Devarakonda Srikanth
Author- NTV Telugu-
Passport: నాలుగు రంగుల్లో ఇండియన్ పాస్ పోర్ట్స్ .. అవేంటో తెలుసా…
సాధారణంగా మన దేశంలో పాస్ పోర్ట్ అనగానే కేవలం బ్లూ కలర్ లో మాత్రమే ఉంటుందనుకుంటాం.. కదా.. కానీ… అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.. మన ఇండియాలో నాలుగు రకాల అంటే నాలుగు రంగులలో పాస్ పోర్ట్ లు ఉన్నాయి. ఒక్కొక్కదానకి ఒక పర్పస్ ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మన దేశంలో నాలుగు రంగుల్లో పాస్ పోర్ట్ లను అందిస్తోంది. ప్రభుత్వం .. అవి ఏంటంటే… విదేశాల్లో చదవాలనుకున్నా.. టూర్ వెళ్లి రావాలనుకున్నా.. లేదా […] -
Indigo : అంత తక్కువ ధరకే విమాన ప్రయాణమా..
ఇండిగో ఎయిర్ లైన్స్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. బస్ టిక్కెట్ ధరలకే విదేశాలకు ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది. పండగలను దృష్టిలో పెట్టుకుని ఈ ఆఫర్లను ప్రకటించినట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే.. పండగ టైంలో అన్ని మార్గాలతో పాటు విమాన ప్రయాణం కూడా రద్దీగా ఉంటుంది. విమాన ఛార్జీలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అయితే ఇక్కడ ఇండిగో మాత్రం గోల్డెన్ ఆఫర్ ఇచ్చింది. తక్కువ ధరలో ముందుగానే బుక్ చేసుకోవడం ద్వారా మీరు సెలవులు, ఫ్యామితలీ ట్రిప్స్, […] -
Kerala: బాలుడిపై లైంగిక వేధింపులు.. నిందితులపై పోక్సో యాక్ట్..
కేరళలోని కాసర్గోడ్లోని చిత్తారిక్కల్ పోలీసులు, అతిరుమావు పారిష్కు చెందిన ఫాదర్ పాల్ తట్టుపరంబిల్ 16 ఏళ్ల బాలుడిని లైంగికంగా వేధించాడనే ఫిర్యాదు మేరకు, లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ దాడి మే 15 , ఆగస్టు 13, 2024 మధ్య జరిగిందని ఆరోపించారు. పూజారి బాలుడిని తన నివాసానికి నేరాలు జరిగిన ఇతర ప్రదేశాలకు తీసుకెళ్లాడని తెలిపారు. ధ్యాన కార్యక్రమంలో […] -
Eastgodavari: అంతు చిక్కని వ్యాధితో.. పాడి గేదెలు మృతి
తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పేద్దేవం గ్రామంలో అంతుచిక్కని వ్యాధితో పాడి గేదెలు చనిపోయాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు మూడు నెలల్లోనే 12 ఆవులకు పైగా చనిపోయాయి. పూర్తి వివరాల్లోకి వెళితే… తాళ్లపూడి మండలం పేద్దేవం గ్రామంలో అంతుచిక్కని వ్యాధితో పాడి గేదెలు చనిపోతుండడం గ్రామస్థులను తీవ్ర కలవరం పెట్టిస్తుంది. రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. గడిచిన 10 రోజులుగా మృత్యువాత పడుతున్నాయి. మూడు నెలల్లోనే 12 ఆవులకు పైగా చనిపోయాయి. […] -
Puri: శ్మశానవాటిక నుండి తిరిగి వచ్చిన మహిళ.. ఒక్కసారిగా ఉలిక్కి పడ్డ జనం
ఒడిశాలో ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఒడిశాలోని పూరిలో ఒక మహిళ చనిపోయి తిరిగి బతికిన వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక మహిళ మరణించిన తర్వాత అకస్మాత్తుగా తిరిగి బ్రతికడంతో.. వారు కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. పూర్తి వివారాల్లోకి వెళితే.. ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన 86 ఏళ్ల వృద్ధురాలు ఆసుపత్రిలో మరణించినట్లు ప్రకటించారు.పూరి శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలకు సన్నాహాలు జరుగుతున్నాయి. కానీ ఆమెను చితికి పెట్టే ముందు, ఆమె బతికే ఉన్నట్లు […] -
Uttar pradesh: నెట్టింట్లో బీజేపీ జిల్లా ఉపాధ్యాక్షుడి అసభ్యకర వీడియో..
ఉత్తర్ ప్రదేశ్ సిద్ధార్థ నగర్ లో ఓ అసభ్యకరమైన వీడియో వైరల్ ల్ అయ్యింది. ప్రస్తుతం వీడియో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ వీడియోలో ఉన్నది బీజేపీ జిల్లా ఉపాధ్యాక్షుడని తెలియడంతో.. ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది బీజేపీ అధిష్టానం. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ సిద్ధార్థ నగర్ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడి అసభ్యకరమైన వీడియో ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది. దీంతో రాష్ట్ర అధ్యక్షుడి ఆదేశాల మేరకు, రాష్ట్ర […] -
Arunachal Pradesh: రాత్రిపూట 65 కిలోమీటర్లు నడిచిన 90 మంది బాలికలు.. ఎందుకో తెలుసా…
అరుణాచల్ ప్రదేశ్లో కేజీబీబీకి చెందిన 90 మంది బాలికలు ఉపాధ్యాయుల కొరతకు వ్యతిరేకంగా రాత్రిపూట 65 కిలోమీటర్ల వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మ్మీ ప్రధాన కార్యాలయానికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కెస్సాంగ్ జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (KGBV)కి చెందిన 90 మందికి పైగా విద్యార్థినులు ఉపాధ్యాయుల కొరతకు వ్యతిరేకంగా ఒక ప్రత్యేకమైన నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆదివారం రాత్రి న్యాంగ్నో గ్రామం నుండి 65 కిలోమీటర్లు నడిచి […] -
Maharastra: ప్రైవేట్ పాఠశాలకు బాంబు బెదిరింపు.. భయాందోళనలో తల్లిదండ్రులు
మహారాష్ట్ర నాసిక్లోని ఒక ప్రైవేట్ పాఠశాలకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో స్థానికంగా కలకలం రేపింది. పిల్లల తల్లిదండ్రులు విద్యార్థులంతా ఆందోళనకు గురయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర నాసిక్లోని ఒక ప్రైవేట్ పాఠశాలకు బాంబు బెదిరింపు వచ్చింది. ఇందిరానగర్ పోలీస్ స్టేషన్కు తెల్లవారుజామున 2.45 గంటలకు నకిలీ ఇమెయిల్ చిరునామా నుండి బెదిరింపు ఇమెయిల్ వచ్చిందని ఇన్స్పెక్టర్ త్రిప్తి సోనావానే తెలిపారు. వాడా పత్రి రోడ్లోని నాసిక్ కేంబ్రిడ్జ్ హై స్కూల్ బాత్రూంలో బాంబు […] -
Street food: పానీపూరీ తింటున్నారా బాబు.. తస్మాత్ జాగ్రత్త..
సాధారణంగా రోడ్డు మీద దొరికే పానీపూరీ చూస్తుంటే అందరికి నోరూరడం సహజమే.. అయినప్పట్టికి.. నాణ్యత, శుభ్రత లేకపోతే.. ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని సార్లు ఆరోగ్యంతో పాటు ఆదాయానికి గండి పడే అవకాశం లేకపోలేదు. ఇలాంటి ఘటనే మన నగరంలో చోటు చేసుకుంది. పూర్త విరవరాల్లోకి వెళితే… నగరానికి చెందిన 22 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ హెపటైటిస్ ఎ ఇన్ఫెక్షన్ బారిన పడ్డాడు. దీంతో ఆ యువకుడు నెల రోజుల పాటు […] -
Maharastra: బాబోయ్ కుక్కలు.. ఒకే రోజులో 67 మందిని…
మహారాష్ట్రలోని థానే జిల్లాలో వీధికుక్కల భయం పెరిగింది. కళ్యాణ్, దొంబివాలిలలో ఒకే రోజు 67 మందిని కుక్కలు కరిచాయి, దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బాధితులందరికీ యాంటీ రేబిస్ చికిత్స అందించబడింది. ప్రతి నెలా 1000 కంటే ఎక్కువ కుక్కలకు క్రిమిరహితం చేయబడుతున్నాయని KDMC పేర్కొంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కళ్యాణ్ దొంబివాలి నగరాల్లోని వివిధ ప్రదేశాలలో ఒకే రోజు 67 మందిని వీధికుక్కలు కరిచాయి. దీంతో స్థానికులు భయపడుతున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్య శాఖ అధికారిణి […]
తాజావార్తలు
-
Prabhas : ఫౌజీ బడ్జెట్ రూ. 500 -600 కోట్లు.. బెంచ్మార్క్ సెట్ చేయబోతుందా?
-
Nithiin : నాని బ్యానర్లో నితిన్ హీరోగా సినిమా ఫిక్స్
-
Shabad M*urder Case: రాత్రి 11 నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు కొనసాగిన హత్యలు.. ముందుగా మైనర్ బాలికను తీసుకెళ్లి..
-
Rakta Charitra: ‘రక్త చరిత్ర’ రీ రిలీజ్.. పార్ట్ 3పై క్లారిటీ ఇచ్చిన ఆర్జీవీ.. ‘ఇప్పుడున్న వాళ్లకు అంత సీన్ లేదు’
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!