Devarakonda Srikanth
Author- NTV Telugu-
B.V. Raghavulu: ఆపరేషన్ కగార్ ఆపేసి నక్సలైట్లతో చర్చలు జరపాలి
ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని మొదటి నుంచి సీపీఎం పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు. నిన్న నక్సలైట్ల పేరుతో బయటికి వచ్చిన లేఖ నిజమా…?కాదా అన్నది పక్కన పెడితే సమస్యకు పరిష్కారం చర్చల ద్వారానే అవుతుందని ఆయన పేర్కొన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. సీపీఎం ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలో వీర తెలంగాణ రైతాంగ పోరాట బహిరంగ సభ ఏర్పాటు చేశారు. బహిరంగ సభలో పాల్గొన్నారు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు […] -
MLA Rajagopal Reddy: ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేయడం మంచిదే
నిరుద్యోగ యువత ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేయడం మంచిదేనని కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం ఉద్యోగ అవకాశాలను భర్తీ చేయాలని ఆయన కోరారు. నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ… నిరుద్యోగ యువతకు దారి చూపించే బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని ఆయన […] -
Mumbai: అహల్యానగర్గా… అహ్మద్నగర్ రైల్వే స్టేషన్
లోకమాత అహల్యాబాయి హోల్కర్ గౌరవార్థం అహ్మద్నగర్ రైల్వే స్టేషన్ను అహల్యానగర్గా పేరు మార్చింది భారతీయ రైల్వే.. స్టేషన్ కోడ్ లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని.. ANGగానే ఉంటుందని అధికారులు తెలిపారు. దీంతో పాటు బీడ్-అమల్నేర్ (బి) కొత్త రైల్వే లైన్ ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాల్లోకి వెళితే… భారత రైల్వేలు, సెంట్రల్ రైల్వేలోని పూణే డివిజన్లోని అహ్మద్నగర్ రైల్వే స్టేషన్ను అహల్యానగర్గా పేరు మార్చాయి. లోకమాతా దేవి అహల్యా బాయి హోల్కర్కు నివాళిగా.. అహ్మద్నగర్ను అహల్యానగర్గా […] -
Toxic Gas : డ్రైనేజీలో విషవాయువు… ఒకరి మృతి.. ముగ్గురికి తీవ్ర అస్వస్థత
ఢిల్లీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒక అపార్ట్మెంట్ సమీపంలోని మురుగునీటి కాలువను శుభ్రం చేస్తుండగా విషపూరిత వాయువును పీల్చారు నలుగురు పారిశుధ్య కార్మికులు. దీంతో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురు అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రి పాలయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. అశోక్ విహార్ ప్రాంతంలో మంగళవారం రాత్రి ఈ సంఘటన జరిగింది, నలుగురు పారిశుధ్య కార్మికులు ఒక అపార్ట్మెంట్ సమీపంలోని మురుగునీటి కాలువను శుభ్రం చేస్తుండగా విషపూరిత వాయువును పీల్చారు. విషపూరిత వాయువు పీల్చడంతో.. అకస్మాత్తుగా […] -
Reels: ఎవర్రా మీరంతా.. రీల్స్ కోసం యువతి ప్రాణాలతో చెలగాటం
ఈ మధ్య యువత రీల్స్ కోసం ఎంతటి రిస్క్ తీసుకునేందుకైనా సిద్దమవుతున్నారు. కొన్ని సార్లు ప్రాణాలు పణంగా పెట్టి రీల్స్ తీస్తున్నారు. రైళ్ల కింద పడుకోవడం, వేగంగా వెళ్తున్న రైళ్ల పక్కన నడవడం, నదుల్లో దూకడం వంటి ప్రమాదకరమైన పనులు చేస్తున్నారు. ఇలాంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రీల్స్ పిచ్చితో యువత ఏం చేస్తున్నారో వారికి కూడా అర్థం కావడం లేదు. రీల్స్ కోసం ప్రాణాలను లెక్కచేయకపోవడం ఆందోళన కలిగిస్తుంది. సోషల్ మీడియాలో […] -
Chicken leg piece: ముక్క కోసం ఆ మహిళ ఎంత పని చేసిందంటే….
సోషల్ మీడియోలో వచ్చే వీడియో కొన్ని ఆసక్తి కరంగా, గమ్మత్తుగాను ఉంటాయి. ఇలాంటి వీడియోలు తెగ వైరలవుతుంటాయి. అలాంటే ఒక వీడియోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కొందరు పంక్షన్ మటన్ , చికెన్ ముక్కలు కోసం యుద్ధాలు చేస్తుంటారు. కొన్ని చోట్ల ముక్క వేయలేదని కొట్టుకున్న సందర్భాలు చూసుంటాం. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ Xలో ఒక వీడియో కనిపించింది. ఈ వీడియో ఒక పెళ్లి వేడుకలో భోజనం చేయడానికి వచ్చిన […] -
VRS: .. 20ఏళ్ల సర్వీస్ ఉండి వీఆర్ఎస్ తీసుకుంటే.. దీనికి మీరు అర్హులే..
ఇటీవల నోటిఫై చేయబడిన నిబంధనల ప్రకారం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 20 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ సర్వీస్ పూర్తి చేసిన తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ కోరుకున్న వారికి పెన్షన్ లభిస్తుందని సంబంధిత మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 20 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ సర్వీస్ పూర్తి చేసుకుని… స్వచ్ఛంద పదవీ విరమణను తీసుకున్న వారు.. పెన్షన్ పొందేందుకు అర్హులని సిబ్బంది మంత్రిత్వ శాఖ వెల్లడించింది. […] -
Madyapradesh: చెల్లి మరిదితో అక్క ప్రేమాయణం.. తర్వాత ఏమైందంటే…
అసలు మానవ సంబంధాలు ఎక్కడి నుంచి ఎక్కడి పోతున్నాయో అస్సలు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.. ఎవరు, ఎవరిని ఎందుకు ప్రేమిస్తున్నారో కూడా అర్థం కాని రోజులివి.. ఏకంగా చెల్లి మరిదినే ప్రేమించి పెళ్లి చేసుకుంది ఓ యువతి.. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది…. పూర్తి వివరాల్లోకి వెళితే… మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లా కోలారస్ తహసీల్లోని పిరోంత్ గ్రామానికి చెందిన ఒక యువతి తన సొంత సోదరి మరిదితో ప్రేమలో పడింది. ఈ విషయాన్ని ఇద్దరూ […] -
United States: అమెరికా, పశ్చిమ దేశాల్లో వలసలపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత..
అమెరికా, పశ్చిమ దేశాల్లో వలసలపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఎదురవుతోంది. ఆయా దేశాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా ఉండటంతో ఇతర దేశాల నుంచి వలసలు బాగా పెరిగిపోయాయి. గతంలో వారికి స్వాగతించిన వారే… ప్రస్తుతం వ్యతిరేకత చూపుతున్నారు. చాలా దేశాలలో “స్థానికులకే ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు దక్కాలి” అనే నినాదంతో నిరసనలు, ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే… ఉన్నత విద్య, ఉజ్వల భవిష్యత్తు కోసం విదేశాలకు వెళ్లాలనుకునే భారతీయుల ఆశలు ఆవిరవుతున్నాయి. అమెరికా, పశ్చిమ దేశాల్లో […] -
Indian RAilways: చైనా సరిహద్దులో భారత రైల్వే ప్రాజెక్ట్.. ఖర్చు ఎంతో తెలుసా… ?
దేశంలోని అన్ని రాష్ట్రాలను రైలు నెట్వర్క్తో అనుసంధానించడానికి భారత రైల్వే నిరంతరం కృషి చేస్తోంది. ఈ విషయంలో, చైనా సరిహద్దు దగ్గర కొత్త రైల్వే లైన్ వేయడానికి భారతదేశం కూడా ఒక ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న రైల్వేల ఉద్దేశ్యం ముఖ్యమైన ప్రాంతాలలో కనెక్టివిటీని పెంచడం, సరుకు రవాణా వ్యవస్థను వేగవంతం చేయడం, సైనిక సంసిద్ధతను బలోపేతం చేయడం. ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ. 30 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ […]
తాజావార్తలు
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి కట్టుదిట్టమైన భద్రత.. 7000 మంది పోలీసులతో భారీ బందోబస్తు!
-
Shehzad Poonawalla: బీజేపీకి షాజాద్ పూనావాలా రాజీనామా..
-
Shruti Haasan : ఐడెంటిటీ దక్కని పాత్రల్లో శృతి హాసన్
-
Rega Kantha Rao: “పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడు”.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై యువతి ఫిర్యాదు.. కేసు నమోదు
ట్రెండింగ్
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!
-
200MP కెమెరా, 9,000mAh బ్యాటరీతో ఆగస్టు 11న ఎంట్రీ ఇవ్వనున్న Redmi K100 Pro Max.!
-
505Km రేంజ్, AI క్యాబిన్, 25 స్పీకర్లతో ఫ్యామిలీల కోసం Xiaomi SkyNomad Series ఎలక్ట్రిక్ SUVలు లాంచ్..!
-
Ajinkya Rahane Unbeaten Record: భారత క్రికెట్లో అన్బీటెన్ రికార్డు.. జయహో జింక్స్.. దిగ్గజ కెప్టెన్లకు కూడా సాధ్యం కాలేదు!
-
8,500mAh బ్యాటరీ, Kirin 8020 చిప్తో ఎంట్రీ ఇస్తున్న Huawei Nova 16 SE.!