Ishan Kishan Marriage Update: టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో గ్రాండ్ విక్టరీ కొట్టి.. టీమిండియా వరల్డ్ కప్ను ముద్దాడిన తరుణంలో.. క్రికెటర్ల ప్రియురాల్లు స్టేడియంలో హల్ చల్ చేశారు.. హగ్గులు, ముద్దులు.. ఇలా సందడిగా మారడంతో.. వాళ్లు ఎవరు? వీళ్లు ఎవరు? వారి పెళ్లి ఎప్పుడు ? అనే చర్చ సాగుతోంది.. ఈ తరుణంలో భారత క్రికెటర్ ఇషాన్ కిషన్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన పెళ్లి గురించి తాజాగా కుటుంబ […]
Egg Prices Fall: ఒకప్పుడు కొండెక్కి కూర్చుకున్న కోడి గుడ్డు ధర ఇప్పుడు భారీగా పతనం అవుతోంది.. కోడి గుడ్డు ధరలు భారీగా పడిపోవడంతో పౌల్ట్రీ రంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో గల్ఫ్ దేశాలకు గుడ్ల ఎగుమతులు నిలిచిపోవడంతో ధరలు ఒక్కసారిగా క్షీణించాయి. ప్రస్తుతం మార్కెట్లో కోడి గుడ్డు ధర ఇప్పటికే రూ.4.50 వరకు పడిపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే గుడ్డు ధర రూ.3 వరకు పడిపోవచ్చని […]
Special Officers Rule in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక అధికారుల పాలన రానుంది.. ఏపీలోని పట్టణ స్థానిక సంస్థల పాలక వర్గాల పదవి కాలం ముగియనుండడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఏపీలో ప్రత్యేక అధికారుల పాలనకు చర్యలు తీసుకుంది ప్రభుత్వం. 86 పట్టణ స్థానిక సంస్థల్లో ప్రత్యేక అధికారుల పాలన ఉండనుంది. 11 మున్సిపల్ కార్పొరేషన్లు.. 75 మున్సిపాలిటీలు, నగర పంచాయితీల్లో.. స్పెషల్ ఆఫీసర్ల పాలన జరగనుంది. ఆరు నెలలు పాటు లేదా కొత్తగా […]
Off The Record: కొలుసు పార్థసారథి…ఉమ్మడి కృష్ణాజిల్లాలో నూజివీడు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున మొదటిసారి గెలిచిన ఆయన తొలి మంత్రివర్గంలోనే క్యాబినెట్ బెర్త్ దక్కించుకున్నారు. టిడిపిలో ఎన్నో ఏళ్లుగా సీనియర్లుగా ఉన్న నేతలకు కూడా దక్కని మంత్రి పదవి బీసీ కోటాలో ఆయనకి తొలి దఫాలోనే దక్కటం, పార్టీలోనే కొందరు అసహనంతో రగిలిపోయారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరిగింది. అగ్నికి ఆజ్యంపోసినట్టుగా ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైసిపి నేతలతో కలిసి విగ్రహాల […]
Off The Record: గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట రామిరెడ్డిపై గతంలో టీడీపీ ఎన్నో ఆరోపణలు చేశారు. గుడ్ మార్నింగ్ కార్యక్రమానికి ఆయన వెళ్లేదే ఆస్తుల కబ్జాకని కూటమి పార్టీ నాయకులు బలంగా ప్రచారం చేశారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా ఏ ఒక్కటి కూడా నిరూపించలేక పోయిందని కేతిరెడ్డి వర్గీయులు చెబుతుంటారు. అదే విషయాన్ని కేతిరెడ్డి తనదైన భాషలో, స్వాగ్ తో […]
Storyboard: బిహార్ రాజకీయాల్లో కొత్త శకం మొదలవుతోంది. తొలిసారి బీజేపీ సర్కార్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. సుదీర్ఘకాలం సీఎంగా కొనసాగిన నీతీశ్కుమార్ రాజ్యసభకు వెళ్లనుండటంతో కమలం పార్టీకి మార్గం సుగమమైంది. బిహార్లో బీజేపీ కల ఎట్టకేలకు సాకారం అవుతోంది. 4 నెలల క్రితం జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 89స్థానాలతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయినప్పటికీ నితీష్కుమార్కే ముఖ్యమంత్రి పదవిని అప్పగించింది బీజేపీ. అప్పటి నుంచే నీతిశ్కుమార్ను మార్చటం తథ్యమనే విశ్లేషణలు మొదలయ్యాయి. గతేడాది జరిగిన […]
Stop Eating 3 Hours Before Sleep: ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు.. ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన చేతుల్లోనే ఉంటుంది.. లైఫ్ స్టైల్లో చేసుకునే చిన్నపాటి మార్పులే.. ఎన్నో మంచి ఫలితాలు వస్తాయి.. ఇక, పడుకునే సమయానికి కనీసం మూడు గంటల ముందు భోజనం ముగించడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని తాజా అధ్యయనం వెల్లడించింది. ఇలా చేయడం వల్ల రక్తపోటు మరియు రక్తంలో షుగర్ లెవల్స్ మెరుగుపడే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా […]
Gary Kirsten: టీ20 వరల్డ్ కప్లో న్యూజిలాండ్పై గ్రాండ్ విక్టరీ కొట్టి.. వరుసగా మూడో సారి వరల్డ్ కప్ను ముద్దాడింది భారత జట్టు.. అయితే, ఈ పరిణామం జరిగిన మరుసటి రోజు అంటే.. ఈ రోజు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్.. టీమిండియా మాజీ హెడ్ కోచ్ గ్యారీ కిర్స్టన్కు కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.. గ్యారీ కిర్స్టన్కు రో కీలక బాధ్యత దక్కింది. Sri Lanka Cricket (SLC) సోమవారం ఆయనను శ్రీలంక జాతీయ పురుషుల క్రికెట్ […]
Off The Record: సింహపురిలో అధికార పార్టీ నేతలు సమన్వయ లోపంతో ఇబ్బంది పడుతున్నారట. ఒకరిలో ఒకరికి కోఆర్డినేషన్ లేకపోవడంతో ఫ్యాన్ పార్టీ నేతల విమర్శలను దీటుగా ఎదుర్కోలేకపోతున్నారట. జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర మొదలుకొని.. మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు సైతం వైసీపీ నేతల విమర్శలకు కౌంటర్ ఇవ్వలేని స్థితిలో ఉన్నారన్న ప్రచారం సైకిల్ పార్టీలో వినపడుతోంది. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో.. ప్రతి చిన్న అంశాన్ని రాజకీయంగా వాడుకునేది. అధికారంలోకి వచ్చిన తర్వాత నేతలందరూ మౌనముద్రలోకి […]
Bengaluru Hotels Shutdown: అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో భారతదేశంలో కూడా గ్యాస్ ధరలపై ప్రభావం పడుతోంది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, ముఖ్యంగా ఇజ్రాయెల్–అమెరికా మరియు ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీనివల్ల దేశీయంగా ఇంధన ధరలపై కూడా ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో హోటల్ యజమానులు కీలక నిర్ణయం […]