CM YS Jagan to Visit Flood Affected Areas: వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం జగన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.. వరద పోయి.. బురద మిగలడంతో.. ఇళ్లను, పరిసరాలను శుభ్రం చేసుకునే పనిలో పడిపోయారు ప్రజలు.. మరోవైపు.. భద్రాచలం దగ్గర మళ్లీ గోదావరి నీటిమట్టం పెరుగుతుండడం ఆందోళన కలిగించే విషయం.. ఓవైపు కోనసీమ జిల్లాల్లోని లంకల్లో ఇంకా ముంపు సమస్య వీడలేదు.. దీంతో.. అనేక గ్రామాలు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు.. అయితే, ఈ నెల 26న కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి.. బాధితులతో మాట్లాడనున్నారు సీఎం జగన్.. రాజోలు, పి. గన్నవరం నియోజకవర్గాల్లోని లంక ప్రాంతాల్లో సీఎం పర్యటన కొనసాగనుంది.. ఇక, తన పర్యటనలో మొదట జిల్లాకి చెందిన ప్రజాప్రతినిధులుతో వరద నష్టంపై సమీక్ష నిర్వహించనున్నారు.. ఇక, సీఎం వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ కింద పరిశీలించవచ్చు..

Also Read
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!