనే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీకి గండం..! మాజీ క్రికెటర్ తీవ్ర విమర్శలు..
Hardik Pandya Captaincy: ఎంతో మంది స్టార్ ప్లేయర్స్ ఉన్నా.. ఈ ఐపీఎల్లో ముంబై జట్టు సరైన ప్రదర్శన ఇవ్వడం లేదు.. తొలి మ్యాచ్లో విజయంతో బోణీ కొట్టినా ముంబై జట్టు.. ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్లలో ఓటములు మూఠగట్టుకుంది.. హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్ 2026లో నిరాశాజనక ప్రదర్శన కనబరుస్తుండటంతో, అతని కెప్టెన్సీపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సీజన్ ప్రారంభం నుంచే వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న ముంబై ఇండియన్స్ ప్రస్తుతం పాయింట్ల […] -
TVK Vijay: టీవీకే అధినేత విజయ్కు మద్రాస్ హైకోర్టు షాక్.. నోటీసులు జారీ..
TVK Vijay: తమిళనాడు రాజకీయాల్లో సంచలనం రేపుతున్న టీవీకే అధినేత విజయ్కు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయన దాఖలు చేసిన అఫిడవిట్లలో ఆస్తుల వివరాల వెల్లడిపై తీవ్రమైన వ్యత్యాసాలు ఉన్నాయని పేర్కొంటూ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ముఖ్యంగా రెండు నియోజకవర్గాల్లో దాఖలు చేసిన అఫిడవిట్లలోని అంకెలు పొంతన లేకుండా ఉండటంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చెన్నైకి చెందిన విఘ్నేష్ అనే పిటిషనర్ దాఖలు చేసిన వివరాల ప్రకారం.. విజయ్ […] -
Nitish Kumar Bihar Strategy: బీహార్ను విడిచేది లేదు.. సర్కార్పై ఓ కన్నేసి ఉంచుతా..! నితీష్కుమార్ వ్యాఖ్యల వెనుక అసలు వ్యూహం ఇదేనా?
Nitish Kumar Bihar Strategy: బీహార్ రాజకీయాల్లో సంచలనం రేపేలా జేడీయూ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. “నేను బీహార్ను విడిచిపెట్టను… ప్రభుత్వంపై కన్నేసి ఉంచుతాను” అని ఆయన స్పష్టం చేయడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్లినా, బీహార్ రాజకీయాలపై తన పట్టు మాత్రం సడలించబోనని నితీష్ సంకేతాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్న […] -
CM Chandrababu: అర్థమైందా రాజా..? రజనీకాంత్ డైలాగ్ చంద్రబాబు నోట..
CM Chandrababu: చెన్నైలో జరిగిన సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళనాడు రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రసిద్ధ డైలాగ్ను ప్రస్తావిస్తూ “డీఎంకే ఓడిపోవాలి… తమిళనాడు గెలవాలి… అర్థమైందా రాజా?” అంటూ సభలో ఉత్సాహం నింపారు. గత ఐదేళ్లుగా తమిళనాడులో స్వార్థ రాజకీయాలే కొనసాగుతున్నాయని విమర్శించారు. ఈ కాలంలో రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిపోయిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల వేగంగా అభివృద్ధి జరుగుతోందని, తమిళనాడు […]
తాజావార్తలు
-
IPL 2026 Final: చిన్నస్వామి నుంచి ఐపీఎల్ ఫైనల్ తరలింపు.. షాకింగ్ విషయం చెప్పిన బీసీసీఐ!
-
New Bat Coronavirus: థాయ్లాండ్లో కొత్త కరోనావైరస్.. శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే?
-
Biggest Disaster : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్.. బడ్జెట్ రూ. 1400 కోట్లు.. కలెక్షన్స్ రూ. 6 కోట్లు
-
Golden Globes: 2027 అవార్డుల కోసం గోల్డెన్ గ్లోబ్స్ షాకింగ్ రూల్స్!
-
Sai Pallavi: ‘ఏక్ దిన్’ డిజాస్టర్ పై సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్..