-
Sri Venkateswara Swamy Stotra Parayanam Live: ఈ రోజు ఈ స్తోత్ర పారాయణం చేస్తే శ్రీనివాసుని కృపతో అప్పులు తీరిపోతాయి
Saturday Special Sri Venkateswara Swamy Stotra Parayanam: కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి నామస్మరణ చేయనివారు ఉండరు.. కొలిచినవారి కొంగు బంగారంగా పిలిచే ఆ శ్రీనివాసుడు.. భక్తుల కష్టాలు తొలగిస్తుంటారు.. ఇక, శనివారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే శ్రీనివాసుని కృప వల్ల మీ అప్పులు తీరిపోతాయని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి.. భక్తి టీవీలో ప్రసారం అవుతోన్న ఆ కార్యక్రమాన్ని లైవ్లో వీక్షించేందుకు కింది వీడియో లింక్ను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=9kf47Y7VzB0 -
Blast in Police Station: పోలీస్స్టేషన్లో అర్ధరాత్రి భారీ పేలుడు..
అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లో భారీ పేలుడుతో స్థానికులంతా ఉలిక్కిపాడ్డారు.. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ పేలుడు కలకలం సృష్టించింది.. పేలుడు ధాటికి పోలీస్ స్టేషన్ అద్దాలు, తలుపులు, కిటికీలు ధ్వంసం అయ్యాయాయి.. అంతే కాదు.. వివిధ కేసుల్లో పట్టుబడిన కార్లు, బైక్లు.. సీజ్ చేసిన వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి.. నాటు బాంబు పేలిందా లేక క్వారీలకు వాడే జిల్లెట్స్టిక్స్ ? పేలిందా అనే అనుమానాలు వ్యక్తం కాగా.. చివరకు 2018లో […] -
What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
* కర్ణాటకలో కొనసాగుతోన్న రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ * నేడు హైదరాబాద్కు మల్లికార్జున ఖర్గే.. ఉదయం 11 గంటలకు గాంధీభవన్లో పార్టీ నేతలతో సమావేశం * ఏపీ అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణపై నేడు రౌండ్ టేబుల్ సమావేశం.. నిపుణుల అభిప్రాయాలు సేకరించనున్న ఐక్య కార్యాచరణ కమిటీ * తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. గోగర్బం డ్యాం వరకు క్యూ లైనులో వేచివున్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 48 గంటల సమయం * విశాఖ: వికేంద్రీకరణ […] -
Women Passengers Fight in Local Train: ట్రైన్లో సీటు విషయంలో మహిళల రచ్చ.. జుట్లు పట్టుకొని కొట్టుకున్నారుగా..
లోకల్ ట్రైన్ మహిళలతో నిండిపోయింది.. ఇంతలోనే ఏదో వారి మధ్య నిప్పు రాజేసింది.. మాటామాట పెరిగింది.. ఇంకేముందు.. ఫైటింగ్కు దిగారు.. జుట్టు పట్టుకునొ కొట్టుకున్నారు.. మధ్యలో ఆపడానికి ప్రయత్నించినవారికి ముక్కులు కూడా పచ్చడి చేశారు.. ఇంతకీ రౌడీరాణుల్లా మహిళలు ఎందుకు రెచ్చిపోయారు.. ఆ ఘటన ఎక్కడ జరిగింది.. లోకల్ ట్రైన్లో వారి మధ్య చిచ్చు పెట్టిన విషయం ఏంటి అనే విషయానికి వెళ్తే.. సర్వ సాధారణంగా లోకల్ బస్సులు, రైళ్లలో సీట్ల కోసం కుస్తీ పడుతూనే ఉంటారు.. […] -
Flipkart: ఫ్లిప్కార్ట్ మిస్టేక్.. కస్టమర్ సర్ప్రైజ్..
కొన్ని సార్లు ఒకరు చేసే పొరపాటు.. మరికొందరికి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది.. అనుకూకుండా జరిగిన పొరపాటు.. అవతికి వ్యక్తికి సర్ప్రైజ్ ఇచ్చే సందర్భాలు ఉంటాయి.. ఇప్పుడు ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ చేసిన పనితో ఓ వ్యక్తి సంభ్రమాశ్చర్యంలో మునిగి తీలుతున్నాడు.. ఇంతకీ, ఫ్లిప్కార్ట్ చేసిన మిస్టేక్ ఏంటి? కస్టమర్ సర్ప్రైజ్ ఎందుకు? అనే విషయాల్లోకి వెళ్తే.. పండుగ సమయంలో.. బిగ్ బిలియన్ డేస్ పేరుతో ప్రత్యేక సేల్ నిర్వహించింది ఫ్లిప్కార్ట్.. అయితే, ఓ కస్టమర్.. ఐఫోన్ […] -
Rupee Hits Fresh Record Low: ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయికి రూపాయి.. 82 మార్క్ కూడా దాటేసింది..
రూపాయి పతనం కొనసాగుతూనే ఉంది.. ఇప్పుడు ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయింది.. విదేశీ మారక ద్రవ్య మార్కెట్లో డాలర్తో రూపాయి పతనం మళ్లీ ప్రారంభమైంది.. కొన్ని రోజుల క్రితం ఆల్టైం కనిష్ట స్థాయికి తాకిన తర్వాత.. మళ్లీ కోలుకున్నట్లే కనిపించిన రూపాయి.. మళ్లీ నేల చూపులు చూస్తోంది.. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో… రూపాయిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. ఇవాళ ఓపెనింగ్లోనే డాలర్తో రూపాయి విలువ 82.33ని తాకడంతో.. కొత్త […] -
Arun Bali passes away: సినీ పరిశ్రమలో మరో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత..
బాలీవుడ్ సీనియర్ నటుడు అరుణ్ బాలి కన్నుమూశారు. ఆయన వయస్సు 79 సంవత్సరాలు.. దీర్ఘకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. ఇవాళ ఉదయం 4.30 గంటలకు ముంబైలో తుదిశ్వాస విడిచారు -
Bhavani Devotees: భక్తులతో కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి.. నవరాత్రులు ముగిసినా తగ్గని రద్దీ..
వైభవంగా దేవి నవరాత్రులు ముగిసినా ఇంద్రకీలాద్రిపై భవానిలా రద్దీ కొనసాగుతుంది… రాజరాజేశ్వరి రూపంలో దర్శనం ఇస్తున్న దుర్గమ్మను దర్శించుకోవటానికి భవానీలు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. భవానీల రద్దీతో ఇంద్రకీలాద్రి ఎరుపెక్కింది… భవాని నామస్మరణతో దుర్గమ్మ కొండా మార్మోగుతుంది. దసరా ముగిసిన నిన్నటి అలంకారమే ఇవాళ కూడా భక్తులకు దర్శనం ఇవ్వటంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భవాని భక్తులు తరలి వస్తున్నారు… ఈ ఏడాది అంగరంగ వైభవంగా జరిగిన దేవి నవరాత్రుల్లో అంచనాకు మించి భక్తులు […] -
Polavaram Project: పోలవరంపై నేడు కీలక సమావేశం.. ఎవరి వాదన ఏంటి..?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై ఇవాళ కీలక సమావేశం జరగనుంది… ఉదయం 11 గంటలకు వర్చువల్గా జరగనున్న ఈ భేటీకి ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు.. ఉన్నతాధికారులు హాజరుకాబోతున్నారు.. వారితో కేంద్రం ఈ కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది… ఈ సమావేశానికి కేంద్ర జలసంఘం, డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్ (డీడీఆర్పీ) అధికారులతో పాటు సాంకేతిక నిపుణులు కూడా హాజరవుతారని కేంద్ర జలశక్తి శాఖ పేర్కొంది… ఆయా రాష్ట్రాల నీటిపారుదల […] -
Phd student: వైరల్గా మారిన పీహెచ్డీ విద్యార్థి చేసిన పని.. ఏం చేశాడంటే..?
ఇప్పుడు ప్రతీ చేతిలో స్మార్ట్ఫోన్.. వాటిలో క్వాలిటీ కెమెరాలు.. అంతేకాదు.. సోషల్ మీడియా యాప్లు.. దీంతో.. వారికి ఏదైనా కాస్త ప్రత్యేకంగా కనిపిస్తే చాలు.. అది కాస్తా సోషల్ మీడియాకు ఎక్కిస్తున్నారు.. అది కాస్తా రచ్చగా మారుతుంది.. ఇప్పుడు పీహెచ్డీ చేస్తున్న ఓ విద్యార్థి… తన క్యాబిన్ దగ్గర పెట్టిన చిన్న నోట్.. ఇప్పుడు వైరల్గా మారిపోయింది.. కొందరు.. ఆ విద్యార్థి చేసిన పనికి ఫిదా అవుతూ.. ఎంత నిబద్ధత అని కితాబిస్తుంటే.. చాలు ఓవర్ యాక్షన్ […]
తాజావార్తలు
-
NEET paper leak: నీట్ పేపర్ లీక్పై కేంద్రం సీరియస్.. ఎన్టీఏలో భారీ ప్రక్షాళన..
-
Kiren Rijiju: లాక్డౌన్పై కిరణ్ రిజిజు క్లారిటీ.. పొదుపు మంత్రం వేళ కీలక వ్యాఖ్యలు
-
Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
-
Binance : బినాన్స్ యూజర్లకు అలర్ట్.. ఈ 7 సెక్యూరిటీ సెట్టింగ్స్ ఆన్ చేయకపోతే రిస్క్!
-
New Bank: ఇండియాలోనే తొలిసారిగా.. ఆ బ్యాంక్ తెచ్చిన సరికొత్త విప్లవం.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..