Puri: శ్మశానవాటిక నుండి తిరిగి వచ్చిన మహిళ.. ఒక్కసారిగా ఉలిక్కి పడ్డ జనం
- ఒడిశాలోని పూరిలో విచిత్ర సంఘటన
- చనిపోయి తిరిగి బతికిన 86 ఏళ్ల వృద్ధురాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒడిశాలో ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఒడిశాలోని పూరిలో ఒక మహిళ చనిపోయి తిరిగి బతికిన వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక మహిళ మరణించిన తర్వాత అకస్మాత్తుగా తిరిగి బ్రతికడంతో.. వారు కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
పూర్తి వివారాల్లోకి వెళితే.. ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన 86 ఏళ్ల వృద్ధురాలు ఆసుపత్రిలో మరణించినట్లు ప్రకటించారు.పూరి శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలకు సన్నాహాలు జరుగుతున్నాయి. కానీ ఆమెను చితికి పెట్టే ముందు, ఆమె బతికే ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అంత్యక్రియలు ఆపేశారు. అనంతరం ఆమెను పూరీ మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడ ఆమె బతికే ఉందని వైద్యులు తెలిపారు.
Also Read
గంజాం జిల్లాలోని పోల్సారా నివాసి అయిన పి. లక్ష్మి అనే 86 ఏళ్ల మహిళ అనారోగ్యంతో స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె మరణించినట్లు వెల్లడించారు. సోమవారం ఆమె మృతదేహాన్ని పూరిలోని స్వర్గద్వార్ శ్మశానవాటికకు అంతిమ సంస్కారాల కోసం తరలించారు. కానీ చితికి నిప్పు పెట్టడానికి కొన్ని క్షణాల ముందు, ఆమె తిరిగి ప్రాణం పోసుకుంది.
తాజావార్తలు
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
-
Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
-
Bajirao Peshwa : గెరిల్లా వార్లో దిట్ట.. బాజీరావు స్టైల్ ఇదే.!
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!