Devarakonda Srikanth
Author- NTV Telugu-
Indian RAilways: చైనా సరిహద్దులో భారత రైల్వే ప్రాజెక్ట్.. ఖర్చు ఎంతో తెలుసా… ?
దేశంలోని అన్ని రాష్ట్రాలను రైలు నెట్వర్క్తో అనుసంధానించడానికి భారత రైల్వే నిరంతరం కృషి చేస్తోంది. ఈ విషయంలో, చైనా సరిహద్దు దగ్గర కొత్త రైల్వే లైన్ వేయడానికి భారతదేశం కూడా ఒక ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న రైల్వేల ఉద్దేశ్యం ముఖ్యమైన ప్రాంతాలలో కనెక్టివిటీని పెంచడం, సరుకు రవాణా వ్యవస్థను వేగవంతం చేయడం, సైనిక సంసిద్ధతను బలోపేతం చేయడం. ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ. 30 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ […] -
Passport: నాలుగు రంగుల్లో ఇండియన్ పాస్ పోర్ట్స్ .. అవేంటో తెలుసా…
సాధారణంగా మన దేశంలో పాస్ పోర్ట్ అనగానే కేవలం బ్లూ కలర్ లో మాత్రమే ఉంటుందనుకుంటాం.. కదా.. కానీ… అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.. మన ఇండియాలో నాలుగు రకాల అంటే నాలుగు రంగులలో పాస్ పోర్ట్ లు ఉన్నాయి. ఒక్కొక్కదానకి ఒక పర్పస్ ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మన దేశంలో నాలుగు రంగుల్లో పాస్ పోర్ట్ లను అందిస్తోంది. ప్రభుత్వం .. అవి ఏంటంటే… విదేశాల్లో చదవాలనుకున్నా.. టూర్ వెళ్లి రావాలనుకున్నా.. లేదా […] -
Indigo : అంత తక్కువ ధరకే విమాన ప్రయాణమా..
ఇండిగో ఎయిర్ లైన్స్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. బస్ టిక్కెట్ ధరలకే విదేశాలకు ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది. పండగలను దృష్టిలో పెట్టుకుని ఈ ఆఫర్లను ప్రకటించినట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే.. పండగ టైంలో అన్ని మార్గాలతో పాటు విమాన ప్రయాణం కూడా రద్దీగా ఉంటుంది. విమాన ఛార్జీలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అయితే ఇక్కడ ఇండిగో మాత్రం గోల్డెన్ ఆఫర్ ఇచ్చింది. తక్కువ ధరలో ముందుగానే బుక్ చేసుకోవడం ద్వారా మీరు సెలవులు, ఫ్యామితలీ ట్రిప్స్, […] -
Kerala: బాలుడిపై లైంగిక వేధింపులు.. నిందితులపై పోక్సో యాక్ట్..
కేరళలోని కాసర్గోడ్లోని చిత్తారిక్కల్ పోలీసులు, అతిరుమావు పారిష్కు చెందిన ఫాదర్ పాల్ తట్టుపరంబిల్ 16 ఏళ్ల బాలుడిని లైంగికంగా వేధించాడనే ఫిర్యాదు మేరకు, లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ దాడి మే 15 , ఆగస్టు 13, 2024 మధ్య జరిగిందని ఆరోపించారు. పూజారి బాలుడిని తన నివాసానికి నేరాలు జరిగిన ఇతర ప్రదేశాలకు తీసుకెళ్లాడని తెలిపారు. ధ్యాన కార్యక్రమంలో […] -
Eastgodavari: అంతు చిక్కని వ్యాధితో.. పాడి గేదెలు మృతి
తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పేద్దేవం గ్రామంలో అంతుచిక్కని వ్యాధితో పాడి గేదెలు చనిపోయాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు మూడు నెలల్లోనే 12 ఆవులకు పైగా చనిపోయాయి. పూర్తి వివరాల్లోకి వెళితే… తాళ్లపూడి మండలం పేద్దేవం గ్రామంలో అంతుచిక్కని వ్యాధితో పాడి గేదెలు చనిపోతుండడం గ్రామస్థులను తీవ్ర కలవరం పెట్టిస్తుంది. రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. గడిచిన 10 రోజులుగా మృత్యువాత పడుతున్నాయి. మూడు నెలల్లోనే 12 ఆవులకు పైగా చనిపోయాయి. […] -
Puri: శ్మశానవాటిక నుండి తిరిగి వచ్చిన మహిళ.. ఒక్కసారిగా ఉలిక్కి పడ్డ జనం
ఒడిశాలో ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఒడిశాలోని పూరిలో ఒక మహిళ చనిపోయి తిరిగి బతికిన వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక మహిళ మరణించిన తర్వాత అకస్మాత్తుగా తిరిగి బ్రతికడంతో.. వారు కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. పూర్తి వివారాల్లోకి వెళితే.. ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన 86 ఏళ్ల వృద్ధురాలు ఆసుపత్రిలో మరణించినట్లు ప్రకటించారు.పూరి శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలకు సన్నాహాలు జరుగుతున్నాయి. కానీ ఆమెను చితికి పెట్టే ముందు, ఆమె బతికే ఉన్నట్లు […] -
Uttar pradesh: నెట్టింట్లో బీజేపీ జిల్లా ఉపాధ్యాక్షుడి అసభ్యకర వీడియో..
ఉత్తర్ ప్రదేశ్ సిద్ధార్థ నగర్ లో ఓ అసభ్యకరమైన వీడియో వైరల్ ల్ అయ్యింది. ప్రస్తుతం వీడియో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ వీడియోలో ఉన్నది బీజేపీ జిల్లా ఉపాధ్యాక్షుడని తెలియడంతో.. ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది బీజేపీ అధిష్టానం. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ సిద్ధార్థ నగర్ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడి అసభ్యకరమైన వీడియో ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది. దీంతో రాష్ట్ర అధ్యక్షుడి ఆదేశాల మేరకు, రాష్ట్ర […] -
Arunachal Pradesh: రాత్రిపూట 65 కిలోమీటర్లు నడిచిన 90 మంది బాలికలు.. ఎందుకో తెలుసా…
అరుణాచల్ ప్రదేశ్లో కేజీబీబీకి చెందిన 90 మంది బాలికలు ఉపాధ్యాయుల కొరతకు వ్యతిరేకంగా రాత్రిపూట 65 కిలోమీటర్ల వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మ్మీ ప్రధాన కార్యాలయానికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కెస్సాంగ్ జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (KGBV)కి చెందిన 90 మందికి పైగా విద్యార్థినులు ఉపాధ్యాయుల కొరతకు వ్యతిరేకంగా ఒక ప్రత్యేకమైన నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆదివారం రాత్రి న్యాంగ్నో గ్రామం నుండి 65 కిలోమీటర్లు నడిచి […] -
Maharastra: ప్రైవేట్ పాఠశాలకు బాంబు బెదిరింపు.. భయాందోళనలో తల్లిదండ్రులు
మహారాష్ట్ర నాసిక్లోని ఒక ప్రైవేట్ పాఠశాలకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో స్థానికంగా కలకలం రేపింది. పిల్లల తల్లిదండ్రులు విద్యార్థులంతా ఆందోళనకు గురయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర నాసిక్లోని ఒక ప్రైవేట్ పాఠశాలకు బాంబు బెదిరింపు వచ్చింది. ఇందిరానగర్ పోలీస్ స్టేషన్కు తెల్లవారుజామున 2.45 గంటలకు నకిలీ ఇమెయిల్ చిరునామా నుండి బెదిరింపు ఇమెయిల్ వచ్చిందని ఇన్స్పెక్టర్ త్రిప్తి సోనావానే తెలిపారు. వాడా పత్రి రోడ్లోని నాసిక్ కేంబ్రిడ్జ్ హై స్కూల్ బాత్రూంలో బాంబు […] -
Street food: పానీపూరీ తింటున్నారా బాబు.. తస్మాత్ జాగ్రత్త..
సాధారణంగా రోడ్డు మీద దొరికే పానీపూరీ చూస్తుంటే అందరికి నోరూరడం సహజమే.. అయినప్పట్టికి.. నాణ్యత, శుభ్రత లేకపోతే.. ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని సార్లు ఆరోగ్యంతో పాటు ఆదాయానికి గండి పడే అవకాశం లేకపోలేదు. ఇలాంటి ఘటనే మన నగరంలో చోటు చేసుకుంది. పూర్త విరవరాల్లోకి వెళితే… నగరానికి చెందిన 22 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ హెపటైటిస్ ఎ ఇన్ఫెక్షన్ బారిన పడ్డాడు. దీంతో ఆ యువకుడు నెల రోజుల పాటు […]
తాజావార్తలు
-
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
-
6G Technology In India: 5Gకి మించి.. 6G కోసం సిద్ధమవుతున్న భారత్.. కేంద్రం మాస్టర్ ప్లాన్
-
Kalyan Banerjee: “నీ అల్లుడు కావాలా? మాలాంటి నమ్మకస్తులు కావాలా?” మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం!
-
Harmanpreet Kaur: ఫియర్లెస్ క్రికెట్ ఆడుతాం.. పాకిస్థాన్ను చిత్తు చిత్తుగా ఓడిస్తాం!
-
Varalaxmi Sarathkumar Controversy : నేను అరవను కరుస్తా… “పోలీస్ కంప్లైంట్” డైరెక్టర్ కు హీరోయిన్ వరలక్ష్మీ స్ట్రాంగ్ కౌంటర్
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?