Devarakonda Srikanth
Author- NTV Telugu-
Maharastra: బాబోయ్ కుక్కలు.. ఒకే రోజులో 67 మందిని…
మహారాష్ట్రలోని థానే జిల్లాలో వీధికుక్కల భయం పెరిగింది. కళ్యాణ్, దొంబివాలిలలో ఒకే రోజు 67 మందిని కుక్కలు కరిచాయి, దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బాధితులందరికీ యాంటీ రేబిస్ చికిత్స అందించబడింది. ప్రతి నెలా 1000 కంటే ఎక్కువ కుక్కలకు క్రిమిరహితం చేయబడుతున్నాయని KDMC పేర్కొంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కళ్యాణ్ దొంబివాలి నగరాల్లోని వివిధ ప్రదేశాలలో ఒకే రోజు 67 మందిని వీధికుక్కలు కరిచాయి. దీంతో స్థానికులు భయపడుతున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్య శాఖ అధికారిణి […] -
luknow Air Port: విమానం టైర్ భాగం నుంచి మంటలు… తప్పిన పెను ప్రమాదం
లక్నో ఎయిర్ పోర్ట్ లో ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. కొన్ని రోజుల ముందు అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన మరవక ముందే.. మళ్లీ ప్రమాదం జరగడంతో ప్రయాణీకులు భయాందోళనకు గురవుతున్నారు. జూన్ 12వ తేదీన అహ్మబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం నుంచి లండన్ బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన క్షణాల్లోనే కుప్పకూలి పేలిపోయింది. విమానంలోని 241 మందితో పాటు కింద జనావాసాలపై కూలడంతో మరో […] -
Anti Immigration: లండన్ లో యాంటీ ఇమిగ్రేషన్ ర్యాలీ… భారీగా రోడ్లపైకి వచ్చిన జనం..
బ్రిటన్లో భారీ స్థాయిలో యాంటీ ఇమిగ్రేషన్ ర్యాలీ జరిగింది. లక్ష మందికి పైగా ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు.. ఇది లా ఉండగా.. జాత్యాహంకారానికి వ్యతిరేకంగా మరో నిరసన కార్యక్రమం కూడా జరిగింది. ఈ క్రమంలో పోలీసులపై ఆందోళనకారులు దాడులు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే… సెంట్రల్ లండన్లో భారీ స్థాయిలో యాంటీ ఇమిగ్రేషన్ ర్యాలీ చేపట్టారు. లక్షమందికి జనం రోడ్లపైకి వచ్చారు. జరిగిన ఈ ర్యాలీ యూకే చరిత్రలోనే అతి పెద్దదని మెట్రోపాలిటన్ పోలీసులు […] -
Vizag: దివ్యాంగులకు కృత్రిమ చేతుల తయారీ
విశాఖపట్నంలోని ఏపీ మెడెక్ జోన్లో కొత్తగా దివ్యాంగులకు కృత్రిమ చేతుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ చేతులకు వైజాగ్ హ్యాండ్స్ గా నామకరణం చేశారు. కొవిడ్ ఎమర్జెన్సీ సమయంలో వేలాది N 95 మాస్క్ లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు తయారీ లో మెడిటెక్ జోన్ కీలకంగా వ్యవహరించింది. పూర్తివివరాల్లోకి వెళితే. ఏపీ మెడెక్ జోన్లో దివ్యాంగులకు కృత్రిమ చేతుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ చేతులకు వైజాగ్ హ్యాండ్స్ గా నామకరణం చేశారు. కాలు లేని దివ్యాంగులకు […] -
Shadnagar: పెద్ది ఎల్కిచర్లలో విచిత్ర సంఘటన.. దొంగల పట్టించిన మేకలు
రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలం పెద్ది ఎల్కిచర్లలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. అపహరణకు గురైన మేకలు దొంగలను పట్టించాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికి ఇదే నిజం.. మే.. మే.. అని అరిచే మేకలే కదా అని చులకనగా చూసి వాటిని అపహరించిన దొంగల ఆటను ఆ మేకలే కట్టించాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలం పెద్ది ఎల్కిచర్లలో అపహరణకు గురైన మూడు రోజుల తర్వాత ఓ మార్కెట్లో తమ యజమానిని గుర్తించి పరుగులు […] -
Asaduddin: క్రికెట్ మ్యాచ్ 26 మంది ప్రాణాల కంటే విలువైనదా..?
2025 ఆసియా కప్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్పై AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ బిజెపిపై తీవ్ర విమర్శలు చేశారు. పాకిస్తాన్తో క్రికెట్ ఆడటం ఆ 26 మంది భారతీయుల అమరవీరులను అవమానించడం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు రక్తం, నీరు ఎలా కలిసి ప్రవహిస్తాయని ఒవైసీ ప్రధాని మోదీని ప్రశ్నించారు. ఆసియా కప్ 2025 మ్యాచ్ ఆదివారం భారత్, పాకిస్తాన్ మధ్య జరగనుంది. ఈ అంశంపై దేశ రాజకీయాలు వేడెక్కాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు కూడా తారాస్థాయికి చేరుకున్నాయి. […] -
INDIA vs PAK : మ్యాచ్ పై IFTDA చీఫ్ ఆగ్రహం.. ప్రధాని మోడీకి ఈ విజ్ఞప్తి
2025 ఆసియా కప్ మెగా మ్యాచ్ ఆదివారం దుబాయ్లో జరగనుంది. ఈ మ్యాచ్ పట్ల అభిమానుల ఉత్సాహం ఆకాశాన్ని తాకింది. ఈ మ్యాచ్లో ఇరు జట్లు తమ బలాన్ని, నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాయి. అభిమానులు సోషల్ మీడియాలో తమ తమ జట్లను ఉత్సాహపరుస్తున్నారు. మ్యాచ్ గురించి తమ భావాలను వ్యక్తం చేస్తున్నారు. 2025 ఆసియా కప్లో భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ గురించి ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ (IFTDA) అధ్యక్షుడు అశోక్ పండిట్ మాట్లాడుతూ.. […] -
EPFO: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నుంచి గుడ్ న్యూస్.. ఏంటో తెలుసా…
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నుంచి గుడ్ న్యూస్ వచ్చింది. అదేంటే తెలుసుకోవాలనుంది కదా.. అయితే దీపావళి నుంచి ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బును వెంటనే విత్డ్రా చేసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ 3.0 అమలైతే పీఎఫ్ డబ్బు కోసం రోజులు వేచి చూడాల్సిన అవసరం ఉండదని ఈపీఎఫ్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. యూపీఐ యాప్లు లేదా ఏటీఎంల ద్వారా రూ. లక్ష వరకు అత్యవసర విత్డ్రాలను వెంటనే చేసుకోవచ్చు. 8 కోట్ల మందికి పైగా సభ్యులకు ఇది సాయపడుతుంది. […] -
High-Tension Wire :రైల్వే హైటెన్షన్ వైర్కు తగిలిన యువకుడు.. షాక్ లో ప్రయాణీకులు
రైల్వే స్టేషన్ లో ఓ యువకుడు ఆగి ఉన్న రైలు ఎక్కాడు.. అనంతరం హైటెన్షన్ వైర్ కు తగిలి అక్కడికిక్కడే చనిపోయాడు. ఇది చూసిన ప్రయాణీకులంతా.. భయాందోళనకు గురయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న రైలు బోగి పైకి ఒక వ్యక్తి ఎక్కాడు. హైటెన్షన్ విద్యుత్ వైర్కు అతడు తగలడంతో విద్యుదాఘాతానికి గురై మరణించాడు. ఈ ఘటన చూసిన ప్రయాణీకులు షాకయ్యారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని నాగ్పూర్లో చోటుచేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం […] -
Bangalore: దీనమ్మ .. ఏం టార్చర్ రా నాయనా.. థియేటర్లో కూడా ఇదేనా…
సాధారణంగా మనం సినిమా థియేటర్ కు ఎందుకు వెళతాం.. సినిమా చూడడానికే కదా.. కానీ కొందరు థియేటర్లో చేసే పనులు చూస్తుంటే.. ఏం టార్చర్ రా నాయనా అనిపిస్తుంది కదా… ఇది ఓన్లీ సినియా డైలాగే. కానీ బెంగళూరులోని ఓ థియేటర్ లో జరిగిన ఈ సీన్ చూస్తే.. ఈ డైలాగే రీపీట్ అయ్యేలా ఉంది. బెంగళూరులోని ఒక సినిమా థియేటర్లో యువతి ల్యాప్ టాప్లో వర్క్ చేస్తున్న ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. […]
తాజావార్తలు
-
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
-
6G Technology In India: 5Gకి మించి.. 6G కోసం సిద్ధమవుతున్న భారత్.. కేంద్రం మాస్టర్ ప్లాన్
-
Kalyan Banerjee: “నీ అల్లుడు కావాలా? మాలాంటి నమ్మకస్తులు కావాలా?” మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం!
-
Harmanpreet Kaur: ఫియర్లెస్ క్రికెట్ ఆడుతాం.. పాకిస్థాన్ను చిత్తు చిత్తుగా ఓడిస్తాం!
-
Varalaxmi Sarathkumar Controversy : నేను అరవను కరుస్తా… “పోలీస్ కంప్లైంట్” డైరెక్టర్ కు హీరోయిన్ వరలక్ష్మీ స్ట్రాంగ్ కౌంటర్
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?