Asaduddin: క్రికెట్ మ్యాచ్ 26 మంది ప్రాణాల కంటే విలువైనదా..?
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్పై AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
- పాకిస్తాన్తో క్రికెట్ ఆడటం ఆ 26 మంది అమరవీరులను అవమానించడమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2025 ఆసియా కప్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్పై AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ బిజెపిపై తీవ్ర విమర్శలు చేశారు. పాకిస్తాన్తో క్రికెట్ ఆడటం ఆ 26 మంది భారతీయుల అమరవీరులను అవమానించడం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు రక్తం, నీరు ఎలా కలిసి ప్రవహిస్తాయని ఒవైసీ ప్రధాని మోదీని ప్రశ్నించారు.
ఆసియా కప్ 2025 మ్యాచ్ ఆదివారం భారత్, పాకిస్తాన్ మధ్య జరగనుంది. ఈ అంశంపై దేశ రాజకీయాలు వేడెక్కాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు కూడా తారాస్థాయికి చేరుకున్నాయి. ఇలాంటి పరిస్థితిలో, AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి ఈ మ్యాచ్కు సంబంధించి బీజేపీపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పహల్గామ్లో 26 మంది భారతీయ పౌరులను చంపిన దేశంతో క్రికెట్ ఆడటం ఎలా సమర్థనీయమని ఆయన ప్రశ్నించారు
Also Read
- Tilak Varma: ఆసియా కప్ ట్రోఫీ కాంట్రవర్సరీ.. సంచలన విషయం వెల్లడించిన తిలక్!
- BCCI vs PCB: ఎందుకయ్యా అతి చేస్తావ్.. ట్రోఫీపై నఖ్వీకి షాక్ ఇచ్చేందుకు బీసీసీఐ రెడీ
- IND vs PAK: అటు అబ్బాయిలు, ఇటు అమ్మాయిలు.. పాపం భారత్ డామినేషన్ను తట్టుకోలేకపోతున్న పాకిస్థాన్..
- Asia Cup 2025 Trophy: ఆసియా కప్ ట్రోఫీతో పీసీబీ చీఫ్ పరార్.. సిగ్గులేదంటూ ఫాన్స్ ఫైర్!
క్రికెట్ మ్యాచ్ ద్వారా కోట్ల రూపాయలు సంపాదించడం ఆ 26 మంది ప్రాణాల కంటే విలువైనదా అని ఒవైసీ అన్నారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్లను పాకిస్తాన్తో మ్యాచ్కు వ్యతిరేకంగా నిరసన తెలిపే అధికారం లేదా.. ఈ మ్యాచ్ ఆడటానికి నిరాకరించే అధికారం వారికి లేదా అని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోడీ తన పాత ప్రకటనను గుర్తు చేస్తూ, ‘రక్తం, నీరు కలిసి ప్రవహించలేవు’, ‘సంభాషణ, ఉగ్రవాదం కలిసి సాగలేవు’ అని ప్రధాని మోడీ చెప్పారని, ఇప్పుడు ఏమి మారిందో ఆయన అన్నారు. ఒక మ్యాచ్ నుండి BCCI 2000-3000 కోట్లు పొందుతుందని, కానీ ఆ మొత్తం 26 మంది పౌరుల ప్రాణాల కంటే విలువైనదా అని ఆయన ప్రశ్నించారు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..