Story Board: ఒక దేశ ఆర్థికాభివృద్ధి ఎంత ముఖ్యమో.. సామాజిక పురోగతి కూడా అంతే ప్రధానం. సామాజిక అభివృద్ధి జరగాలంటే అన్ని వర్గాలు ముందడుగు వేయాలి. అట్టడుగు వర్గాలకు చేయూత ఇవ్వడం తప్పనిసరి. అప్పుడే వారి జీవన ప్రమాణాలు మెరుగై.. దేశాభివృద్ధిలో భాగం పంచుకోవడం కుదురుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకునే రాజ్యాంగంలో సంక్షేమం రాజ్య భావనకు పెద్దపీట వేశారు. దీనికి అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పథకాలు అమలు చేసి.. మెరుగైన ఫలితాలు సాధించాలి. […]
Off The Record: బీజేపీ అంటే…. కేరాఫ్ డిసిప్లిన్ అంటారు. నాయకుల మాటలు, చేతలు కూడా అలాగే కనిపిస్తుంటాయి. కానీ…. తెలంగాణలో మాత్రం వాతావరణం కాస్త తేడాగా మారుతోందట. మీరు చెప్పేవన్నీ బయట ఎక్కడైనా కావచ్చేమోగానీ…. ఇక్కడ మాత్రం అలా కాదు, వెదర్ అలాలేదని పార్టీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి. దాన్ని క్రమశిక్షణారాహిత్యం అని కూడా చెప్పడానికి వీల్లేదు….., ఓవర్ చేస్తే రియాక్షన్స్ అలాగే ఉంటాయన్న మాటలు పార్టీ నాయకుల నుంచే వినిపిస్తున్నాయి. అంతర్గతంగా ఇప్పుడు తెలంగాణ బీజేపీలో […]
Off The Record: ఎన్టీఆర్ జిల్లా జనసేన నేతలు లోలోపల మధనపడుతున్నారట. పార్టీ ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకు ఈ జిల్లాలో ఒక్క సీట్లో కూడా గెలవలేదు. 2019 ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి పోటీ చేసిన జనసేన జిల్లాలో బోణీ కొట్టలేకపోయింది. ఇక 2024 ఎన్నికల్లో కూటమి పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమం పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ… అనూహ్యంగా ఆ సీటు బీజేపీ కోటాలోకి వెళ్లిపోయింది. దాంతో అసలు ఒక్క సీట్లో కూడా […]
Multi Millet Masala Khichdi Recipe: రోజూ ఒకేలా బియ్యం వంటలు తినడం వల్ల బోర్ అనిపిస్తుంటుంది. అలాంటి సమయంలో ఆరోగ్యకరంగా, రుచికరంగా ఉండే ఒక మంచి ప్రత్యామ్నాయం మల్టీ మిల్లెట్ మసాలా కిచిడీ. చిరుధాన్యాలతో తయారయ్యే ఈ వంటకం శరీరానికి అవసరమైన పోషకాలను అందించడమే కాకుండా, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చిరుధాన్యాలు అంటే కొర్రలు, జొన్నలు, సాన్వా (బార్న్యార్డ్ మిల్లెట్), బజ్రా వంటి ధాన్యాలు. వీటిలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి […]
Off The Record: పితాని సత్యనారాయణ. ఏపీ పాలిటిక్స్లో సీనియర్ లీడర్. పార్టీలు మారినా, అధికారంలో ఎవరున్నా…తన పరపతికి ఢోకా లేకుండా చూసుకోవడంలో దిట్ట అన్న పేరుంది. అలాంటి లీడర్ ప్రస్తుతం అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి కూడా…. మౌనం పాటించడం చర్చనీయాంశంగా మారుతోంది. ఇది వ్యూహాత్మక మౌనమా? లేక సీన్ అయిపోయిందా అంటూ రకరకాల ప్రశ్నలు వస్తున్నాయి. 2004, 2009లో గెలిచి YS రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో, 2014లో టీడీపీ తరపున […]
Sajjala Ramakrishna Reddy: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో పాలక, ప్రతిపక్షాల మాట యుద్ధం నడుస్తూనే ఉంది.. అయితే, రాజధాని విషయంలో తమ పార్టీకి స్పష్టమైన వైఖరి ఉందని తెలిపారు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాష్ట్ర రాజకీయాలు, పార్టీ బలోపేతంపై వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో దిశానిర్దేశం చేశారు. అయితే, అమరావతి పేరుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాశ్వతంగా దోపిడీ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అయితే, మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని గ్రోత్ […]
Rabi Paddy Procurement: రైతులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రేపటి నుంచి రబీ సీజన్కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కానున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన ఈ వివరాలు తెలియజేశారు.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,917 కొనుగోలు కేంద్రాల ద్వారా సుమారు 23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు […]
Ambati Rambabu: నవ్యాంధ్ర రాజధాని అంశంపై ఏపీలో పొలిటికల్ హీట్ కొనసాగుతూనే ఉంది.. మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. అమరావతి ప్రాజెక్ట్పై తీవ్ర విమర్శలు చేసిన ఆయన, 2029 నాటికీ రాజధాని పూర్తవుతుందా అనే సందేహాన్ని వ్యక్తం చేశారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రజలను మభ్యపెడుతూ రాష్ట్రానికి రాజధాని లేకుండా ఉంచుతున్నారని ఆరోపించారు. అమరావతి నిర్మాణం సాధ్యం కాదని ఇప్పటికే […]
UN warning: ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా మధ్య ప్రారంభమైన యుద్ధం.. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.. అయితే, యుద్ధ పరిస్థితులు ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇంధన, గ్యాస్ మరియు నిత్యావసరాల ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి, యూరోపియన్ యూనియన్ హెచ్చరికలు జారీ చేశాయి. యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే ఇంధన ధరలు ఎక్కువ కాలం పాటు అధికంగానే ఉంటాయని యూరోపియన్ యూనియన్ తెలిపింది. అంతేకాకుండా ఐరోపాలో ఇంధన రేషనింగ్ విధించే పరిస్థితి […]
Curd Rice vs Dal Rice: భారతీయ సంప్రదాయ ఆహారాల్లో పోషకాలు, రుచులు మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాలు కూడా సమతుల్యంగా ఉంటాయి. అలాంటి రెండు ముఖ్యమైన వంటకాలు పెరుగు అన్నం, పప్పు అన్నం.. అయితే, ఇవి రెండూ సులభంగా జీర్ణమయ్యే ఆహారాలుగా పేరుగాంచాయి. ముఖ్యంగా అనారోగ్యం లేదా జీర్ణ సమస్యల సమయంలో వీటిని ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే, పేగు ఆరోగ్యానికి ఈ రెండింటిలో ఏది మెరుగో అనేది చాలా మందికి సందేహంగా ఉంటుంది. […]